అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!
ఆటోమొబైల్స్
- 22 min ago
భారత్లో 2023లో కార్ల దొంగతనాలు ఎక్కువయ్యాయని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ACKO ఇటీవల నివేదిక వెల్లడించింది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో కార్ల, బైక్లు చోరీలు ఎక్కువగా నమోదయ్యాయని వెల్లడించింది. ఆటోమొబైల్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీతో కార్లను తయారుచేస్తున్నప్పటికీ.. చోరీలకు గురి కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.