భారత్లో ఈవీ స్కూటర్ల జాతర.. టాప్ 5లో నిలిచిన కంపెనీలు ఇవే
ఆటోమొబైల్స్
- 1 month, 28 days ago
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా మామూలుగా లేదు. ముఖ్యంగా టూ-వీలర్ విభాగంలో పెట్రోల్ బండ్లకు పోటీగా ఈవీ స్కూటర్లు దూసుకుపోతున్నాయి. 2026 మార్చి నెల భారత ఎలక్ట్రిక్ వాహన రంగ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక విక్రయాలతో ఈ నెల రికార్డు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం ఈ-డ్రైవ్ (PM E-DRIVE) పథకం గడువు ముగుస్తుందన్న వార్తలతో కొనుగోలుదారులు ఎగబడ్డారు. అయితే, సామాన్యులకు ఊరటనిస్తూ ప్రభుత్వం ఈ పథకాన్ని జూలై 2026 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో మార్చి 2026లో అత్యధికంగా అమ్ముడైన టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ల వివరాలు చూద్దాం.