Automobile Short News

అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!

అత్యధికంగా కార్లు చోరీ అయ్యేది ఈ నగరాల్లోనే.!!

భారత్‌లో 2023లో కార్ల దొంగతనాలు ఎక్కువయ్యాయని ప్రైవేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ACKO ఇటీవల నివేదిక వెల్లడించింది. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీలో కార్ల, బైక్‌లు చోరీలు ఎక్కువగా నమోదయ్యాయని వెల్లడించింది. ఆటోమొబైల్‌ రంగంలో అత్యాధునిక టెక్నాలజీతో కార్లను తయారుచేస్తున్నప్పటికీ.. చోరీలకు గురి కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది

వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది

వయసు కేవలం సంఖ్య మాత్రమే.. ఈ వాక్యం చాలా మంది చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఈ మాటను ఓ వృద్ధుడు నిజమని నిరూపించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.నివేదికల ప్రకారం, ఓ వృద్ధుడు తనకు ఎంతగానో ఇష్టమైన పోర్స్చే 911 కారెరా 4ని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. ఈ వీడియో చూసిన ఆటోమోటివ్ ఔత్సాహికుల సంఘం ఆయన్ను గొప్పగా పొగిడేస్తోంది. వీడియోలో పెద్దమనిషి (వృద్ధుడు) కారు నుంచి కిందికి దిగడం చూడవచ్చు. దీనికి సంబంధించిన వీడియో రీనాజ్ అబ్దుల్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. ఇందులో తెల్లటి పోర్షే 911 సూపర్ కారును పునరుద్ధరించి ఉండటం చూడవచ్చు.
<iframe src="https://www.facebook.com/plugins/video.php?height=900&href=https%3A%2F%2Fwww.facebook.com%2Fpolimernews%2Fvideos%2F1525408064858522%2F&show_text=false&width=600&t=0" width="100%" height="300" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowfullscreen="true" allow="autoplay; clipboard-write; encrypted-media; picture-in-picture; web-share" allowFullScreen="true"></iframe>

ఫ్యాన్స్‌ అత్యుత్సాహానికి దళపతి విజయ్‌ కారు అద్దాలు ధ్వంసం

దాదాపు 14 ఏళ్ల తర్వాత తమ రాష్ట్రానికి వచ్చిన అభిమాన నటుడి(Vijay Kerala Fans)కి ఫ్యాన్స్‌ అదిరిపోయే వెల్‌కమ్‌ చెప్పాలని చూశారు. ఆ అత్యుత్సాహం కాస్తం వైలెంట్‌గా మారింది. చివరికి ఆ నటుడు ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసమైపోయాయి. ఆ హీరో విజయ్‌. జరిగిన సంఘటన కేరళలో. పూర్తి సమాచారం ఈ కథనంలో..
కశ్మీర్‌ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్‌ రైడ్‌ పూర్తి చేసుకున్న ఆంపియర్‌ నెక్సస్‌

కశ్మీర్‌ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్‌ రైడ్‌ పూర్తి చేసుకున్న ఆంపియర్‌ నెక్సస్‌

బైక్‌ లేదా స్కూటర్‌ కొనుగోలు చేయాలంటే చాలా ఆలోచిస్తాం. మైలేజ్‌, ధర, పర్ఫామెన్స్‌ ఇలా చాలా రకాలుగా పరిశీలించి.. టెస్ట్‌ రైడ్‌ అనంతరం సంతృప్తి చెందితే కస్టమర్లు కొనగోలు చేస్తారు. కానీ ఇక్కడ ఆంపియర్‌(Ampere) అనే ఈవీ కంపెనీ మాత్రం.. కస్టమర్లకు ఆ ఛాన్స్‌ ఇవ్వడం లేదు. 10,000 కి.మీ టెస్ట్‌ రైడ్‌ దిగ్విజయంగా పూర్తి చేసుకుని శభాష్‌ అనిపించుకుంది.