బడ్జెట్ ధరలో బెంజ్ లాంటి ఫీచర్లు

కొరియన్ కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్ (Kia Motors) నుంచి వచ్చిన కియా సోనెట్ (Kia Sonet) ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. తన అన్న సెల్టోస్ అందించిన భారీ విజయాన్ని అందిపుచ్చుకుంటూ, మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో రూపొందిన ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది.

గుమ్మం వద్ద స్వస్తిక్, సూర్యయంత్రంతో మీ దశ తిరుగుతుందంతే

సానుకూల శక్తి, శాంతి మరియు శ్రేయస్సును మీ ఇంటికి ఆహ్వానించడానికి శుభకరమైన వస్తువులు మరియు ఆచారాలతో సహా, ప్రధాన ద్వారం కోసం వాస్తు మార్గదర్శకాలను అన్వేషించండి.

2026 జనవరిలో కొత్త కార్ల జాతర

2025వ సంవత్సరం ముగింపుకు వచ్చేసింది. మరో 10 రోజుల్లో మనం కొత్త ఏడాది 2026లోకి అడుగుపెట్టబోతున్నాం. ఆటోమొబైల్ ప్రేమికులకు న్యూ ఇయర్ అంటేనే కొత్త కార్ల పండుగ. సాధారణంగా జనవరి నెలలో కంపెనీలు తమ సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తుంటాయి. అయితే, 2026 జనవరి నెల మాత్రం చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకే నెలలో ఏకంగా 7 కొత్త కార్లు భారత రోడ్లపై సందడి చేయనున్నాయి. అవేంటో వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

గౌహతి ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ..

గౌహతిలోని LGBIA వద్ద కొత్త వెదురు ప్రేరేపిత టెర్మినల్, ORAT సంసిద్ధత, స్థిరమైన డిజైన్ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధికి మద్దతుగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని ప్రదర్శిస్తుంది.
Advertisement

ఇంతకంటే మంచి డీల్ ఉంటుందా బాసూ ?

కొత్త సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రివర్ మొబిలిటీ (River Mobility) తమ రివర్ ఇండీ (River Indie) ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఇయర్-ఎండ్ ఆఫర్‌లను ప్రకటించింది. 2025 డిసెంబర్ 31 వరకు అమలులో ఉండే ఈ ఆఫర్‌లతో స్కూటర్ అమ్మకాలను పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎస్‌యూవీ అని పిలవబడే రివర్ ఇండీని మరింత సరసమైన ధరలో కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల కోసం ఈ మోడల్ ప్రత్యేకంగా రూపొందించారు. రివర్ మొబిలిటీ ప్రకటించిన ఈ ఆఫర్‌లలో తక్కువ డౌన్ పేమెంట్, క్యాష్‌బ్యాక్, సులభ ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. రివర్ ఇండీని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ నెలలో రూ.7,500 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఓ అల్లం ముక్క వేసి ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలు

సొరకాయ రసం హైడ్రేషన్‌కు ఎలా సహాయపడుతుంది, బరువు నిర్వహణకు ఎలా మద్దతు ఇస్తుంది మరియు జీర్ణక్రియ మరియు PCOD సంరక్షణకు ఎలా సహాయపడుతుందో ఆచరణాత్మక మార్గదర్శకత్వం మరియు జాగ్రత్తలతో అన్వేషించండి.

Oppo Reno 15 Pro Mini ఫీచర్స్ లీక్.. ఇండియాలో లాంఛ్ ఎప్పుడంటే ??

Oppo Reno 15 Pro Mini లీక్‌లు డైమెన్సిటీ 8450, 6.32 అంగుళాల 1.5K OLED, 120Hz, 200MP ప్రధాన కెమెరా, 80W ఛార్జింగ్ మరియు IP69 రేటింగ్‌తో కూడిన కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్‌ను భారతదేశంలో 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

రాగిజావ రెగ్యులర్ గా తాగుతున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!

రాగి మాల్ట్ మరియు సలాడ్ సంతృప్తిని, ఫైబర్ తీసుకోవడం మరియు కేలరీల నియంత్రణను ఎలా సమర్థిస్తాయో అన్వేషించండి. బరువు నిర్వహణ కోసం ఉత్తమ సమయాలు మరియు భాగాలను తెలుసుకోండి.

ఆల్ట్రోజ్ అంటే ఐరన్ బాడీ గురూ

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగంలో ఎస్‌యూవీల హవా నడుస్తున్నప్పటికీ, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ముఖ్యంగా భద్రత (Safety) విషయంలో ఏమాత్రం రాజీపడకుండా రూపొందించిన ఈ కారు, నవంబర్ 2025లో ఊహించని విధంగా 45 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. మారుతి బాలెనో, హ్యుందాయ్ i20 వంటి హేమాహేమీలకు గట్టి పోటీనిస్తూ మధ్యతరగతి ప్రజల సేఫ్టీ ఛాయిస్గా నిలుస్తోంది.

10 ఏళ్లలో పెరిగింది కేవలం లక్ష రూపాయలేనా?

భారతీయ మార్కెట్‌లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కారు మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno). కస్టమర్లలో దీనికి ఉన్న డిమాండ్ కారణంగా ఇది ప్రతి నెలా అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 5 కార్లలో స్థానం దక్కించుకుంటుంది.

కొండలను పిండి చేసే రాక్షసుడికి లగ్జరీ టచ్

ఆఫ్-రోడ్ వాహనాల ప్రపంచంలో మెర్సిడెస్ బెన్స్ యూనిమొగ్ (Mercedes-Benz Unimog) అనేది ఒక సాటిలేని లెజెండ్. కొండలు, కోనలు, బురద, ఇసుక.. ఇలాంటి కఠినమైన భూభాగాలనైనా లెక్కచేయకుండా దూసుకుపోయే ఈ భారీ వాహనానికి సుమారు 80 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. సాధారణంగా సైన్యంలో, అటవీ శాఖలో లేదా అత్యంత క్లిష్టమైన పారిశ్రామిక పనుల కోసం ఒక మొరటు వాహనంగా వాడే ఈ మృగాన్ని, ఇప్పుడు మెర్సిడెస్ ఒక విలాసవంతమైన మహారాజులా మార్చి ప్రపంచానికి పరిచయం చేసింది.

కస్టమర్లు అంటే మీకు ఇంత ప్రేమనా

సాధారణంగా ఆటోమొబైల్ కంపెనీలు ప్రతి కొత్త సంవత్సరం జనవరిలో తయారీ ఖర్చులు పెరిగాయనే కారణంతో తమ వాహనాల ధరలను పెంచుతాయి. అయితే, 2026 జనవరిలో మాత్రం దేశీయ కార్ల మార్కెట్‌కు చెందిన ఇద్దరు దిగ్గజాలు, మారుతి సుజుకి మరియు మహీంద్రా, కస్టమర్లకు తీపి కబురు అందించాయి.
Advertisement

చిన్న ఉద్యోగాలు చేసే వారు ఈ కారును ఈజీగా కొనచ్చు

టాటా టియాగో (tata tiago) భారత మార్కెట్లో ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన హ్యాచ్‌బ్యాక్ కారు. బడ్జెట్ ధర, నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఈ కారు వినియోగదారుల్లో స్థిరమైన డిమాండ్‌ను కొనసాగిస్తోంది. తాజాగా విడుదలైన నవంబర్ 2025 అమ్మకాల గణాంకాలు టాటా టియాగో ప్రజాదరణ ఇంకా తగ్గలేదని స్పష్టంగా చూపిస్తున్నాయి. నవంబర్ 2025 నెలలో భారత మార్కెట్లో మొత్తం 5,988 టాటా టియాగో కార్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే నెల అయిన నవంబర్ 2024తో పోలిస్తే గణనీయమైన వృద్ధి అని చెప్పవచ్చు. అప్పట్లో కేవలం 5,319 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, ఈ ఏడాది అదే నెలలో 669 కార్లు ఎక్కువగా డెలివరీ అయ్యాయి.

ఇలా చేయడం యుద్దాన్ని ఆహ్వానిస్తున్నట్టే: భారత్ పై పాక్ సంచలనం

సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం ఉల్లంఘిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది, ఏకపక్ష చర్యలు మరియు నదులు, ప్రాంతీయ స్థిరత్వం మరియు అంతర్జాతీయ నిబంధనలపై వాటి ప్రభావాలను పేర్కొంది.

కొత్త ఏడాదిలో కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్..! 8వ వేతన సంఘంపై..!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం యొక్క విశ్లేషణ, ఊహించిన జీతాల పెంపుదల, అమలు కాలక్రమాలు మరియు ఆర్థికపరమైన పరిశీలనలతో సహా.

ఆంధ్రా స్టైల్ మునగాకు కారం పొడి.. రోజూ తింటే మీకు సూపర్ ఎనర్జీ!

మునగాకు పొడిని కనుగొనండి, ఇది రోగనిరోధక శక్తికి మరియు శీఘ్ర, పోషకమైన భోజనం కోసం పప్పులు మరియు సుగంధ ద్రవ్యాలతో కలిపిన ఆంధ్ర శైలి మోరింగా ఆకు పొడి.

అమెరికాలో సంచలనం.. ఎప్‌స్టీన్‌ కేసు ఫైల్స్ రిలీజ్ !!

ఫోటోలు, వీడియోలు మరియు దర్యాప్తు నివేదికలను వివరిస్తూ DOJ ఎప్‌స్టెయిన్ సంబంధిత పత్రాలను విడుదల చేసింది, బహిర్గతం మరియు గోప్యతా రక్షణలపై చర్చను రేకెత్తిస్తుంది.

సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు కొంటున్న కారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో వేగంగా ప్రజాదరణ సంపాదించుకున్న కార్లలో మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) ఒకటి. స్టైలిష్ డిజైన్, క్రాస్ఓవర్ SUV లుక్, మారుతి విశ్వసనీయత కలయికతో ఈ మోడల్ దేశవ్యాప్తంగా విస్తృతంగా ఆదరణ పొందుతోంది. తాజాగా నవంబర్ 2025 నెలకు సంబంధించిన అమ్మకాల నివేదిక విడుదల కావడంతో, ఫ్రాంక్స్ మార్కెట్‌లో ఎలా రాణించిందో స్పష్టమైన చిత్రాన్ని అందిస్తోంది. ఈ నివేదిక ప్రకారం, నవంబర్ 2025లో మొత్తం 15,058 మారుతి సుజుకి ఫ్రాంక్స్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే స్వల్పమైనా కానీ సానుకూల వృద్ధిని సూచిస్తోంది. నవంబర్ 2024లో 14,882 యూనిట్లు మాత్రమే విక్రయించబడగా, ప్రస్తుత నవంబర్ 2025లో ఆ సంఖ్య 176 యూనిట్లు పెరిగింది.

రెగ్యులర్ గా టీ తాగుతున్నారా - అయితే, ఈ విషయంలో జాగ్రత్త...!!

అధికంగా టీ తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు మరియు కెఫైన్ పరిమితులు, నిద్రపై ప్రభావం, ఇనుము శోషణ మరియు ఆరోగ్యకరమైన తయారీతో సహా టీని సురక్షితంగా ఆస్వాదించడానికి ఆచరణాత్మక చిట్కాలను అంచనా వేయండి.

ఇండియన్ మార్కెట్లో ఇన్నోవా క్రేజ్ కొనసాగుతోంది

భారత ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా ఇన్నోవాకు (Toyota Innova) ఉన్న ప్రత్యేక అభిమాన బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబ అవసరాలు, దూర ప్రయాణాలు, కమర్షియల్ వాడకానికి అన్ని విభాగాల్లోనూ నమ్మకమైన MPVగా ఇన్నోవా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం భారత మార్కెట్లో టయోటా ఇన్నోవా రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. అవి టయోటా ఇన్నోవా క్రిస్టా, టయోటా ఇన్నోవా హైక్రాస్. ఈ రెండు మోడళ్లు కలిపి బ్రాండ్‌కు స్థిరమైన అమ్మకాలను అందిస్తున్నాయి. తాజాగా విడుదలైన నవంబర్ 2025 అమ్మకాల నివేదిక ప్రకారం, ఈ నెలలో టయోటా మొత్తం 9,295 ఇన్నోవా కార్లను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే గణనీయమైన వృద్ధిని సూచిస్తోంది.
Advertisement

టెస్లాకే టెన్షన్? 1.5 కోట్ల కార్లు అమ్మిన చైనా EV బ్రాండ్

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD (Build Your Dreams) ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేసింది. కంపెనీ తాజాగా 15 మిలియన్ల (1.5 కోట్ల) వాహనాల ఉత్పత్తి మైలురాయిని విజయవంతంగా చేరుకోవడం ద్వారా, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుచుకుంది. ముఖ్యంగా టెస్లా వంటి అంతర్జాతీయ దిగ్గజాల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్నప్పటికీ, BYD ప్రపంచ స్థాయిలో అగ్రగామి సంస్థగా నిలబడటం విశేషం. ఈ మైలురాయి BYD విజయమే కాకుండా, గ్లోబల్ EV మార్కెట్లో చైనా ఆధిపత్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.

రూ.10 లక్షల లోపు టయోటా బెస్ట్ కార్లు

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) నవంబర్ 2025లో గణనీయమైన అమ్మకాల వృద్ధిని నమోదు చేస్తూ భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన బలమైన స్థితిని మరోసారి నిరూపించింది. ముఖ్యంగా రూ. 10 లక్షల లోపు ధర శ్రేణిలో లభిస్తున్న రెండు కీలక మోడళ్లు టయోటా గ్లాంజా, టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఈ సేల్స్‌లో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ రెండు కార్లు భారత మార్కెట్లో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా డిజైన్, మైలేజ్, విశ్వసనీయత, ధర పరంగా మంచి సమతుల్యతను అందించడం వల్ల కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా, నవంబర్ నెలలో వీటి అమ్మకాలు టయోటా మొత్తం సేల్స్‌లో కీలక వాటాను అందించి, కంపెనీకి స్థిరమైన వృద్ధి దిశగా బలమైన ఊపును ఇచ్చాయి. ఈ కార్ల గురించిన వివరాలు ఒకసారి చూద్దాం.

ఈ కారును కేవలం 5 మంది మాత్రమే కొన్నారు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎంజీ మోటార్స్ (MG Motors) ప్రస్తుత పనితీరు అమ్మకాల పరంగా నెమ్మదిగా తన పనితీరును చూపిస్తోంది. ఒకవైపు బ్రాండ్ నుంచి వచ్చిన విండ్సర్ EV ఆశించినదానికంటే మెరుగైన స్పందనను పొందుతూ అమ్మకాల పరంగా నిలకడగా రాణిస్తుండగా, మరోవైపు కంపెనీకి చెందిన ప్రీమియం SUV - MG గ్లోస్టర్ మాత్రం మార్కెట్లో తీవ్రంగా వెనుకబడుతోంది. ఇటీవలి అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, గ్లోస్టర్‌పై వినియోగదారుల ఆసక్తి గణనీయంగా తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ మోడల్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం MG మోటార్స్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా నవంబర్ నెలలో కేవలం 5 యూనిట్ల అమ్మకాలు మాత్రమే నమోదు కావడం, గత ఆరు నెలల కాలంలో గ్లోస్టర్‌కు ఇదే అత్యంత దారుణమైన ప్రదర్శనగా నిలిచింది.

బాలనో కారు కూడా పాలిటిక్స్ చేస్తోందా ఏంటి?

భారతీయ రోడ్ల మీద రారాజుగా వెలుగుతున్న మారుతి సుజుకి బాలనో (Maruti Suzuki Baleno) గురించి ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఒకవైపు సేఫ్టీ రేటింగ్‌ల విషయంలో వినియోగదారుల్లో అవగాహన పెరుగుతుంటే, మరోవైపు బాలనో కారుకు వచ్చిన భిన్నమైన ఫలితాలు కస్టమర్లను గందరగోళానికి గురిచేస్తున్నాయి.

పెట్రోల్, అణు ప్రాజెక్టులపై కేంద్రాన్ని వణికించిన కమల్!

విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) అధినేత కమల్ హాసన్ వెండితెరపైనే కాదు, పార్లమెంట్‌లోనూ తనదైన ముద్ర వేయడం మొదలుపెట్టారు. గత జూలైలో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన కమల్, ఈ వారంలో జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తన తొలి ప్రశ్నలను సంధించారు. ప్రజా సమస్యల పట్ల తనకున్న అవగాహనను చాటుకుంటూ, దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఇంధన మార్పులు (E20 పెట్రోల్), అణు విద్యుత్ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వాన్ని రాతపూర్వక ప్రశ్నలతో నిలదీశారు.