Short News

రూ. 150 కే విమాన టికెట్‌.. ట్రైన్‌ జర్నీ కంటే చాలా చీప్‌

రూ. 150 కే విమాన టికెట్‌.. ట్రైన్‌ జర్నీ కంటే చాలా చీప్‌

మన దేశంలో కేవలం 150 రూపాయలకే విమాన టిక్కెట్లు అమ్ముతున్నారంటే నమ్ముతారా? ఇది కొద్ది రోజులు ఆఫర్ అనుకుంటే పొరపాటే.. నిజంగానే ఈ విమాన టిక్కెట్ ధర 150 రూపాయలు. దేశంలోని దాదాపు 22 రూట్లలో రూ. 1000 లోపు టికెట్ ధరతో విమాన సర్వీసు నడుస్తోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
హవ్వ!.. ఇలా కూడా ఎవరైనా చేస్తారా?: నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

హవ్వ!.. ఇలా కూడా ఎవరైనా చేస్తారా?: నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఎన్నెన్నో సంఘటనలు కనిపించాయి. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన మాత్రం వామ్మో! అనిపించేలా ఉంది. ఇంతకీ ఏంటా ఘటన? ఎక్కడ జరిగింది? ట్రాఫిక్ పోలీసులు ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.
త్వరలో మేడ్‌ ఇన్‌ ఇండియా బుల్లెట్‌ ట్రైన్స్‌

త్వరలో మేడ్‌ ఇన్‌ ఇండియా బుల్లెట్‌ ట్రైన్స్‌

గత కొన్నేళ్లుగా భారతీయ రైల్వేలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆధునిక సౌకర్యాలతో రైళ్లు రూపు దిద్దుకుంటున్నాయి. ఇందుకు వందే భారత్‌ రైళ్లు ఉదాహరణ. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సెమీ హె స్పీడ్ రైళ్లు రూపుదిద్దుకున్నాయి. దేశవ్యాప్తంగా ఈ రైళ్లు సేవలందిస్తుండగా.. త్వరలో బుల్లెట్‌ రైళ్లు కూడా భారత్‌లో మెరుపు వేగంతో పరగులు పెట్టనున్నాయి.
బెంజ్‌ కారు కొన్న సోషల్‌ మీడియా సెన్సేషన్‌ 'కుషా కపిల'

బెంజ్‌ కారు కొన్న సోషల్‌ మీడియా సెన్సేషన్‌ 'కుషా కపిల'

సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు మాత్రమే కాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్స్ కూడా ఖరీదైన కార్లను కొనేస్తున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ప్రముఖ యూట్యూబర్ 'కుషా కపిల' (Kusha Kapila) మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారు కొనుగోలు చేసింది.