ఆరోగ్యాన్నిచ్చే హాట్ అండ్ టేస్టీ టమాటా రైస్.. ఇలా చేస్తే మెతుకు కూడా వదలరు!

పాఠశాల భోజనాలకు అనువైన ఒకే-పాన్ టొమాటో రైస్‌ను కనుగొనండి. బిజీగా ఉండే కుటుంబాలకు అనుకూలంగా, ఇంట్లో ఉండే దినుసులతో చేసే ఒక సాధారణ నుండి కారంగా ఉండే భారతీయ వంటకం.

భారతీయుల వర్క్ పర్మిట్ల రద్దు? బంగ్లా సర్కార్ కు అల్టిమేటం..!


యూపీఏస్సీ రద్దు ? AI కాలంలో ఇంకా ఎందుకన్న మోడీ సలహాదారు..!

వేగవంతమైన, మరింత ఉత్పాదక ఉద్యోగ మార్కెట్ కోసం నైపుణ్యాలు, అప్రెంటిస్‌షిప్‌లు మరియు AI సంసిద్ధతకు ప్రాధాన్యతనిస్తూ, భారతదేశంలో Upsc పరీక్షలు మరియు విద్యలో సంస్కరణలను సంజీవ్ సన్యాల్ కోరారు.

ఏళ్ల తరబడి క్రేజ్ తగ్గలేదు.. క్లాసిక్ 350 సేల్స్ గ్రోత్

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) ఒకటి. ఈ బైక్‌కు ఉన్న క్రేజ్ కొత్తది కాదు. ఎన్నో సంవత్సరాలుగా నిరంతరంగా మంచి అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది. ప్రత్యేకంగా క్లాసిక్ డిజైన్, గంభీరమైన రోడ్ ప్రెజెన్స్, నమ్మకమైన పనితీరు కారణంగా ఈ బైక్‌కు దేశవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు నవంబర్ 2025 నెలలో కూడా క్లాసిక్ 350 తన సత్తాను మరోసారి చాటుకుంది. ఈ నెలలో మొత్తం 34,793 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం అదే కాలంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. నవంబర్ 2024లో ఈ బైక్ అమ్మకాలు 27,514 యూనిట్లకే పరిమితమయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలోనే 7,279 యూనిట్ల అదనపు అమ్మకాలు నమోదయ్యాయి.
Advertisement

నోరూరించే స్వీట్లతో మహా డేంజర్- తినే ముందు జర ఆలోచించండి

స్నాక్స్‌లో అధిక చక్కెర మరియు ట్రాన్స్ ఫ్యాట్ ఊబకాయం మరియు గుండె జబ్బులకు ఎలా దోహదం చేస్తాయో అంచనా వేయండి, పండ్లు మరియు గింజలు వంటి ఆరోగ్యకరమైన ఎంపికలపై మార్గదర్శకత్వం తీసుకోండి.

ఆంధ్రా స్టైల్ పాలకూర పప్పు.. నెయ్యితో వేడి అన్నంలో తింటే అదుర్స్,హెల్త్ బెనిఫిట్స్!

ఆంధ్ర శైలి పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి. ఈ దశల వారీ మార్గదర్శకం పప్పు కడగడం, వండడం, పోపు వేయడం మరియు అన్నం లేదా రోటీతో వడ్డించడం గురించి తెలియజేస్తుంది.

IAF S-400 ఫస్ట్ ఇమేజ్ రివీల్.. శత్రు దేశాల గుండెలు హడల్..!

IAF S-400 సుదర్శన్ వ్యవస్థను అధికారికంగా విడుదల చేసింది, డ్రోన్‌లు, క్షిపణులు మరియు విమానాల నుండి బహుళ-స్థాయి వైమానిక రక్షణను పెంచుతుంది, కీలక స్థావరాలలో దశలవారీగా మోహరింపు జరుగుతుంది.

మైలేజ్, సేఫ్టీ, ఫీచర్లు అన్నీ ఒకే కారులో

హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) భారత మార్కెట్లోకి వచ్చిన ఒక చిన్న క్రాస్ఓవర్ SUVగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్ ధరలోనే SUV లుక్‌ను అందించడం దీని ప్రధాన ఆకర్షణ. కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్న ఫస్ట్‌టైమ్ బయ్యర్లకు, అలాగే బడ్జెట్‌లోనే స్టైలిష్ కార్ కావాలనుకునే కుటుంబాలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. సాధారణ హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే ఎక్స్‌టర్ డిజైన్ చాలా బోల్డ్‌గా, మస్కులర్‌గా కనిపిస్తుంది. ధర విషయానికి వస్తే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 5.49 లక్షల నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ. 9.61 లక్షల వరకు ఉన్నాయి. ఈ ధర పరిధిలో SUV స్టైల్, హ్యుందాయ్ బ్రాండ్ నమ్మకం, ఆధునిక ఫీచర్లు కలిపి మంచి విలువను అందిస్తుంది.

కారు కంటే ఈమె బ్లౌజ్ కే ఎక్కువ మార్కులు

కొత్త కారు కొంటే ఆ సంతోషమే వేరు. ఇంటికి కొత్త అతిథి వస్తున్నట్లుగా అందరూ పండగ చేసుకుంటారు. కానీ, మహారాష్ట్రకు చెందిన ఒక జంట తమ కొత్త టాటా పంచ్ (Tata Punch) కారును డెలివరీ తీసుకున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. కారు కంటే కూడా ఆ కారు యజమానురాలు కట్టుకున్న స్పెషల్ బ్లౌజ్ నెటిజన్ల మనసు దోచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

టీ vs కాఫీ.. ఆరోగ్య పరంగా ఎవరికి ఏది బెస్ట్..!!

భారత నగరాల్లో, మసాలా చాయ్ ఇంట్లోనే ఉండగా, కేఫ్‌లు పని జీవితంలో సింగిల్-ఒరిజిన్ బ్రూలు మరియు ఎస్ప్రెస్సోలను అందిస్తున్నాయి. పట్టణ వినియోగంపై ఒక ట్రెండ్ అధ్యయనం.

భారీ అగ్ని ప్రమాదం.. 16 మంది సజీవ దహనం !!

ఉత్తర సులవేసి, ఇండోనేషియాలోని మనడోలోని వృద్ధుల సంరక్షణ గృహంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 16 మంది నివాసితులు భవనం లోపల చిక్కుకుపోవడంతో మరణించారు; విచారణ కొనసాగుతోంది.

జనం పిచ్చెక్కిస్తున్నారు! హోండా షైన్ అమ్మకాలు భారీగా పెరిగాయి

హోండా షైన్ 100 (honda shien 100) భారత మార్కెట్లో నమ్మకమైన మోటార్‌సైకిల్‌గా తన స్థానం మరింత బలపరుచుకుంటోంది. రోజురోజుకూ దీనిపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతుండటమే కాదు, కొనుగోళ్లలో కూడా స్పష్టమైన వృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల నెలల్లో హోండా షైన్ 100 అమ్మకాలు గణనీయంగా పెరగడం ఆటో రంగాన్ని ఆకర్షిస్తోంది. ఈ నవంబర్ నెలలో కూడా అదే ట్రెండ్ కొనసాగింది. మొత్తం మీద ఈ ఒక్క నెలలోనే 1,86,490 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ కావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే ఈ వృద్ధి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 2024 నవంబర్ నెలలో హోండా షైన్ 100 అమ్మకాలు 1,45,530 యూనిట్లుగా నమోదయ్యాయి.
Advertisement

2025లో దుమ్మురేపిన టాప్ 5 స్కూటర్లు ఇవే

ప్రస్తుత రోజుల్లో సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణించాలన్నా లేదా ఆఫీసు పనులకు వెళ్లాలన్నా బైక్ కంటే స్కూటర్లకే జనం ప్రాధాన్యత ఇస్తున్నారు. సౌకర్యవంతమైన సీటింగ్, కాలిక కింద సామాన్లు పెట్టుకునే స్పేస్, గేర్లతో పనిలేని డ్రైవింగ్ వెసులుబాటు వల్ల ప్రతి ఇంట్లోనూ స్కూటర్ ఒక భాగంగా మారిపోయింది. ముగియనున్న 2025 ఏడాదికి సంబంధించి సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే, షోరూమ్‌కు వెళ్లే సగం మంది కస్టమర్లు కేవలం ఈ 5 స్కూటర్లలో ఒకదానినే ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. అవేంటో చూద్దాం.

AI రంగానికి అదానీ బూస్ట్:'ఇంటెలిజెన్స్ బిల్డర్స్'గా భారత్ ఎదగాలి

భారతదేశం షరద్ పవార్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ AIతో AI అభివృద్ధిని వేగవంతం చేస్తుంది, యువతను సృష్టికర్తలుగా శక్తివంతం చేస్తుంది మరియు డేటా, నైపుణ్యాలు మరియు ఆవిష్కరణల ద్వారా జాతీయ AI సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే మారుతి కార్లు

కారు కొనగలరా అని నిర్ణయించే ముందు అందరి ప్రాధాన్యతలో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, అదే మైలేజ్. అది ఖర్చు తగ్గించడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. రోజువారీ ప్రయాణంలో ఇంధన వినియోగం తగ్గితే మీ పెట్రోల్/డీజిల్ ఖర్చు కూడా తగ్గిపోతుంది. అందుకే చాలా మంది కొత్త కార్లను ఎన్నుకునేటప్పుడు గరిష్ట మైలేజ్ ఇచ్చే కార్లపై ఎక్కువగా దృష్టి పెడతారు. మీరు మైలేజ్‌-ఫ్రెండ్లీ కార్లు గురించి ఆలోచిస్తున్నట్లయితే, ప్రస్తుతం భారత మార్కెట్లో కొన్ని మంచి ఎంపికలు ఉన్నాయి. మారుతి సుజుకి కంపెనీకి చెందిన కార్లు మంచి మైలేజ్ ఇవ్వడంతో పాటు అవి అతి తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి లభిస్తాయి. ఈ కథణంలో మారుతి సుజుకి ఆల్‌టో K10, సెలెరియో, స్విఫ్ట్ కార్ల గురించి తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్‎కే దడ పుట్టిస్తున్న టీవీఎస్

భారతీయ రోడ్ల మీద ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు కేవలం స్పోర్ట్స్ బైక్‌లు లేదా సాధారణ ప్యాసింజర్ బైక్‌లకే ప్రాధాన్యత ఉండేది. కానీ 2025 నాటికి సీన్ పూర్తిగా మారిపోయింది. పాతకాలపు లుక్ (Retro), మోడ్రన్ టెక్నాలజీ కలగలిసిన నియో రెట్రో బైక్‌లకు యువత బ్రహ్మరథం పడుతోంది. ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, యమహా XSR 155 వంటి దిగ్గజాలు మార్కెట్లో రాజ్యమేలుతున్నా, ఇప్పుడు అందరి చూపు టివిఎస్ రోనిన్ 225 (TVS Ronin 225) వైపు మళ్లింది. ఒకప్పుడు తక్కువ అంచనా వేసిన ఈ బైక్, ఇప్పుడు విక్రయాల్లో సునామీ సృష్టిస్తోంది.

కియా తీసుకొస్తున్న హైబ్రిడ్ అస్త్రం! టయోటాకు గట్టి పోటీ..!

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా మారుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైబ్రిడ్ కార్లకు కూడా వినియోగదారుల్లో మంచి ఆదరణ పెరుగుతోంది. పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లపై ఇంకా కొన్ని సందేహాలు ఉన్నా, ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉండటం, తక్కువ ఎమిషన్లు, అలాగే రేంజ్ టెన్షన్ లేకపోవడం వంటి కారణాలతో హైబ్రిడ్ టెక్నాలజీపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మారుతున్న ట్రెండ్‌ను గమనించిన కార్ తయారీ కంపెనీలు కూడా తమ భవిష్యత్ ప్రణాళికలను హైబ్రిడ్ వాహనాల వైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

70కి.మీ మైలేజీ ఇచ్చినా కొనేదిక్కులేదు

యమహా మోటార్స్ నుంచి వచ్చిన స్టైలిష్ స్కూటర్ ఫాసినో 125 (Yamaha Fascino 125) గురించి తెలియని వారు ఉండరు. ముఖ్యంగా దాని రెట్రో లుక్, అదిరిపోయే మైలేజీకి మహిళలు, యువత ఫిదా అయిపోయారు. అయితే తాజాగా విడుదలైన 2025 నవంబర్ సేల్స్ రిపోర్ట్ చూస్తుంటే ఫాసినో జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ స్కూటర్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. అసలు ఫాసినో సేల్స్ ఎందుకు తగ్గాయి? మార్కెట్లో దీని పరిస్థితి ఏంటి? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

కొత్త ఏడాది మార్కెట్ పై మహీంద్రా దండయాత్ర

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో తిరుగులేని వేగంతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎస్‌యూవీ (SUV) విభాగంలో ఈ సంస్థకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అదే జోరును కొనసాగిస్తూ 2026 సంవత్సరంలో మహీంద్రా మూడు అద్భుతమైన కార్లను లాంచ్ చేయడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. తన పాపులర్ మోడల్స్ అయిన ఎక్స్‌యూవీ 700, స్కార్పియో-ఎన్, థార్ కార్లను సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసి మార్కెట్లోకి వదలబోతోంది.

2026లో శక్తిమంతమైన `అధికమాసం`:

2026లో హిందూ క్యాలెండర్‌లో జ్యేష్ఠ అధిక మాసం అనే అదనపు నెల ఉంటుంది. దీని సమయం, మతపరమైన ప్రాముఖ్యత, ఉపవాసం, దాతృత్వం మరియు ఆరాధన వంటి సిఫార్సు చేసిన ఆచారాల గురించి తెలుసుకోండి.
Advertisement

మారుతి బ్రెజ్జా కొత్త ఐడియా అదిరింది బాసూ!

మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ (Compact SUV)లలో ఒకటి. 2022లో విడుదలైన సెకండ్ జనరేషన్ బ్రెజ్జా, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి కార్ల నుంచి వస్తున్న గట్టి పోటీని తట్టుకోవడానికి సిద్ధమైంది.

బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలు.. కారణాలు ఇవేనా..?

డిసెంబర్ 2025లో బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత మరియు పెరుగుతున్న మతపరమైన రాడికలైజేషన్ మధ్య హిందూ మైనారిటీలపై లక్ష్యంగా హింస జరిగింది, ఇది పాలన లోపాలు మరియు భద్రతా సమస్యలను వెల్లడిస్తుంది.

బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలంటే మంచి మైలేజ్ ఇచ్చే కారు ఉండాల్సిందే. ఒకప్పుడు కేవలం చిన్న కార్లు మాత్రమే మైలేజ్ ఇస్తాయని అనుకునేవారు, కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. అదిరిపోయే ఎస్‌యూవీ లుక్, అది కూడా లీటరుకు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీతో మార్కెట్లోకి వచ్చేశాయి. కేవలం రూ. 5.50 లక్షల బడ్జెట్ నుంచి లభించే ఈ సూపర్ మైలేజ్ ఎస్‌యూవీల వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

జనవరి టూ డిసెంబర్.. 2025లో గూగుల్ ప్రకటించిన AI ఫీచర్లు ఏవంటే..!

Gemini నవీకరణల నుండి AI ఆధారిత శోధన మరియు డెవలపర్‌లు, క్లౌడ్ మరియు వినియోగదారు పరికరాల కోసం కొత్త సాధనాల వరకు Google యొక్క AI ఆవిష్కరణల యొక్క 2025 అవలోకనం.

ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి తిరుపతి వెళ్లి వెళ్లొచ్చు

మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మారుతి ఇ-విటారా (Maruti Suzuki e-Vitara)తో భారత ఈవీ మార్కెట్లో విప్లవం సృష్టించడానికి సిద్ధమైంది. కేవలం కారును లాంచ్ చేయడమే కాకుండా, వినియోగదారులకు రేంజ్ ఆందోళన (Range Anxiety) లేకుండా చేసేందుకు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోంది. 2026 పొంగల్ పండుగ సందర్భంగా లాంచ్ కానున్న ఈ కారు గురించి మరిన్ని తాజా, ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం.