ఈ బండిని ఇప్పటికే లక్ష మంది కొన్నారు
ఆటోమొబైల్స్
- 3 month, 3 days ago
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ను స్టార్టప్ బ్రాండ్లు ప్రాచుర్యంలోకి తెచ్చినప్పటికీ, ఇప్పుడు దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులు టీవీఎస్, బజాజ్, హీరో మోటోకార్ప్ ఈ మార్కెట్ను పూర్తిగా ఆక్రమించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీల మధ్యే ఎక్కువ పోటీ నెలకొంది. దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ కూడా తమ విడా (Vida) శ్రేణి ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడంలో తమ సామర్థ్యాన్ని నిరూపించింది.