Short News

త్వరలో ఇండియాలో లాంచ్‌ కానున్న ఫోర్డ్‌ టెరిటరీ కారు..

త్వరలో ఇండియాలో లాంచ్‌ కానున్న ఫోర్డ్‌ టెరిటరీ కారు..

ఫోర్డ్‌ కారు ప్రియులకు గుడ్‌ న్యూస్‌.. ఆ కంపెనీ ఇండియాలో సరికొత్త ఎస్‌యూవీని అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి తాజాగా ఆ సంస్థ కొత్త SUVని భారత్‌లో ట్రేడ్‌మార్క్‌ చేసింది. కంపెనీ నుంచి అందిన నివేదికల ప్రకారం ఫోర్డ్ ఇండియా భారతదేశంలో 'టెరిటరీ' పేరును ట్రేడ్‌మార్క్ చేసింది.
పెరిగిన మారుతి స్విఫ్ట్ ధరలు.. పూర్తి వివరాలు

పెరిగిన మారుతి స్విఫ్ట్ ధరలు.. పూర్తి వివరాలు

మారుతి సుజుకి అంటే అందరికి మొదట గుర్తొచ్చేది 'స్విఫ్ట్'. అయితే కంపెనీ ఇప్పుడు ఈ స్విఫ్ట్ ధరలను రూ.15000 నుంచి రూ.39000 వరకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత ప్రారంభ ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
25 దేశాల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ రెంటల్స్‌ అండ్‌ టూర్స్‌ సర్వీస్‌

25 దేశాల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ రెంటల్స్‌ అండ్‌ టూర్స్‌ సర్వీస్‌

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌(Royal Enfield) బైక్‌పై రైడ్‌ చేయాలనుకునేవారికి సంస్థ అదిరిపోయే న్యూస్‌ను తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ బైక్‌లను సంస్థ రెంటల్‌, టూర్ల విధానంలో పరిచయం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 25 కంటే ఎక్కువ దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్‌ల రెంటల్‌ విధానంపై పూర్తి సమాచారం ఈ కథనంలో..