నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
ఆటోమొబైల్స్
- 6 min ago
టెక్నాలజీ రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో వ్యవస్థల్లో కూడా భారీ మార్పులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'ఫాస్టాగ్'(FASTag) విధానానికి కేంద్రం మంగళం పాడటానికి సిద్ధమైపోయింది. త్వరలో జీపీఎస్ టోల్ కలెక్షన్ సిస్టం అందుబాటులోకి రానుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.