స్నేహితుడి తల్లిపై కన్ను.. కోరిక తీర్చమని వేధింపులు, తిరగబడటంతో దాడి
ఛత్తీస్ గఢ్లో దారుణం జరిగింది. మహాసముండ్ జిల్లా బాస్నా పోలీస్ స్టేషన్ పరిధిలో గల గ్రామంలో చింతామణి పటేల్ అలియాస్ చింటూ ఉన్నాడు. అతనికి స్నేహితుడు
వావివరస లేదు. స్నేహితుడి తల్లిపై కన్నేశాడు. సమయం చూసి కోరిక తీర్చాలని అడిగాడు. ఆమె అంగీకరించలేదు. ఇంకేముంది దాడి చేశాడు. అరవడంతో బయపడి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆమె చనిపోయింది. ఈ దారుణమైన ఘటన చత్తీస్ గఢ్లో జరిగింది. నిందితుడు చింటుపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది.