దేశం మొత్తం ఎదురు చూస్తున్న కారు ఇదే
ఆటోమొబైల్స్
- 3 month, 27 days ago
ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో అగ్రగామిగా మారడానికి మహీంద్రా కంపెనీ (Mahindra) దూకుడు పెంచింది. ఈ క్రమంలో దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 7-సీటర్ ఎలక్ట్రిక్ కారును భారత్లో విడుదల చేయడానికి సిద్ధమైంది. అదే మహీంద్రా XEV 9S (ఎక్స్ఈవీ 9ఎస్). దీనికి సంబంధించిన టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. అత్యంత భారీ డిమాండ్ ఉన్న ఈ కారు ఈ నెల 27న భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది.