Short News

వెస్పా 140 వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..

వెస్పా 140 వ వార్షికోత్సవం సందర్భంగా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..

ఇటాలియన్ స్కూటర్ బ్రాండ్ వెస్పాకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. భారత్‌లో కూడా ఈ కంపెనీ దశాబ్ధాల కాలం నుంచి కస్టమర్లకు సేవలందిస్తోంది. కొంత కాలం పాటు దేశీయ OEMల భాగస్వామ్యంతో పనిచేసిన వెస్పా.. గత దశాబ్ద కాలంగా స్వతంత్ర సంస్థగా పనిచేస్తోంది. ఈ క్రమంలో వెస్పా.. ఓ గుడ్‌ న్యూస్‌ తీసుకువచ్చింది.
గూగుల్‌ మ్యాప్స్‌లో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లపై అప్‌డేట్‌

గూగుల్‌ మ్యాప్స్‌లో ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లపై అప్‌డేట్‌

ఈ రోజుల్లో గూగుల్‌ మ్యాప్స్‌(Google Maps) లేకుండా కొత్త రూట్లలో ప్రయాణించడం చాలా కష్టం. ఎవరినీ అడగకుండా గూగుల్‌ మ్యాప్స్‌ నావిగేషన్‌తో ఏ చిక్కూ లేకుండా సులభంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. అందుకే మెట్రో సిటీల్లో ఎక్కువగా దీనిపై ఆధారపడుతుంటారు. ఈ క్రమంలో గూగుల్‌ మ్యాప్స్‌కు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్‌ ఇక్కడుంది.
త్వరలో ఇండియాలో లాంచ్‌ కానున్న ఫోర్డ్‌ టెరిటరీ కారు..

త్వరలో ఇండియాలో లాంచ్‌ కానున్న ఫోర్డ్‌ టెరిటరీ కారు..

ఫోర్డ్‌ కారు ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. ఆ కంపెనీ ఇండియాలో సరికొత్త ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి తాజాగా ఆ సంస్థ కొత్త SUVని భారత్‌లో ట్రేడ్‌మార్క్‌ చేసింది. కంపెనీ నుంచి అందిన నివేదికల ప్రకారం ఫోర్డ్ ఇండియా భారతదేశంలో 'టెరిటరీ' పేరును ట్రేడ్‌మార్క్ చేసింది.
పెరిగిన మారుతి స్విఫ్ట్ ధరలు.. పూర్తి వివరాలు

పెరిగిన మారుతి స్విఫ్ట్ ధరలు.. పూర్తి వివరాలు

మారుతి సుజుకి అంటే అందరికి మొదట గుర్తొచ్చేది 'స్విఫ్ట్'. అయితే కంపెనీ ఇప్పుడు ఈ స్విఫ్ట్ ధరలను రూ.15000 నుంచి రూ.39000 వరకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత ప్రారంభ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.