రూ. 6.49 లక్షలకే కొత్త టాటా ఈవీ కారు లాంచ్

దేశీయ ఈవీ మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ మరింత వేగంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వైపు వినియోగదారులు మళ్లుతున్న నేపథ్యంలో, ప్రముఖ కార్ల తయారీ సంస్థలు వరుసగా కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. ఈ క్రమంలోనే Tata Motors మరో కీలక అడుగు వేసింది. కంపెనీ తన ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ SUVకు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను పరిచయం చేస్తూ టాటా పంచ్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch EV Facelift) 2026 మోడల్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ప్రముఖత సాధించిన ఈ మోడల్‌కు ఇది మొదటి ప్రధాన నవీకరణ కావడం విశేషం. ప్రారంభ అరంగేట్రం తర్వాత వినియోగదారుల అభిప్రాయాలను, మార్కెట్ ట్రెండ్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.

గజకేసరి యోగం.. ఏనుగు కలల అర్థం.. ఫిబ్రవరి 20 జ్యోతిష్య విశేషాలు

ఫిబ్రవరి 20న గజకేసరి యోగం ప్రాముఖ్యత మరియు భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ఏనుగు కలల వల్ల కలిగే శ్రేయస్సు, నాయకత్వం మరియు స్థిరత్వం గురించి తెలుసుకోండి.

టీవీఎస్ చీపెస్ట్ బైక్స్ ఇవే

మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా పల్లెటూళ్లలో నివసించే రైతులకు, పట్టణాల్లో రోజువారీ పనుల కోసం తిరిగే సామాన్యులకు టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) ఎప్పుడూ ఒక భరోసా. పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో, తక్కువ ధరలో ఉండి.. లీటరుకు అదిరిపోయే మైలేజీ ఇచ్చే బైకుల కోసం అందరూ వెతుకుతుంటారు. అచ్చం అలాంటి వారి కోసమే టీవీఎస్ తన ఎంట్రీ-లెవల్ విభాగంలో మూడు అద్భుతమైన వాహనాలను అందుబాటులో ఉంచింది.

గ్రామాలు, నగరాల్లో బెస్ట్, 9 మంది కూర్చోవచ్చు

భారతీయ SUV మార్కెట్లో దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మహీంద్రా స్పార్కియో క్లాసిక్ (Mahindra Scorpio Classic) ఇప్పటికీ బలంగా ఉంది. భారీ బాడీ, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, దృఢమైన డిజైన్‌తో రోడ్డుపై కనిపించిన వెంటనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్కార్పియో క్లాసిక్ అనేది కేవలం ఒక కారు కాదు, అది ఒక బలమైన వ్యక్తిత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. ముందుభాగంలో ఉన్న బోల్డ్ గ్రిల్, స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్, ఎత్తైన బోనెట్ డిజైన్ కలిసి పవర్‌ఫుల్ లుక్‌ను ఇస్తాయి. గ్రామీణ రహదారులైనా, నగర ట్రాఫిక్ అయినా ఎక్కడైనా ఈ SUV తన స్థాయిని చూపిస్తుంది. బలమైన బాడీ నిర్మాణం, విశాలమైన కేబిన్ స్పేస్ వల్ల కుటుంబ ప్రయాణాలకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.
Advertisement

చైనా సూపర్ కార్ సరికొత్త సంచలనం

సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు అంటే మనకు గుర్తొచ్చేది శబ్దం లేని ప్రయాణం, పర్యావరణ హితం, అత్యాధునిక టెక్నాలజీ. కానీ ఒక ఎలక్ట్రిక్ కారు గంటకు 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్తూ, రోడ్డుపై టైర్ల నుంచి పొగలు చిమ్ముతూ డ్రిఫ్టింగ్ చేయడం ఎప్పుడైనా ఊహించారా? వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా, చైనాకు చెందిన ఒక సూపర్ ఎలక్ట్రిక్ కారు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది.

ఒక్క SUVతో కుటుంబం మొత్తం కంఫర్ట్

జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) భారత మార్కెట్లో తన కొత్త ఫ్లాగ్‌షిప్ SUVగా 'టేరాన్ ఆర్-లైన్'ను ఘనంగా విడుదల చేసింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 46.99 లక్షలుగా నిర్ణయించిన ఈ ప్రీమియం ఏడు సీట్ల SUV, బ్రాండ్ లైనప్‌లో కీలకమైన మార్పును సూచిస్తోంది. ఇప్పటివరకు మూడు వరుసల సెగ్మెంట్‌లో ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఆల్‌స్పెస్ స్థానాన్ని ఈ కొత్త టేరాన్ ఆర్-లైన్ భర్తీ చేయడం విశేషం. ఈ నెల ప్రారంభంలోనే ఫోక్స్‌వ్యాగన్ ఈ 7-సీటర్ SUV కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత డీలర్‌షిప్‌లతో పాటు బ్రాండ్ అధికారిక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా బుకింగ్ సౌకర్యం కల్పించింది. కేవలం రూ. 51,000 టోకెన్ అమౌంట్‌తో వినియోగదారులు టేరాన్ ఆర్-లైన్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంది.

5 లక్షల బడ్జెట్‌లో ఏ కారు మంచిది? క్విడ్ vs సెలెరియో కంపారిజన్

భారతీయ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki) సెలెరియో (Celerio) తన ప్రత్యేకమైన మైలేజ్, సులభమైన డ్రైవింగ్ అనుభవం, నగర జీవనశైలికి సరిపోయే డిజైన్‌తో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే ధరతో పాటు, తక్కువ నిర్వహణ ఖర్చు ఈ కారును మరింత ప్రజాదరణ పొందేలా చేస్తోంది. ఇదే సమయంలో (Renault) నుంచి వచ్చిన రెనాల్ట్ క్విడ్ (kwid) కూడా యువతరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకమైన SUV-లుక్ డిజైన్‌తో మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు కార్లు కూడా తమ తమ శ్రేణిలో బలమైన పోటీని కొనసాగిస్తున్నాయి. ప్రతి నెలా అమ్మకాల గణాంకాల్లో ఇవి ఒకదానికొకటి గట్టి పోటీ ఇస్తూ వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటున్నాయి. ఈ రెండు కార్లు గురించిన వివరాలను ఈ కింది కథణంలో చూద్దాం.

వాస్తు ప్రకారం.. వంట వండేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: అలా చేస్తేనే

సంపద, ఆరోగ్యం మరియు ఇంటిలో సామరస్యాన్ని ప్రోత్సహించే గరుడ పురాణం నుండి లక్ష్మీదేవి ఆచారాలు మరియు రోజువారీ పద్ధతులను అన్వేషించండి.

ఇరాన్‌ కు ట్రంప్ ఫైనల్ వార్నింగ్.. ఇక 10 రోజులే..!

స్తంభించిన జెనీవా చర్చల మధ్య ట్రంప్ స్పష్టమైన హెచ్చరికను జారీ చేశారు, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరాన్‌తో అర్థవంతమైన అణు ఒప్పందం కోసం సంభావ్య సైనిక ఎంపికలు మరియు లక్ష్యాన్ని హైలైట్ చేశారు.

CBSE పరీక్షల ఒత్తిడి: విద్యార్థుల పీడకలలు, నిద్ర చిట్కాలు

పరీక్షల సమయంలో విద్యార్థులకు పాములు లేదా గుడ్లగూబల పీడకలలు ఎందుకు వస్తాయో తెలుసుకోండి. ఒత్తిడిని తగ్గించి, మెరుగైన ఫలితాల కోసం నిద్రను మెరుగుపరిచే నిపుణుల చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

పాకిస్థాన్ ఇజ్జత్ మొత్తం పోయిందిగా.. ఒక్క పోస్టుతో..!

పాకిస్తాన్ ప్రధాన మంత్రి అమెరికా పర్యటన బోర్డ్ ఆఫ్ పీసెస్‌లో చర్చకు వచ్చింది, అనేక ఆన్‌లైన్ స్పెల్లింగ్ తప్పులు అందరి దృష్టిని ఆకర్షించాయి మరియు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీశాయి.

E-Passport: ఈ-పాస్ పోర్ట్ కావాలా? ఇలా అప్లై చేసుకోండి..! ఎన్ని ఉపయోగాలో..!

భారతదేశం అర్హులైన పౌరుల కోసం భద్రత మరియు ధృవీకరణను మెరుగుపరుస్తూ, ఇమ్మిగ్రేషన్‌ను వేగవంతం చేయడానికి RFID మరియు ఆటోమేటెడ్ గేట్‌లతో PSP 2 0 క్రింద ఇ-పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టింది.
Advertisement

ఏఐ రంగంలో రిలయన్స్ రూ.10 లక్షల కోట్ల పెట్టుబడి.. అంబానీ సంచలన ప్రకటన!!

భారతదేశం యొక్క AI భవిష్యత్తు ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు జియో మద్దతుతో, సమ్మిళిత వృద్ధి మరియు ప్రభుత్వ రంగ సహకారంపై దృష్టి సారించింది.

మైలేజీలోనూ, లగ్జరీలోనూ ఈ కారు అరాచకం భయ్యా

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault), భారతీయ రోడ్లపై తన పట్టును మరింత పెంచుకునేందుకు భారీ స్కెచ్ వేసింది. ఇప్పటికే తన ఐకానిక్ మోడల్ డస్టర్ (Duster) కొత్త జనరేషన్‌ను సిద్ధం చేసిన కంపెనీ, ఇప్పుడు దానికి ఒక పెద్ద వెర్షన్ అనదగ్గ బిగ్‌స్టర్ (Bigster) 7-సీటర్ ఎస్‌యూవీని భారత్‌లో లాంచ్ చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.

మీ కలలకు పాశ్చాత్య అర్థాలు.. AI డ్రీమ్ యాప్స్‌తో జాగ్రత్త!

AI డ్రీమ్ డీకోడర్లు భారతదేశంలో పాశ్చాత్య అల్గారిథమ్‌ల ద్వారా పాములు మరియు ఆవుల వంటి పవిత్ర చిహ్నాలను ఎలా తప్పుగా విశ్లేషిస్తున్నాయో ఇక్కడ పూర్తి వివరంగా తెలుసుకోండి.

పెద్ద ఫ్యామిలీలు ఉండి లగ్జరీగా వెళ్లాలని అనుకునే వాళ్లకు పర్ఫెక్ట్

సౌత్ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా (Kia) భారత మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తిరుగులేని బ్రాండ్‌గా అవతరించింది. ముఖ్యంగా ఆ కంపెనీ నుంచి వచ్చిన ఫ్యామిలీ ఎంపీవీ కియా కారెన్స్ (Kia Carens) అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. 2022 ఫిబ్రవరి 15న లాంచ్ అయిన ఈ కారు, తాజాగా తన నాలుగో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. కేవలం 4 ఏళ్లలోనే దాదాపు 2.77 లక్షల కుటుంబాలకు చేరువైన ఈ కారు, ఇప్పుడు కియా కంపెనీలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న రెండో కారుగా అవతరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కియా కారెన్స్ ప్రయాణం ప్రారంభం నుంచి ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. SIAM గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ కారు మొత్తం 2,77,236 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఇందులో మొదటి లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకోవడానికి 17 నెలల సమయం పట్టగా, తరువాతి లక్ష యూనిట్లను కేవలం 20 నెలల్లోనే విక్రయించింది. 2025 ఫిబ్రవరిలో 2 లక్షల మార్కును దాటిన కారెన్స్, ఇప్పుడు 2026 మే లేదా జూన్ నాటికి 3 లక్షల మైలురాయిని చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ కారును 6 లక్షల మంది ఎంచుకున్నారు

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ కియా మోటార్స్ (Kia Motors) భారత మార్కెట్లో అడుగుపెట్టిన సమయం చాలా ఎక్కువ కాలం కాలేదు. అయినప్పటికీ, కొద్ది సంవత్సరాల్లోనే దేశీయ దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగలిగే స్థాయికి ఎదగడం ఈ బ్రాండ్ సాధించిన విశేష విజయంగా చెప్పుకోవాలి. కొత్త డిజైన్ భాష, ఆధునిక టెక్నాలజీ, వినియోగదారుల అభిరుచులను అర్థం చేసుకున్న ఫీచర్ల కలయికతో కియా భారతీయ వినియోగదారుల మనసులు గెలుచుకుంది. ఈ విజయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన మోడల్ అయితే కియా సెల్టోస్ (Kia Seltos). 2019లో భారత మార్కెట్లో తొలిసారిగా విడుదలైన ఈ ఎస్యూవీ, లాంచ్ అయిన నాటి నుంచే మంచి స్పందనను అందుకుంది.

Stock Market Crash: రూ.8 లక్షల కోట్లు ఆవిరి. కారణాలివే!

ఫిబ్రవరి 19న మూడు రోజుల లాభాల తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్లు వెనక్కి తగ్గాయి, పెరుగుతున్న చమురు ధరలు, ఇండియా VIXలో అస్థిరత మరియు బ్యాంక్ స్టాక్ పతనాల మధ్య సెన్సెక్స్ మరియు నిఫ్టీ నష్టాలతో ముగిశాయి.

రోజూ రాగి జావ తాగుతున్నారా- అయితే, ఇవి తెలుసుకోవాలి..!!

ఫింగర్ మిల్లెట్‌తో వెచ్చని రాగి జావ జీర్ణక్రియ, ప్రేగు ఆరోగ్యం మరియు స్థిరమైన శక్తిని ఎలా అందిస్తుందో అన్వేషించండి. తయారీ చిట్కాలు, పోషకాలు మరియు అనుకూలత గురించి తెలుసుకోండి.

Ind Vs SA: టీమిండియా స్టార్ బ్యాటర్ సహా వీరి పై వేటు - ఫైనల్ టీం ఇలా..!!

భారత్ vs దక్షిణాఫ్రికా T20 మ్యాచ్ కోసం భారతదేశం యొక్క సంభావ్య ఓపెనర్ ఎంపికను విశ్లేషిస్తుంది, అభిషేక్ శర్మ యొక్క పెద్ద-మ్యాచ్ ఫారమ్ను స్థిరత్వం మరియు సమతుల్యత అవసరానికి వ్యతిరేకంగా బేరీజు వేస్తుంది.
Advertisement

ఏకంగా 10 ఏళ్ల వారంటీ..ఫ్రీ సర్వీస్..మస్త్ కార్

జపనీస్ దిగ్గజం నిసాన్ మోటార్స్, భారతీయ మధ్యతరగతి కుటుంబాల కోసం ఒక అద్భుతమైన వరాన్ని ప్రకటించింది. బడ్జెట్ ధరలో లభించే సరికొత్త 7-సీటర్ ఎమ్‌పీవీ (MPV) నిసాన్ గ్రావైట్ (Nissan Gravite)ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం తక్కువ ధరకే కారును అందించడమే కాకుండా, కారు కొన్న తర్వాత సర్వీస్ ఖర్చులు భరించలేక ఇబ్బంది పడే సామాన్యుల కోసం జీరో మెయింటెనెన్స్ ప్లాన్‌ను కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Adani:దేశ ప్రముఖ బిజినెస్ స్కూల్స్ విద్యార్థులకు అదానీ భారీ అవకాశాలు

Adani గ్రూప్ AALP 2025-27 కింద ప్రముఖ భారతీయ బిజినెస్ స్కూళ్లలో 24 మంది విద్యార్థులకు పూర్తి స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది, ఇది మెరిట్ మరియు అవసరాల ఆధారిత నాయకత్వ అభివృద్ధికి మద్దతు ఇస్తుంది.

కొత్త శిక్షాస్మృతి: ఎముకలు విరగకపోతే నేరం కాదట!

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ కొత్త శిక్షాస్మృతి మహిళలు మరియు పిల్లలపై ప్రభావం చూపే కఠినమైన నియమాలను విధిస్తుంది, కొన్ని శారీరక శిక్షలను అనుమతిస్తుంది మరియు న్యాయాన్ని ఆలస్యం చేస్తుంది, పౌర సమాజం మరియు అంతర్జాతీయ పరిశీలకులకు ముఖ్యమైన మానవ హక్కుల సమస్యలను లేవనెత్తుతుంది.

ADAS ఫీచర్లతో తక్కువ ధరలో హైటెక్ సేఫ్టీ కార్లు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో వినియోగదారుల అభిరుచులు స్పష్టంగా మారుతున్నాయి. ఒకప్పుడు కారు కొనుగోలు చేసే సమయంలో ఎక్కువ మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఆకర్షణీయమైన ఫీచర్లు ప్రధాన ప్రమాణాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. కస్టమర్లు ముందుగా అడుగుతున్న ప్రశ్న ఈ కారు ఎంత సురక్షితం?. ప్రస్తుతం ఎక్కువ మంది కొనుగోలుదారులు కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నారు. కారు బాడీ నిర్మాణ నాణ్యత, క్రాష్ టెస్ట్ రేటింగ్స్, స్ట్రక్చరల్ స్టెబిలిటీ వంటి అంశాలు ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా ADAS (Advanced Driver Assistance Systems) సూట్ కలిగిన కార్లపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ADAS ఫీచర్లను కలిగిన కార్లను ఒకసారి చూద్దాం.

దేశాన్ని ఏలుతున్న టాప్-5 సిఎన్‌జీ కార్లు

పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్న ఈ రోజుల్లో సామాన్యుడికి ఉన్న ఏకైక భరోసా సీఎన్‌జీ (CNG) కార్లే. ఒకప్పుడు సిఎన్‌జీ అంటే కేవలం మైలేజ్ కోసం కొనేవారు, కానీ ఇప్పుడు కంపెనీలు అదిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన డిజైన్, బూట్ స్పేస్ సమస్య లేకుండా సరికొత్త టెక్నాలజీతో కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. మీరు 2026లో రూ.10 లక్షల లోపు బడ్జెట్‌లో మంచి ఫీచర్లు, భారీ మైలేజ్ ఇచ్చే కారు కోసం చూస్తుంటే టాప్-5 ఆప్షన్లు ఇవే.