మహింద్రా ఫ్యామిలీ ఈవీ వచ్చేసింది
ఆటోమొబైల్స్
- 3 month, 15 days ago
Mahindra XEV 9S : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా బెంగళూరులో నిర్వహించిన స్క్రీమ్ ఎలక్ట్రిక్ అనే కార్యక్రమంలో తమ కొత్త తరం ఎలక్ట్రిక్ కారు మహింద్రా XEV 9Sను విడుదల చేసింది. భారత మార్కెట్లో 3-వరుసల సీట్లు (7 సీటర్) ఉండే కార్ల సెగ్మెంట్లో తొలిసారిగా ఒక ఎలక్ట్రిక్ కారు రంగంలోకి దిగుతుండటంతో, దీనిపై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.