భారీగా జనంతో కోర్టు ముందు మోహన్ బాబు.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను.. కాంట్రవర్సీ అంటూ..
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ లోనే తిరుపతి కోర్టులో హాజరైన విధానం మీడియా లో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఇంత హఠాత్తుగా ఎందుకు హాజరయ్యారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే మోహన్ బాబుతో పాటు భారీ స్థాయిలో ఆయన వెనుక కొంత మంది జనాలు కూడా రావడంతో కోర్టు ప్రాంగణం మొత్తం కిక్కిరిసి పోయింది. మోహన్ బాబుతో పాటు వారి కొడుకులు కూడా కోర్టులో హాజరయ్యారు. అయితే ఆయన ఎందుకు హాజరయ్యారు ఎలాంటి క్లారిటీ ఇచ్చారు అనే వివరాల్లోకి వెళితే..