త్వరలో ఇండియాలో లాంచ్ కానున్న ఫోర్డ్ టెరిటరీ కారు..
ఆటోమొబైల్స్
- 1 hr, 13 min ago
ఫోర్డ్ కారు ప్రియులకు గుడ్ న్యూస్.. ఆ కంపెనీ ఇండియాలో సరికొత్త ఎస్యూవీని అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి తాజాగా ఆ సంస్థ కొత్త SUVని భారత్లో ట్రేడ్మార్క్ చేసింది. కంపెనీ నుంచి అందిన నివేదికల ప్రకారం ఫోర్డ్ ఇండియా భారతదేశంలో 'టెరిటరీ' పేరును ట్రేడ్మార్క్ చేసింది.