పాకిస్థాన్ మళ్లీ దాడులు.. భారత్ స్ట్రాంగ్ రిప్లై..!

భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులను ఖండిస్తూ, సార్వభౌమత్వం మరియు ప్రాంతీయ స్థిరత్వాన్ని నొక్కి చెబుతూ, పౌరులకు జరిగిన నష్టాన్ని మరియు పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య సంయమనం పాటించాల్సిన అవసరాన్ని గమనించింది.

ఓ నాలుగు పైనాపిల్ ముక్కలు తిన్నా, జ్యూస్ తీసుకున్నా చాలు..!!

ఖాళీ కడుపుతో పైనాపిల్ తీసుకోవడం జీర్ణక్రియకు ఎలా సహాయపడుతుందో, అవసరమైన పోషకాలను ఎలా అందిస్తుందో మరియు బ్రోమెలైన్ మరియు విటమిన్ సి తో గుండె ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో తెలుసుకోండి.

భారత్ కు గుడ్ న్యూస్.. 92 వేల టన్నుల LPGతో హార్మూజ్ జలసంధిని దాటిన భారత్ నౌకలు

భారతదేశం హోర్ముజ్ మార్గం ద్వారా LPG సరఫరాలో పురోగతి సాధిస్తోంది, రెండు ట్యాంకర్లు సరుకులతో వస్తున్నాయి, ఇది కొనసాగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలు మరియు ఆంక్షలు ఉన్నప్పటికీ స్వల్పకాలిక ఉపశమనం కలిగిస్తుంది.

యుద్ధంలోనూ కొత్త శకం.. డ్రోన్లతో వార్, పశ్చిమాసియాలో 10వేల అమెరికా మెరోప్స్ డ్రోన్లు!

మెరోప్స్ వంటి AI ఇంటర్‌సెప్టర్ డ్రోన్‌లను US-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ షాహద్ డ్రోన్‌లను ఎదుర్కోవడానికి ఎలా ఉపయోగిస్తారో విశ్లేషణ, ధర పరిగణనలు మరియు యుద్ధరంగ ప్రభావంతో సహా.
Advertisement

హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్!

గల్ఫ్ ప్రాంతంలో సరఫరా పరిమితుల మధ్య రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్‌లు మరియు MSMEల కోసం ఎలక్ట్రిక్ స్టవ్‌లకు తమిళనాడు యూనిట్‌కు ₹2 LPG సబ్సిడీని ప్రకటించింది.

రూ.5 లక్షల్లో 35 కి.మీ మైలేజ్ ఇచ్చే CNG కార్లు

భారతదేశంలో కొత్త కారు కొనాలనుకునే చాలా మంది కస్టమర్లు మొదటగా చూసేది రెండు విషయాలనే ధర, మైలేజ్. తక్కువ ధరలో లభిస్తూ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఖర్చును తగ్గించుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా CNG కార్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. CNG కార్లు నడపడానికి ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు మంచి మైలేజ్ కూడా అందిస్తాయి కాబట్టి రోజువారీ ప్రయాణాలకు ఇవి చాలా ఉపయోగకరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత మార్కెట్లో తక్కువ ధరలో లభించే CNG కార్లలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, ఆల్టో కె10, సెలెరియో కార్లు కీలకంగా ఉన్నాయి. వీటి గురించి ఈ కింది కథణంలో చూద్దాం.

హైదరాబాద్‌లో "రాజు వెడ్స్ రాంభాయి" మూవీ రిపీట్.. యువతికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ !!


ట్రెండింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, తక్కువ నిర్వహణ ఖర్చు, పర్యావరణానికి మేలు వంటి కారణాల వల్ల చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే దేశంలో EV మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ నెలలో మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్లో కొన్ని మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా టాటా టియాగో (Tata Tiago EV), టాటా పంచ్ ఈవీ (Tata Punch EV), ఎంజీ విండ్సర్ (MG Windsor EV) వంటి మోడళ్లను పరిశీలించవచ్చు. ఈ కార్లు మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, అందుబాటు ధరలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. వీటి గురించి ఈ కింది కథణంలో.

గుడ్డులో పచ్చ సొన ఎవరికి మంచిది, ఎవరికి డేంజర్..!!

గుడ్డు సొనలు కొలెస్ట్రాల్‌ను ఎలా ప్రభావితం చేస్తాయి, ఆహారం మరియు ఆరోగ్యం ద్వారా గుండె ప్రమాదం ఎలా మారుతుందో మరియు సురక్షితమైన, సమతుల్య గుడ్డు వినియోగం కోసం ఆచరణాత్మక చిట్కాల అవలోకనం.

నెల జీతం సరిపోతుంది.. చిన్న బడ్జెట్‌లో స్టైలిష్ కారు

SUVలు మార్కెట్లో ట్రెండ్‌గా మారకముందు, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో వినియోగదారుల మనసును గెలుచుకున్న కార్లలో హ్యూందాయ్ ఐ20 (Hyundai i20) ఒకటి. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒకప్పుడు కలల కారుగా భావించబడేది. ఆకర్షణీయమైన డిజైన్, మంచి పనితీరు, ఆధునిక ఫీచర్లు వంటి అంశాలతో ఈ కారు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ముఖ్యంగా రెండవ తరం 'ఎలైట్ i20' యూరోపియన్ కార్లను తలపించే స్టైలిష్ డిజైన్‌తో వచ్చినప్పుడు వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. ఆ సమయంలో ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో ఒకటిగా నిలిచింది. కాలం మారడంతో SUVల ప్రాచుర్యం పెరిగినా కూడా హ్యూందాయ్ ఐ20 తన ప్రత్యేక స్థానాన్ని కోల్పోలేదు.

డబ్బులు చెల్లించే ముందు QR కోడ్ చెక్ చేస్తున్నారా ? నిజమైందేనా ?? నకిలీదా ???

దుకాణాలలో మరియు ఆన్‌లైన్ చెల్లింపులలో నకిలీ QR కోడ్‌లను గుర్తించడానికి, వ్యాపారి పేర్లను ధృవీకరించడానికి మరియు డిజిటల్ లావాదేవీలలో మోసాలను నివారించడానికి ఆచరణాత్మక చర్యలను తెలుసుకోండి.

రూ.6.26 లక్షలకే 33 కిమీ మైలేజ్.. 30 లక్షల మంది ఇదే కారు కొన్నారు!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో సెడాన్ కార్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ వర్గంలో ఎన్నో సంవత్సరాలుగా వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్న కార్లలో ఒకటి మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire). మధ్యతరగతి కుటుంబాలకు సరిపోయే ధర, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు వంటి లక్షణాల వల్ల ఈ కారు ప్రారంభం నుంచే మంచి ఆదరణ పొందింది. అందుకే దేశవ్యాప్తంగా చాలా మంది కొనుగోలుదారులు తమ మొదటి కారుగా డిజైర్‌ను ఎంచుకుంటున్నారు. కాలక్రమేణా ఈ కారుకు ఉన్న డిమాండ్ మరింత పెరిగింది. మారుతి సుజుకి ఈ కారును మొదటిసారి భారత మార్కెట్లో మార్చి 2008లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి డిజైర్ ప్రయాణం నిరంతరం విజయవంతంగా కొనసాగుతోంది.
Advertisement

భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు

భారతదేశ వాణిజ్యం, తయారీ మరియు దీర్ఘకాలిక వృద్ధిని పెంచడానికి వార్షిక పెట్టుబడులతో ఓడరేవులు, లాజిస్టిక్స్, శక్తి మరియు విమానాశ్రయాలను విస్తరించడానికి APSEZ వ్యూహాన్ని కరణ్ అదానీ వివరించారు.

తక్కువ ధరలో రెండు ఆటోమేటిక్ ఆప్షన్లు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) భారత మార్కెట్లో తన ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ SUV అయిన కియా సోనెట్ (Kia Sonet)ను మోడల్ ఇయర్ 2026 (MY26) కోసం కొత్తగా ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మరింత ఎంపికలు, మెరుగైన విలువ అందించాలనే లక్ష్యంతో ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న సోనెట్‌కు ఇప్పుడు మరిన్ని వేరియంట్ ఎంపికలను జోడించడం ద్వారా కంపెనీ వినియోగదారులను మరింత ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త MY26 సోనెట్‌లో ప్రధానంగా ఇంజిన్,ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో మార్పులు చేశారు. ముఖ్యంగా డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌ను మరింత అందుబాటులోకి తీసుకువచ్చారు.

దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్

అదానీ ఫౌండేషన్ స్వాభిమాన్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది, మహారాష్ట్రలో ప్రారంభించి మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ, ఆర్థిక సహాయం మరియు మార్కెట్ సదుపాయం కల్పించడానికి MAVIMతో భాగస్వామ్యం కలిగి ఉంది.

సర్వీస్ లో కింగ్ అనిపించుకుంటున్న టాప్ 5 కార్లు ఇవే!

కొత్త కారు కొనాలనుకున్నప్పుడు చాలామంది కేవలం దాని మైలేజీ, బాహ్య రూపం లేదా ఫీచర్లను మాత్రమే చూసి మురిసిపోతుంటారు. కానీ, అసలైన పరీక్ష కారు కొన్న తర్వాతే మొదలవుతుంది. మధ్యలో ఎక్కడైనా కారు చెడిపోతేనో లేదా సర్వీస్ చేయించాలన్నా ఆ కంపెనీకి తగినన్ని సర్వీస్ సెంటర్లు ఉన్నాయా? స్పేర్ పార్ట్స్ తక్కువ ధరలో దొరుకుతున్నాయా? అన్నది చాలా ముఖ్యం. కారు ఆగిపోతే మీ ప్రయాణం నరకం కాకుండా ఉండాలంటే, సర్వీస్ నెట్‌వర్క్ బలంగా ఉన్న బ్రాండ్‌ను ఎంచుకోవాలి. 2026 నాటి తాజా మార్కెట్ విశ్లేషణల ప్రకారం సర్వీస్ విషయంలో భారతీయులు కళ్లు మూసుకుని నమ్మే ఐదు బెస్ట్ కార్ల వివరాలు తెలుసుకుందాం.

కేకేఆర్‌కు బిగ్ షాక్: ఐపీఎల్ 2026 నుంచి స్టార్ బౌలర్ ఔట్!

హర్షిత్ రాణా IPL 2026 నుండి వైదొలగడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది; బ్లెస్సింగ్ ముజారబానీ ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది, రస్సెల్ రిటైర్మెంట్ ప్రణాళికలపై ప్రభావం చూపుతుంది.

సై అంటే సై.. నువ్వా-నేనా అంటున్న రెండు కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా తక్కువ ధరలో మంచి పనితీరు, సరిపడే ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చు కావాలనుకునే వినియోగదారులు ఈ సెగ్మెంట్ కార్లను ఎక్కువగా ఎంచుకుంటారు. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువైన ఈ చిన్న కార్లు మొదటిసారి కారు కొనుగోలు చేసే వారికి కూడా మంచి ఎంపికగా నిలుస్తాయి. ఈ విభాగంలో ప్రముఖంగా చెప్పుకునే రెండు కార్లు టాటా టియాగో (Tata Tiago), హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios). భారత మార్కెట్లో సరసమైన ధరతో పాటు విశ్వసనీయత కలిగిన ఈ రెండు మోడళ్లు వినియోగదారుల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి. ఈ రెండు కార్ల మధ్య తేడాల గురించి ఈ కింది కథణంలో చూద్దాం.

కొత్త కలర్‌‌తో బర్గ్‌మాన్ స్ట్రీట్ EX ఆకట్టుకుంటోంది!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ (Suzuki Motor Corporation)కు అనుబంధంగా పనిచేస్తున్న సుజుకి మోటార్ సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) భారత మార్కెట్లో మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. కంపెనీ తన ప్రీమియం స్కూటర్ సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ ఈఎక్స్ (Suzuki Burgman Street EX) కోసం పెర్ల్ గ్రే వైట్ అనే కొత్త కలర్ ఆప్షన్‌ను అధికారికంగా పరిచయం చేసింది. ఈ కొత్త రంగు స్కూటర్‌కు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వడంతో పాటు స్పోర్టీ లుక్‌ను కూడా పెంచుతుంది. యువతను ఆకట్టుకునేలా ఈ కలర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త కలర్ ఎంట్రీతో ఇప్పుడు బర్గ్‌మాన్ స్ట్రీట్ EX స్కూటర్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

ఐ ఫోన్ కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్

పెట్రోల్ ధరలు రోజురోజుకూ మండిపోతున్న నేపథ్యంలో, సామాన్యుడి చూపు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు, ప్రతిరోజూ ఆఫీసులకు లేదా పనులకు వెళ్లేవారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక వరంగా మారాయి. ఈ విభాగంలో టీవీఎస్ మోటార్ కంపెనీ తన అద్భుతమైన సృష్టి టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)తో మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. 2026 కొత్త మోడల్స్ మరింత రేంజ్, స్మార్ట్ ఫీచర్లు, అత్యంత తక్కువ ధరతో వినియోగదారుల ముందుకు వచ్చాయి. కేవలం బడ్జెట్ మాత్రమే కాదు, కారులో ఉండేలాంటి పెద్ద డిస్‌ప్లే, అదిరిపోయే వేగంతో ఈ స్కూటర్ ఇప్పుడు మార్కెట్ లీడర్‌గా ఎదిగింది.
Advertisement

పాలకూర రాగి ఇడ్లీ.. ఇలా చేసి తింటే రుచి మాత్రమేనా ఆరోగ్యం కూడా

బరువు లక్ష్యాలు, రక్తంలో చక్కెర నియంత్రణ మరియు ఎముకల ఆరోగ్యానికి మద్దతునిస్తూ, ఫైబర్ మరియు మొక్కల ప్రోటీన్ అధికంగా ఉండే తేలికపాటి, ఆవిరితో చేసిన అల్పాహారంగా పాలక్ రాగి ఇడ్లీని అన్వేషించండి.

ఏనుగు సైజున్న మారుతి కారుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది

భారత మార్కెట్లో కుటుంబ అవసరాలకు సరిపోయే కార్లకు ఎప్పటినుంచో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఎక్కువ సీటింగ్ సామర్థ్యం, సౌకర్యవంతమైన కేబిన్, నమ్మకమైన పనితీరు కలిగిన MPV కార్లను చాలా మంది వినియోగదారులు ఇష్టపడుతున్నారు. ఈ విభాగంలో ప్రముఖంగా నిలిచిన మోడళ్లలో ఒకటి మారుతి సుజుకి ఎక్స్‌‌ఎల్6 (Maruti Suzuki XL6). స్టైలిష్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్, ఫ్యామిలీ ప్రయాణాలకు అనువైన ఫీచర్ల కారణంగా ఈ కారు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఇటీవల కాలంలో ఈ MPVకు వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన మరింత పెరిగింది. నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లో కూడా ఈ కారుకు మంచి డిమాండ్ కనిపిస్తోంది.

వీడెవడండీ బాబూ.. యువతి లోదుస్తులు చోరీ.. గుండెపై కూడా అలా !

ఇండోర్‌లోని చిమన్ గంజ్ మండీ ప్రాంతంలోని ఒక ఇంటి బయట మహిళ దుస్తులను దొంగిలిస్తున్నట్లు CCTV ఫుటేజీలో కనిపించడంతో పోలీసులు 25 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!!

నాన్-స్టిక్ పూత అరుగుదల, ప్లాస్టిక్ భాగాలు, పోషకాహార మార్పులు మరియు సురక్షితమైన రోజువారీ వినియోగం కోసం ఆచరణాత్మక చిట్కాలతో సహా ఎలక్ట్రిక్ కుక్కర్ల భద్రతా సమస్యలను అన్వేషించండి.

చూపు తిప్పుకోనివ్వని అందం..ఆడి ఫ్యామిలీలోకి కొత్త అతిథి

జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి (Audi) తన క్యూ8 (Q8) లైనప్‌ను భారత్‌లో మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైంది. వేగాన్ని, విలాసాన్ని కోరుకునే వారి కోసం సరికొత్త ఆడి ఎస్‌క్యూ8 (Audi SQ8) పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీని మార్చి 17న మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ కారు కోసం బుకింగ్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు రూ.5 లక్షల టోకెన్ అమౌంట్‌తో ఆడి అధికారిక వెబ్‌సైట్ లేదా myAudi Connect యాప్ ద్వారా తమ కలల కారును రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ కొత్త మోడల్ సాధారణ క్యూ8 వెర్షన్‌కు, అత్యంత శక్తివంతమైన ఆర్‌ఎస్ క్యూ8 (RS Q8)కు మధ్యలో ఉంటుంది. దీని ధరలను లాంచ్ రోజైన మార్చి 17న అధికారికంగా వెల్లడించనున్నారు.