47 మంది ఉద్యోగులకు లగ్జరీ కార్లు గిఫ్ట్

ఇటీవలి కాలంలో కంపెనీలు తమ ఉద్యోగుల కృషిని గుర్తిస్తూ ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఒక కొత్త ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా గుజరాత్‌లో ఈ తరహా కార్యక్రమాలు ఎక్కువగా కనిపించేవి. అయితే ఇప్పుడు ఈ సాంప్రదాయం క్రమంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోంది. తాజాగా కేరళలో చోటుచేసుకున్న ఒక సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేరళకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ హై లైట్ (HiLITE Group) తమ 30వ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించింది. రియల్ ఎస్టేట్, నిర్మాణం, రిటైల్, ఆతిథ్య రంగాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ సంస్థ కేరళలో ఆధునిక పట్టణ సంస్కృతికి ఒక ప్రతీకగా నిలిచింది.

Adani Ports: భారత్-యూరప్ వాణిజ్యానికి ఊతం:అదానీ పోర్ట్స్ - మార్సెయ్ ఫోస్ ఒప్పందం

APSEZ మరియు మార్సెల్లే ఫోస్ పోర్ట్ మధ్య ఒప్పందం IMEC కారిడార్‌ను అభివృద్ధి చేస్తుంది, భారతదేశం మరియు యూరప్ కోసం పోర్ట్ డిజిటలైజేషన్, స్మార్ట్ టెక్, సైబర్ సెక్యూరిటీ మరియు గ్రీన్ మారిటైమ్ కనెక్టివిటీని పెంచుతుంది.

ప్రతీ ఉదయం నాలుగు గింజలు నోట్లో వేసుకోండి, ఆ సమస్యలన్నీ పరార్..!!

మెగ్నీషియం, జింక్ మరియు ఫైబర్-సమృద్ధి పోషణ ద్వారా గుమ్మడి గింజలు రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం మరియు నిద్రకు ఎలా మద్దతు ఇస్తాయో తెలుసుకోండి.

స్కోడా కార్ కోసం దేశవ్యాప్తంగా రద్దీ

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం బ్రాండ్లలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థల్లో స్కోడా (Skoda) ఒకటి. స్టైలిష్ డిజైన్, దృఢమైన నిర్మాణం, యూరోపియన్ డ్రైవింగ్ అనుభూతి ఇవన్నీ స్కోడా కార్ల ప్రత్యేకతలుగా చెప్పుకుంటారు. అయితే, ఎక్కువ ధరలు, నిర్వహణ ఖర్చులు అధికంగా ఉంటాయనే అభిప్రాయం వల్ల చాలా మంది వినియోగదారులు ఈ బ్రాండ్‌ను కొంత దూరంగా ఉంచేవారు. ఫలితంగా, స్కోడా అమ్మకాల గణాంకాలు భారత మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది స్కోడా కైలాక్ (Skoda Kylaq) రాకతో. కైలాక్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత బ్రాండ్‌కు కొత్త ఊపు వచ్చింది. ఇది స్కోడా నుంచి వచ్చిన అత్యంత సరసమైన మోడల్‌గా గుర్తింపు పొందింది.
Advertisement

మోదీతో భేటీ వేళ సుందర్ పిచాయ్‌ కీలక ప్రకటన...!!

India AI Impact Summit 2026 AI పాలసీ, డిజిటల్ వృద్ధి మరియు గూగుల్‌తో భాగస్వామ్యాలను అన్వేషిస్తుంది, ఇది సమ్మిళిత సేవలు, డేటా రక్షణ మరియు ఆవిష్కరణలపై నొక్కి చెబుతుంది.

Real Estate: EMI Vs అద్దె: ఐటీ ఉద్యోగుల కొత్త లెక్కలు!

PropTiger మరియు Knight Frank India నుండి సేకరించిన డేటాతో, హైదరాబాద్, బెంగళూరు మరియు గురుగ్రామ్‌లలోని నివాస గృహాల డిమాండ్‌ను IT రంగ ఒత్తిళ్లు మరియు మార్కెట్ అస్థిరత ఎలా తగ్గిస్తున్నాయో అంచనా వేయండి.

ఎలక్ట్రిక్ మార్కెట్‌లో ఓలా కథ ముగిసినట్టేనా?

భారతదేశ ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్‌లో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఈ సెగ్మెంట్‌లో రారాజుగా వెలిగిన స్టార్టప్ కంపెనీలు వెనకబడిపోగా, ఏళ్ల తరబడి మార్కెట్‌ను ఏలుతున్న సాంప్రదాయ కంపెనీలు మళ్లీ తమ పట్టును సాధించుకున్నాయి. ముఖ్యంగా 2026 ప్రారంభంలో వచ్చిన జనవరి విక్రయాల గణాంకాలు చూస్తుంటే.. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో ప్రస్తుతం ముగ్గురు కింగ్స్ హవా స్పష్టంగా కనిపిస్తోంది.

Facebook ఏఐ రచ్చ. ప్రొఫైల్ పిక్చర్‌కు ప్రాణం పోస్తుంది!

వినియోగదారులు కాన్ఫెట్టి మరియు హార్ట్స్ వంటి ప్రీసెట్ యానిమేషన్‌లను ఉపయోగించి సాధారణ ప్రొఫైల్ ఫోటోలను ఆకర్షణీయమైన GIF క్లిప్‌లుగా ఎలా మార్చగలరో తెలుసుకోండి.

భలే కారు..ఛార్జింగ్ అయిపోతే పెట్రోల్‌తో ప్రయాణం

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ (SUV)ల హవా కొనసాగుతున్న తరుణంలో, ప్రముఖ వాహన తయారీ సంస్థ JSW MG మోటార్ ఇండియా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) టెక్నాలజీని సామాన్యులకు అందుబాటులోకి తెస్తూ, తన సరికొత్త ఎస్‌యూవీని ఈ ఏడాది అక్టోబర్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. బ్యాటరీ అయిపోతే పెట్రోల్‌తో.. పెట్రోల్ లేకపోతే బ్యాటరీతో నడిచే ఈ వినూత్న కారు, భారత రోడ్లపై ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకురాబోతోంది.

రెండూ పర్ఫెక్ట్.. రూ.2 లక్షల లోపు ఏది బెస్ట్?

భారతదేశంలో ఇటీవలి కాలంలో సరసమైన పనితీరు మోటార్‌సైకిళ్లకు మంచి డిమాండ్ పెరుగుతోంది. స్టైల్ కూడా ఉండాలి, పవర్ కూడా ఉండాలి, కానీ ధర మాత్రం అందుబాటులో ఉండాలనే అభిరుచి యువతలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్రెండ్‌ను సరిగ్గా క్యాచ్ చేసిన మోడల్ అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350). గత రెండు సంవత్సరాలుగా ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన అత్యంత సరసమైన బైక్‌గా మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పుడు అదే ధర శ్రేణిలోకి కొత్తగా అడుగుపెట్టింది Yamaha XSR 155. ఇది యమహా కంపెనీ నుంచి వచ్చిన తేలికైన, మోడర్న్ రెట్రో స్టైల్ బైక్. 350cc ఎన్‌ఫీల్డ్ రోడ్‌స్టర్‌కు ఇది ఒక తక్కువ బరువు, ఇంధన-సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా భావించబడుతోంది. ఈ రెండింటి నుంచి ఈ కథనంలో.

లక్ష ఎక్కువైనా ఫర్వాలేదు కానీ రేంజ్ అదిరింది

దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో సరికొత్త పోరు మొదలైంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి మారుతి సుజుకి తన తొలి గ్లోబల్ ఈవీ ఇ విటారా(Maruti Suzuki e-Vitara)ను ప్రవేశపెట్టి ఎంజీ (MG) మోటార్స్‌కు గట్టి సవాల్ విసిరింది. ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV) ఇప్పటికే తన వినూత్నమైన BaaS (Battery-as-a-Service) విధానంతో దూసుకుపోతుండగా ప్రస్తుతం మారుతి కూడా అదే దారిని ఎంచుకుంది. లక్ష రూపాయల ఎక్స్ ట్రా ధరతో వస్తున్నా, మారుతి నమ్మకం, ఫీచర్ల పరంగా విండ్సర్‌కు సరైన ప్రత్యర్థిగానే అనిపిస్తోంది.

ఇంటి ముందే 7 సీటర్ కారు.. కేవలం రూ.5.65 లక్షలతో సాధ్యం!

భారతీయ ఆటో మార్కెట్లో 7-సీటర్ వాహనాలకు ఎప్పటినుంచో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలు, రోజువారీ ప్రయాణాలు చేసే వారు, అలాగే టాక్సీ ఆపరేటర్లు అందరికీ ఒకే సారి సరిపోయే వాహనం అంటే అది ఒక మంచి ఎంపీవీ. ఇలాంటి సమయంలోనే నిస్సాన్ (Nissan) తమ కొత్త గ్రావైట్(Gravite) ఎంపీవీని ఒక గ్రాండ్ ఈవెంట్‌లో అధికారికంగా అమ్మకానికి విడుదల చేసి మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ కొత్త 7-సీటర్ ఎంపీవీ భారతీయ కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకున్నట్టు కనిపిస్తోంది. నగరాల్లో ట్రాఫిక్ మధ్య సులభంగా నడిపించుకునే కాంపాక్ట్ సైజ్‌తో పాటు, లోపల మాత్రం విస్తారమైన క్యాబిన్ స్పేస్ అందించడం దీని ప్రధాన ప్రత్యేకత. పెద్ద కుటుంబాలు ఒకేసారి ప్రయాణించేటప్పుడు ఎవరూ ఇబ్బంది పడకుండా సౌకర్యవంతమైన సీటింగ్ అమరికను ఇందులో కల్పించారు.
Advertisement

Adani : 2035 నాటికి గ్రీన్ ఎనర్జీ ఆధారిత AI డేటా సెంటర్లు – అదానీ భారీ ప్రణాళిక..!!

అదానీ గ్రూప్ 2035 నాటికి పునరుత్పాదక శక్తితో పనిచేసే AI డేటా సెంటర్‌లను మరియు భారతదేశంలో విస్తృతమైన AI పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి USD 100 బిలియన్ పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది, గూగుల్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి ప్రపంచ భాగస్వాములతో.

పవర్ ఫుల్ ఎంట్రీ.. జావా 42 ఐవరీ ఎడిషన్ రోడ్డెక్కింది!

నియో-క్లాసిక్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించిన Jawa Yezdi Motorcycles మరోసారి యువతను ఆకట్టుకునే స్టైలిష్ అప్డేట్‌తో ముందుకొచ్చింది. కంపెనీ తన ప్రాచుర్యం పొందిన Jawa 42 మోడల్‌కు ఐవరీ ఎడిషన్ (Ivory Edition)ను పరిచయం చేస్తూ, క్లాసిక్ శైలిని ఆధునిక ఇంజనీరింగ్‌తో మిళితం చేసిన ప్రత్యేక రూపాన్ని అందించింది. ప్రారంభం నుంచే బోల్డ్ డిజైన్, శక్తివంతమైన పనితీరు, రైడర్-ఫస్ట్ ఫీచర్లతో మంచి పేరు తెచ్చుకున్న జావా 42, ఇప్పుడు ఈ కొత్త ఎడిషన్‌తో మరింత ప్రీమియం అనుభూతిని అందిస్తోంది. 2026 జావా 42 ఐవరీ ఎడిషన్‌ను చూసిన వెంటనే ఆకట్టుకునే అంశం దాని ప్రత్యేక రంగు, ఫినిషింగ్. వెనుక ఫెండర్‌పై, ఇంధన ట్యాంక్‌పై వింటేజ్ ఫాంట్‌లో రాసిన బ్రాండింగ్ ఈ బైక్‌కు ఒక క్లాసిక్ టచ్‌ను జోడిస్తుంది.

ఇంకో రెండ్రోజుల్లో శక్తిమంతమైన `చవితి` తిథి

శ్రేయస్సు మరియు శాంతి కోసం ధుండిరాజ్ చతుర్థి 2026 వేడుకలు, పూజ సమయాలు మరియు పవిత్ర ఆచారాల గురించి తెలుసుకోండి, సిఫార్సు చేయబడిన సమర్పణలు మరియు ఉపవాసంతో సహా.

నేతి బీరకాయ పచ్చడి .. ఇలా చేసి తింటే అమృతమే!

రుచిని పెంచే ఒక దాచిన చిట్కాతో అసలైన ఆంధ్ర నెయ్యి బీరకాయ పచ్చడిని కనుగొనండి. ఇంటి పచ్చడి కోసం శుభ్రపరచడం, తరగడం మరియు వండడం నేర్చుకోండి.

రూ.5.65 లక్షలకే 7 సీటర్ కారు లాంచ్

భారతదేశంలో పెద్ద కుటుంబాలకు, తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సీట్లు కావాలనుకునే వినియోగదారులకు 7-సీటర్ MPV కార్లు ఎప్పటినుంచో మొదటి ఎంపికగా నిలుస్తున్నాయి. ఈ విభాగంలో ఇప్పటికే పలు బ్రాండ్లు పోటీ పడుతున్నప్పటికీ, సరసమైన ధరలో విశ్వసనీయమైన కొత్త మోడల్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ అవకాశాన్ని గమనించిన Nissan సంస్థ, భారత మార్కెట్ కోసం ఒక కొత్త 7-సీటర్ MPV ను తీసుకురానున్నట్లు ప్రకటించడంతో ఆటో రంగంలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలు, టాక్సీ ఆపరేటర్లు, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు ఈ కొత్త మోడల్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఆ తర్వాత కంపెనీ అధికారికంగా ఈ కొత్త 7-సీటర్ MPVకి నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) అనే పేరును ప్రకటించడంతో ఆసక్తి మరింత పెరిగింది.

శ్రీసిటీలో రూ. 1000 కోట్ల ప్రాజెక్ట్ ఏర్పాటు.. వేల సంఖ్యలో ఉద్యోగాలు..

కారియర్ ఎయిర్ కండిషనింగ్ & రిఫ్రిజిరేషన్ శ్రీ సిటీలో ఒక పర్యావరణ అనుకూల తయారీ కేంద్రాన్ని స్థాపించనుంది, ఇది 3,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది మరియు ప్రాంతీయ పారిశ్రామిక వృద్ధిని పెంచుతుంది.

వెంటనే మారుతి షోరూంకు పరిగెత్తండి

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మారుతి సుజుకి ఇ-విటారా(Maruti Suzuki e Vitara)ను ఫిబ్రవరి 17, 2026 మంగళవారం నాడు అధికారికంగా విడుదల చేసింది. మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక ఫీచర్లతో ఈ కారును రూపొందించారు. నెక్సా (NEXA) డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడే ఈ కారు, ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కొత్త విప్లవాన్ని సృష్టించేలా కనిపిస్తోంది. మారుతి ఇ-విటారా ధర విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీని ప్రారంభ ధరను రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. అయితే, ఇక్కడ ఒక విశేషం ఉంది. కంపెనీ దీనిని బాస్ (BaaS - Battery-as-a-Service) ప్లాన్ కింద విక్రయిస్తోంది. అంటే కారు కొనేటప్పుడు బ్యాటరీ ధరను చెల్లించాల్సిన అవసరం లేదు. దీనివల్ల కారు ధర భారీగా తగ్గింది. దీనికి బదులుగా కస్టమర్లు బ్యాటరీ అద్దెగా కిలోమీటరుకు రూ. 3.99 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే మధ్యతరగతి వారికి ఇది ఒక గొప్ప వెసులుబాటు అని చెప్పవచ్చు. ఇ-విటారాను చూస్తే ఇది కేవలం పాత విటారాకు ఎలక్ట్రిక్ వెర్షన్ లా కాకుండా, పూర్తిగా కొత్తదనంతో కనిపిస్తుంది. ముందు భాగంలో స్టైలిష్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, Y ఆకారంలో ఉండే ప్రత్యేకమైన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు కారుకు ప్రీమియం లుక్‌ని ఇచ్చాయి. 19-అంగుళాల భారీ అలాయ్ వీల్స్ కారుకు మంచి రోడ్ ప్రెజెన్స్‌ను అందిస్తున్నాయి. ఇక రంగుల విషయానికొస్తే.. నెక్సా బ్లూ, స్ప్లెండిడ్ సిల్వర్, బ్లూయిష్ బ్లాక్, ఆప్యులెంట్ రెడ్ వంటి ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. కారు పొడవు 4,275 మిమీ ఉండటంతో లోపల ప్రయాణీకులకు మంచి స్పేస్ లభిస్తుంది. ఈ కారు రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తోంది. ఒకటి 49 kWh, మరొకటి 61 kWh. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఈ కారు ఏకంగా 543 కిలోమీటర్ల (ARAI గుర్తింపు పొందిన) రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ గర్వంగా చెబుతోంది. అంటే లాంగ్ ట్రిప్పులకు కూడా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే, డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని వాడితే కేవలం 45 నిమిషాల్లోనే 10% నుంచి 80% వరకు ఛార్జింగ్ అవుతుంది. దీనివల్ల ఛార్జింగ్ కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. కారు లోపలి భాగం చాలా లగ్జరీగా ఉంది. దీనిలో 10.1-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. డ్రైవర్ సౌకర్యం కోసం 2-స్పోక్ స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ సీట్లు (వేసవిలో చల్లగా ఉండే సీట్లు), వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్ వంటి హై-ఎండ్ ఫీచర్లు ఉన్నాయి. ఐదుగురు హాయిగా కూర్చునేలా విశాలమైన సీటింగ్ అమరిక ఉంది. 236 లీటర్ల బూట్ స్పేస్ లగేజీ సర్దుకోవడానికి సరిపోతుంది. భద్రత విషయంలో మారుతి ఈసారి రాజీ పడలేదు. భారత్ NCAP క్రాష్ టెస్టులో ఈ కారు 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. అంటే ప్రమాద సమయాల్లో ఇది అత్యంత సురక్షితమైన కారు. దీనిలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లు ఉన్నాయి. కారు పార్కింగ్ చేయడానికి 360-డిగ్రీ కెమెరా, సెన్సర్లు డ్రైవర్‌కు ఎంతో సహాయపడతాయి. ఈ కారును డెల్టా, జీటా, ఆల్ఫా అనే మూడు వేరియంట్లలో కంపెనీ విడుదల చేసింది. ఇప్పటికే ఈ కారు కోసం బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు రూ. 21,000 చెల్లించి మారుతి అధికారిక వెబ్‌సైట్ లేదా నెక్సా షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి. టాటా పంచ్ ఈవీ, ఎంజీ విండ్సర్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

పాకిస్థాన్ కు షాకిచ్చిన భారత్.. ఒక్క ఫోటోతో..!

భారతదేశంతో రక్షణ సహకారాన్ని పునరుద్ఘాటించడానికి US రాయబారి మరియు ఇండో-పసిఫిక్ కమాండర్ చండీమందిర్‌ను సందర్శించారు, పాకిస్తాన్‌తో దృష్టి సారించి ఉమ్మడి సన్నద్ధత మరియు వ్యూహాత్మక సమతుల్యతను నొక్కి చెప్పారు.
Advertisement

Infosys-Anthropic: ఆంత్రోపిక్-ఇన్ఫోసిస్ డీల్-మన ఐటీ రంగానికి పండగేనా ?

Infosys మరియు Anthropic 2030 నాటికి $300-400 బిలియన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని టెలికాం, ఆర్థిక సేవలు మరియు తయారీ రంగాలలో Claude ఆధారిత మోడల్‌లు మరియు స్వయంప్రతిపత్త AI ఏజెంట్‌లను ఏకీకృతం చేయడానికి వ్యూహాత్మక AI కూటమిని ప్రకటించాయి.

సుజుకి కొత్త స్కూటర్ తెచ్చుకుంటే జేబు నిండా డబ్బులే

ప్రస్తుత రోజుల్లో సామాన్యుడికి పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆఫీసుకైనా, ఊరైనా వాహనం బయటకు తీయాలంటే పెట్రోల్ ఖర్చులు తలుచుకుని భయపడాల్సిన పరిస్థితి. అందుకే చాలా మంది చూపు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. ఈ క్రమంలో జపాన్‌కు చెందిన దిగ్గజ సంస్థ సుజుకి, తన పాపులర్ స్కూటర్ యాక్సెస్‎ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో సుజుకి ఇ-యాక్సెస్ (Suzuki e-Access) పేరుతో భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. జనవరి 2026లో లాంచ్ అయిన ఈ స్కూటర్, విక్రయాల పరంగా తన ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించింది. ఫిబ్రవరి 14వ తేదీ నాటికి ఈ స్కూటర్ దాదాపు 370 యూనిట్లు అమ్ముడై ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.

ఏఐపై ముందే చెప్పిన బాబా వంగా.. 2026 గురించి తీవ్ర హెచ్చరిక!

AI పరిశ్రమ తొలగింపుల యొక్క సంభావ్య ప్రభావాలు, నైతిక అంశాలు మరియు భవిష్యత్తు సాంకేతికత మరియు శ్రామిక శక్తిపై చర్చలను రూపొందించే ప్రజా అంచనాలను అంచనా వేయండి.

కొత్త లుక్‌తో మళ్లీ దుమ్మురేపేందుకు సిద్ధమైన బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మోడళ్లలో మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) ఒకటి. నగర ప్రయాణాలకు సరిపోయే కాంపాక్ట్ సైజ్, కుటుంబ అవసరాలకు సరిపడే విస్తృతమైన క్యాబిన్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ కలిపి బ్రెజ్జాను మధ్యతరగతి కస్టమర్లకు మొదటి ఎంపికగా నిలబెట్టాయి. ప్రత్యేకంగా భారతీయ రోడ్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ SUV, స్టైల్, ప్రాక్టికాలిటీ మధ్య మంచి సమతౌల్యం అందిస్తుంది. ఇప్పుడు ఈ విజయవంతమైన మోడల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు Maruti Suzuki కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

Madhapar: ప్రపంచంలోనే రిచెస్ట్ విలేజ్.. మన దేశంలోనే!

మాధాపర్ 92,000 మంది నివాసితులు, 17 బ్యాంకులు మరియు ₹5,000 కోట్లకు పైగా డిపాజిట్లతో ఒక ధనిక భారతీయ గ్రామంగా నిలుస్తుంది, దీనికి ప్రపంచ ఎన్నారైల మద్దతు ఉంది.