ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్
ఆటోమొబైల్స్
- 1 hr, 27 min ago
భారత్లో త్వరలో బుల్లెట్ రైళ్లు(Bullet Trains) అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం చైనా, జపాన్ వంటి కొన్ని దేశాల్లో మాత్రమే బుల్లెట్ రైళ్లు నడుస్తుండగా.. ఈ దేశాల సరసన త్వరలో భారత్ కూడా చేరనుంది. ఈ క్రమంలో బుల్లెట్ రైలుకు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి ఆసక్తికర వీడియోను షేర్ చేశారు.