ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు..
ఆటోమొబైల్స్
- 37 min ago
కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ(Ather Energy) గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. ఏథర్ ఎనర్జీ నుంచి భారీ అంచనాలతో త్వరలో విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్కూటర్ రిజ్టా(Ather Rizta)కు సంబంధించి ప్రీ బుకింగ్లను సంస్థ ప్రారంభించింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..