హ్యుందాయ్ అమ్మకాలలో మళ్లీ నంబర్ వన్ క్రెటా

హ్యుందాయ్ (Hyundai) మోటార్ ఇండియా డిసెంబర్ 2025లో మొత్తం 42,416 కార్లను విక్రయించింది. ఈ సంఖ్య చూసినప్పుడు అమ్మకాలు బాగానే ఉన్నట్లు అనిపించినప్పటికీ, మార్కెట్ పరంగా హ్యుందాయ్‌కు ఇది అంత సానుకూలమైన నెలగా మారలేదు. కారణం ఏమిటంటే, భారతదేశ కార్ల అమ్మకాల ర్యాంకింగ్‌లో సాధారణంగా రెండో స్థానంలో ఉండే హ్యుందాయ్, ఈసారి అనూహ్యంగా నాల్గవ స్థానానికి పడిపోయింది. ఇది ఆటోమొబైల్ రంగంలో చర్చకు దారితీసిన అంశంగా మారింది. మార్కెట్ వాటా విషయానికి వస్తే, డిసెంబర్ 2025లో హ్యుందాయ్ 10.5 శాతం మార్కెట్ షేర్‌ను మాత్రమే సాధించగలిగింది. గతంలో రెండో స్థానంలో నిలిచి భారీ వాటాను దక్కించుకునే కంపెనీకి, ఈసారి పోటీ మరింత తీవ్రమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ కారులో యాక్సిడెంట్ అయినా ఏమీ కాదు

టాటా మోటార్స్ అంటేనే భద్రతకు మారుపేరు. ఈ విషయాన్ని కంపెనీ మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. తన పాపులర్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్(Tata Punch) కొత్త వెర్షన్‌ను లాంచ్ చేస్తూ, దాని దృఢత్వాన్ని నిరూపించడానికి ఏకంగా ఒక లారీతోనే ఢీకొట్టించింది. సాధారణంగా కార్లను ల్యాబ్‌లలో టెస్ట్ చేస్తారు, కానీ టాటా ఏకంగా రియల్ లైఫ్ యాక్సిడెంట్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించింది.

అందరూ కొంటున్న కారు ధర పెరిగింది

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రస్తుతం SUVల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, ఆ ట్రెండ్‌కు భిన్నంగా సెడాన్ విభాగంలో ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును నిలుపుకుంటున్న కార్లలో హోండా అమేజ్ (Honda Amaze) ఒకటి. ముఖ్యంగా రూ.10 లక్షల లోపు సెడాన్ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలవడం ద్వారా, అమేజ్‌కు ఉన్న విశ్వసనీయతను ఇది మరోసారి నిరూపించింది. కుటుంబ వినియోగానికి అనుకూలమైన డిజైన్, హోండా బ్రాండ్ నమ్మకం, మెరుగైన మైలేజ్ వంటి అంశాలు ఈ కారును కొనుగోలుదారులకు ఎప్పటికీ ఆకర్షణీయంగా మార్చాయి. అయితే, తాజాగా హోండా తీసుకున్న ఒక నిర్ణయం మార్కెట్‌లో చర్చకు దారితీసింది. అకస్మాత్తుగా రూ.6,990 ధర పెంపు ప్రకటన రావడంతో, అమేజ్‌ను కొనాలని భావిస్తున్న వారికి ఇది కొంత షాక్‌లా మారింది.

సంక్రాంతికి నల్ల నువ్వుల వాడకం వెనుక..?

సమతుల్య జీవనం కోసం ఆచారాలు, దేవాలయ సమర్పణలు, పండుగ విందులు, ఆరోగ్య ప్రయోజనాలు మరియు జ్యోతిష్య నమ్మకాలతో సహా మకర సంక్రాంతిలో నువ్వుల గింజల పాత్రను అన్వేషించండి.
Advertisement

రూ.5.49 లక్షల నుంచి స్టార్ట్ అయ్యే సెడాన్ కార్లపై ఓ లుక్కేయండి

భారతీయ కార్ల మార్కెట్లో గత కొన్నేళ్లుగా SUVలకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. రోడ్ ప్రెజెన్స్, ఎత్తైన సీటింగ్ పొజిషన్ వంటి కారణాలతో SUVల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అందుకే చిన్న SUVల నుంచి పెద్ద SUVల వరకు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. చాలా మంది కారు కొనాలంటే ముందుగా SUVనే ఎంపికగా చూసే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ SUV ట్రెండ్ మధ్య సెడాన్లకు ఫ్యాన్‌బేస్ మాత్రం తగ్గలేదు. సెడాన్ కార్లు అందించే సౌకర్యం, డ్రైవింగ్ స్టెబిలిటీ, మైలేజ్ వంటి అంశాలు చాలామందికి ఇష్టంగా ఉన్నాయి. మీరు ప్రస్తుతం కొత్త సెడాన్ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్లో కొన్ని మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. టాటా టిగోర్, హ్యుందాయ్ ఆరా, హోండా సిటీ బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి. వాటి గురించి కింది కథణంలో.

ఇక పెట్రోల్ బంకుల్లోనే కారు సర్వీసింగ్

భారతదేశంలో కార్ల అమ్మకాల్లో మారుతి సుజుకి ఎందుకు రారాజుగా వెలుగుతుందో చెప్పడానికి మరో బలమైన కారణం దొరికింది. కేవలం కార్లను అమ్మడమే కాదు, అమ్మిన తర్వాత కస్టమర్లకు అందించే సర్వీస్ విషయంలో కూడా తమకు సాటి ఎవరూ లేరని మారుతి మరోసారి నిరూపించుకుంది. ఇందుకోసం మారుతి సుజుకి సంస్థ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL)తో చేతులు కలిపి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.

లక్ష వీసాలు రద్దు.. ట్రంప్ సర్కార్ దూకుడు..

కఠినమైన తనిఖీలు మరియు అమలు కారణంగా U.S. వీసా రద్దులు పెరుగుతున్నాయి. ఈ చర్య విద్యార్థులు మరియు ఉద్యోగ వీసా దరఖాస్తుదారులను ప్రభావితం చేస్తుంది, ఇది కఠినమైన జాతీయ భద్రతా చర్యలను ప్రతిబింబిస్తుంది.

మీ దగ్గరు తులం బంగారం ఉందా.. మీ కారు లగ్జరీగా మారిపోద్ది

ప్రస్తుతం బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. సరిగ్గా ఇప్పుడే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఒక తులం బంగారం కొనే డబ్బుతో మీ దగ్గర ఉన్న పాత కారును సరికొత్త లగ్జరీ కారులా మార్చుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో 8 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.04 లక్షల వరకు ఉంది. కొత్త కారు కొనాలంటే కనీసం రూ.10 లక్షలైనా ఖర్చు చేయాలి. దానికి బదులు, ఒక తులం బంగారం ధరతో మీ పాత కారుకు అదిరిపోయే మేకోవర్ ఇవ్వొచ్చు. ఆ 5 సింపుల్ ట్రిక్స్ ఏంటో చూద్దాం.

సంక్రాంతి చక్కెర పొంగలి.. ఇలా చేస్తే నోట్లో కరిగిపోతుంది!

బియ్యం, పప్పు, బెల్లం మరియు నెయ్యితో గుడి శైలి చక్కర పొంగలి చేయడానికి ఒక సులభమైన పద్ధతిని తెలుసుకోండి. దాని ఆకృతి, పోపు మరియు వడ్డన కోసం దశల వారీ చిట్కాలు.

కొత్తగా ముస్తాబై వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) భారత మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును కలిగిన గోవాన్ క్లాసిక్ 350ను 2026 మోడల్ సంవత్సరానికి స్వల్పంగా నవీకరించి విడుదల చేసింది. ఈ బైక్‌కి భారీ మార్పులు కాకపోయినా, రోజువారీ రైడింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే చిన్న కానీ కీలకమైన అప్‌డేట్స్‌ను కంపెనీ అందించింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ కొత్త వెర్షన్‌కు ధర పరంగా పెద్ద మార్పులు చేయకుండా, ఇప్పటికే ఉన్న ధర స్థాయిలోనే రాయల్ ఎన్ఫీల్డ్ కొనసాగింది. ధరల విషయానికి వస్తే, 2026 గోవాన్ క్లాసిక్ 350 సింగిల్-టోన్ కలర్ ఆప్షన్లైన షాక్ బ్లాక్, పర్పుల్ హేజ్ రంగుల్లో రూ. 2,19,787(ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. ఇక డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లైన ట్రిప్ టీల్ గ్రీన్, రేవ్ రెడ్ కోసం రూ. 2,22,593(ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

ఇకపై ఆధార్ ఓటీపీ చెల్లదు.. RBI కొత్త రూల్స్

ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ, వీడియో కేవైసీ, ఎన్ఎఫ్టిఎఫ్ మరియు డిజిటల్ డాక్యుమెంట్లను ఉపయోగించి వేగంగా ఆన్‌బోర్డింగ్ చేయడానికి ఆర్‌బిఐ కేవైసీ నియమాలను నవీకరించింది, ఇది గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సదుపాయాన్ని విస్తరించింది.

వేదాంతతో జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ - ప్రపంచ సాంస్కృతిక వేదికపై భారత్ ప్రభావం..!!

జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2026 భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రభావాన్ని 25 దేశాలకు పైగా, బహుభాషా సెషన్లు మరియు ప్రపంచ నాయకులతో ఉచిత ప్రవేశ సాంస్కృతిక మార్పిడితో ప్రదర్శిస్తుంది.
Advertisement

గ్రీన్ టీ రెగ్యులర్ గా తాగుతున్నారా, అయితే - ఇది మీ కోసమే..!!

మెలకువగా ఉండటానికి, జీర్ణక్రియకు మరియు ఇనుము శోషణకు గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయాలను తెలుసుకోండి. కార్యాలయ ఉద్యోగులు మరియు విద్యార్థులకు ఆచరణాత్మక చిట్కాలు.

రూ.7.21 లక్షలకే 29కిమీ మైలేజ్ ఇచ్చే SUV

టయోటా అంటేనే నమ్మకానికి మారుపేరు. క్వాలిస్ నుంచి ఫార్చ్యూనర్ వరకు ఎన్నో ఐకానిక్ కార్లను అందించిన ఈ సంస్థ, ఇప్పుడు బడ్జెట్ కార్ల విభాగంలోనూ దుమ్మురేపుతోంది. మరీ ముఖ్యంగా మారుతి ఫ్రాంక్స్ ఆధారంగా వచ్చిన టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్(Toyota Taisor) అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది. కేవలం రూ.7.21 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ కారుకు జనం ఎందుకు క్యూ కడుతున్నారో తెలుసుకుంటే ఆశ్చర్యపోవడం గ్యారెంటీ.

అతి తక్కువ ధరకే కొత్త టాటా పంచ్ లాంచ్

చాలా కాలంగా ఎదురుచూస్తున్న టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ (tata punch facelift) కారును టాటా మోటార్స్ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. ఇది మైక్రో ఎస్‌యూవీ విభాగానికి చెందిన మోడల్‌గా ఇప్పటికే మంచి పేరు సంపాదించగా, ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ రూపంలో మరింత ఆకర్షణీయంగా మారింది. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన లుక్‌తో ఈ కారు చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తోంది. అలాగే, ధర విషయంలో కూడా ఇది సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండేలా కంపెనీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. చిన్న కుటుంబాల నుంచి యువత వరకు, నగర వినియోగం చేసే వారితో పాటు హైవే ప్రయాణాలు చేసే వారికి కూడా ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది.

75 గ్రా. బంగారం ఉంటే క్రెటా కారు మీ సొంతం

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లుక్స్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఈ SUV ఎంతోమందికి ఫేవరెట్. అయితే ఇటీవలి కాలంలో అటు కార్ల ధరలు, ఇటు బంగారం ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి.

మిడిల్ క్లాస్ డ్రీమ్.. బంగారం ధరతోనే కొత్త కారు!

ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు సాధారణ ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ధరలు ఎంతగా పెరిగినా, బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. పెట్టుబడిగా, భవిష్యత్తు భద్రతగా భావిస్తూ చాలా మంది ఇప్పటికీ బంగారానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ.1.42 లక్షలకు చేరింది. అలాగే వెండి ధర కూడా ఆకాశాన్ని తాకుతోంది. ఒక కిలో వెండి ధర సుమారు రూ.2.70 లక్షలు ఉండటం గమనార్హం. ఈ ధరలను చూస్తే, కొన్ని సంవత్సరాల క్రితం ఊహించలేని స్థాయికి విలువలు పెరిగాయని స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆసక్తికరమైన పోలికను గమనించవచ్చు.

ఈ కంపెనీ కార్లంటే భారతీయులకు పిచ్చి

టాటా మోటార్స్ సంస్థ భారతీయ ఆటోమొబైల్ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుతూనే ఉంది. 2025 సంవత్సరం ముగింపులో (డిసెంబర్ నెలలో) కంపెనీ అమ్మకాలు మిశ్రమ ఫలితాలను అందించాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు పెరిగినప్పటికీ, మునుపటి నెల (నవంబర్)తో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ, దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో టాటా మోటార్స్ తన మూడవ స్థానాన్ని పటిష్టంగా కాపాడుకుంది.

ధర తక్కువగా ఉందని ఎగబడ్డారు! స్పెషల్‌గా ప్యూర్ వేరియంట్

టాటా మోటార్స్ (tata motors) తిరిగి తీసుకొచ్చిన లెజెండరీ టాటా సియెర్రా (tata sierra) భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో నిజంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ SUVకి లభించిన స్పందన చూస్తేనే దీని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కేవలం 24 గంటల్లోనే 70,000కు పైగా బుకింగ్‌లు నమోదు కావడం టాటా బ్రాండ్‌పై ప్రజలకు ఉన్న నమ్మకానికి మరో నిదర్శనం. జనవరి 15 నుంచి డెలివరీలు ప్రారంభం కానుండటంతో, గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. ప్లాంట్ మొత్తం ఇప్పుడు సియెర్రా హడావుడితో కళకళలాడుతోంది. ఇలాంటి సమయంలోనే, కొత్త టాటా సియెర్రాకు సంబంధించిన చౌకైన వేరియంట్ చిత్రాలు ఆన్‌లైన్‌లో లీక్ కావడం మరో ఆసక్తికర అంశంగా మారింది.

విన్‌ఫాస్ట్ భారత్‌లో 1,000 ఎలక్ట్రిక్ కార్ల మార్క్ దాటింది!

వియత్నాంలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్లో వేగంగా తన స్థానం బలపరుచుకుంటోంది. 2025 ప్రారంభంలో భారత్‌లోకి అడుగుపెట్టిన ఈ కొత్త బ్రాండ్, అతి తక్కువ సమయంలోనే భారతీయ వినియోగదారుల దృష్టిని ఆకర్షించడంలో విజయవంతమైంది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన VF6, VF7 అనే రెండు ఎలక్ట్రిక్ SUV మోడళ్లు ప్రీమియం డిజైన్, ఆధునిక ఫీచర్లు, పోటీ ధరలతో విడుదలై మంచి స్పందనను పొందాయి. ప్రస్తుతం దేశంలో సరసమైన ధరల్లో ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను అందించే కంపెనీగా విన్‌ఫాస్ట్ వేగంగా ఎదుగుతోంది. ముఖ్యంగా తొలిసారి ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకునే వినియోగదారులతో పాటు, టెక్నాలజీ ప్రియుల నుంచి కూడా ఈ బ్రాండ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.
Advertisement

సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందడానికి వసంత పంచమి ఎప్పుడు, ఎలా జరుపుకోవాలి

సరస్వతి పూజ కోసం వసంత పంచమి 2026 సమయాలు, సంబంధిత ఆచారాలు మరియు విద్య, కళలు మరియు సంస్కృతికి పండుగ యొక్క ప్రాముఖ్యతను అన్వేషించండి.

భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్

భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌ల కోసం జర్మనీ తన విమానాశ్రయాలలో వీసా రహిత రవాణాను ప్రకటించింది, ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది, విద్యార్థులు, నిపుణులు మరియు పర్యాటకులకు మద్దతు ఇస్తుంది మరియు భారతదేశం-జర్మనీ సంబంధాలను బలోపేతం చేస్తుంది.

ఇది కారు కాదు, ఒక మినీ బస్సు

టాటా మోటార్స్ తన గూటిలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ టాటా సియెర్రా(Tata Sierra)ను సరికొత్త హంగులతో భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి తిరిగి ప్రవేశపెట్టి పెను సంచలనం సృష్టిస్తోంది. 90వ దశకంలో అడ్వెంచర్ ప్రియుల కలల వాహనంగా నిలిచిన ఈ ఐకానిక్ ఎస్‌యూవీకి నేటికీ ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని బుకింగ్స్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

షుగర్ కంట్రోల్ లో లేకుంటే చర్మంపై ఈ సంకేతాలు.. జాగ్రత్త

అధిక రక్త చక్కెర చర్మంపై ఎలా కనిపిస్తుందో తెలుసుకోండి, ఇందులో అకాంతోసిస్ నైగ్రికన్స్, పొడి చర్మం, నెమ్మదిగా నయం అయ్యే గాయాలు మరియు పదే పదే వచ్చే ఇన్ఫెక్షన్లు ఉన్నాయి, మరియు ప్రారంభ సంరక్షణ ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి.

బిగ్ షాక్.. అత్యాచార ఆరోపణల కేసులో ఎమ్మెల్యే అరెస్ట్ !

మాజీ కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మంకుతతిల్ అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు. ఈ కేసు వేధింపుల గురించిన కొనసాగుతున్న ఆందోళనలను మరియు అధికారుల స్పందనను హైలైట్ చేస్తుంది.