మరో సంచలన తీర్పు ఇచ్చిన న్యాయస్థానం.. నలుగురికి మరణ శిక్ష

హత్య, మోసం, ఆన్‌లైన్ మోసాలు మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్న చైనా ముఠా సభ్యులకు ఉరిశిక్షలు విధిస్తూ సరిహద్దు నేరాలపై మయన్మార్ ఉక్కుపాదం మోపింది, ఇది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.

ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్..

భవిష్యత్తులో వాణిజ్య ఒప్పందంపై ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ, US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ, రాయబారి యొక్క అస్పష్టమైన పోస్ట్ అంచనాలను పెంచుతోంది.

ఖాళీ కడుపుతో ఈ వాటర్ తీసుకుంటే చాలు.. క్లీన్

ధనియాల నీరు ఎలా జీర్ణక్రియకు సహాయపడుతుందో మరియు బరువు నిర్వహణకు మద్దతు ఇస్తుందో తెలుసుకోండి. ఈ హెర్బల్ పానీయాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి తయారీ దశలు, సమయం మరియు భద్రతను అర్థం చేసుకోండి.

రూ.25 వేల జీతంతో ఈ కారు కొనచ్చు!

మారుతి సుజుకి (maruti suzuki) భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రగామి తయారీదారుగా తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. నమ్మకం, సరసమైన ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, విస్తృత సర్వీస్ నెట్‌వర్క్ వంటి అంశాలు మారుతి సుజుకిని కోట్లాది భారతీయ కుటుంబాల మొదటి ఎంపికగా నిలబెట్టాయి. ఈ బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం జనవరి 2026 అమ్మకాల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపించింది. జనవరి 2026లో మారుతి సుజుకి మొత్తం 2,36,963 యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేసి మరో బలమైన నెలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో, అంటే జనవరి 2025లో కంపెనీ 2,12,251 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈ రెండు గణాంకాలను పోల్చితే, మారుతి సుజుకి అమ్మకాలు సంవత్సరానికి 11.6 శాతం (YoY) వృద్ధిని నమోదు చేసినట్లు స్పష్టమవుతోంది.
Advertisement

ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి మూడు జిల్లాలు తిరగొచ్చు

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఈ సందర్భంలో సామాన్యుల చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీతో కలిపి ప్రయాణించే వారికి సరిగ్గా సరిపోయేలా ఎంజీ విండ్సర్ ఈవీ(MG Windsor EV) మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఎక్కడ చూసినా ఈ కంపెనీ కార్లే కొనాలని పట్టుబడుతున్న జనాలు

టయోటా కిర్లోస్కర్ మోటార్ (Toyota Kirloskar Motor) భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత విశ్వసనీయమైన, పేరుగాంచిన కార్ల తయారీదారుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నాణ్యత, మన్నిక, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, అధిక రీ-సేల్ విలువ వంటి అంశాలు టయోటా కార్లకు దేశవ్యాప్తంగా బలమైన అభిమానాన్ని తెచ్చిపెట్టాయి. అందుకే దేశీయ మార్కెట్‌లో టయోటా వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వినియోగదారులు కూడా ఈ బ్రాండ్‌పై ఉన్న నమ్మకంతో వరుసగా టయోటా కార్లను ఎంచుకుంటున్నారు. ఈ పెరుగుతున్న డిమాండ్‌కు తాజా ఉదాహరణగా జనవరి 2026 నెల నిలిచింది. గత నెలలో టయోటా కిర్లోస్కర్ మోటార్ మొత్తం 33,880 యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేసి, బలమైన అమ్మకాల ప్రదర్శనను నమోదు చేసింది.

బీర్ Vs విస్కీ..ఏది ఎవరికి ఎక్కువ నష్టం చేస్తుంది..!?

భారతదేశంలో కేలరీలు, ఆల్కహాల్ శాతం మరియు భద్రతా చిట్కాల ద్వారా బీర్ మరియు విస్కీని సరిపోల్చండి. సేవింగ్ పరిమాణాలు ఆరోగ్య ప్రమాదాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మరియు మరింత సురక్షితంగా ఎలా త్రాగాలో తెలుసుకోండి.

మారుతి సుజుకి దెబ్బకు రికార్డులన్నీ బద్ధలు

భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2026 ఏడాదిని విజయకేతనంతో ప్రారంభించిన ఈ కంపెనీ, జనవరి నెలలో కళ్లు చెదిరే అమ్మకాలతో రికార్డులను తిరగరాసింది. కేవలం 31 రోజుల్లోనే ఏకంగా 2.36 లక్షల కార్లను విక్రయించి, ఇతర కంపెనీలకు అందనంత ఎత్తులో నిలిచింది. దేశీయ మార్కెట్లోనే కాకుండా, విదేశీ ఎగుమతుల్లో కూడా మారుతి సుజుకి తన సత్తా చాటింది. అసలు మారుతి ఇంతటి ఘనతను ఎలా సాధించింది? ఏయే కార్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి? అనే వివరాలు చూద్దాం.

సామాన్యులకు ఎలక్ట్రిక్ కార్లు చవకవుతాయా?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను విజయవంతంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకోగా, ముఖ్యంగా వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రిక్ వాహన (EV) పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారుతున్న ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో బడ్జెట్ రూపకల్పన చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, ఈ బడ్జెట్‌లో పర్యావరణ అనుకూల రవాణాకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది.

ప్రతిరోజూ 890 కార్లు అమ్ముతున్న కంపెనీ

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా (Kia) భారత మార్కెట్‌లో రోజురోజుకీ తన పట్టును మరింత బలపరుచుకుంటోంది. స్టైలిష్ డిజైన్, ఆధునిక టెక్నాలజీ, భద్రతా ఫీచర్లు, విశ్వసనీయ పనితీరుతో కియా కార్లు వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. అందుకే కంపెనీ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతూ ఉండగా, కస్టమర్లు కూడా ఉత్సాహంగా ఈ బ్రాండ్‌ను ఎంచుకుంటున్నారు. ఈ పెరుగుతున్న ఆదరణకు తాజా ఉదాహరణగా జనవరి 2026 నెల నిలిచింది. గత నెలలో కియా మొత్తం 27,603 యూనిట్లను వినియోగదారులకు డెలివరీ చేయగా, ఇది కంపెనీకి బలమైన అమ్మకాల నెలగా మారింది. ఈ గణాంకాలను సగటుగా లెక్కిస్తే, రోజుకు దాదాపు 890 కార్లు విక్రయమైనట్లుగా కనిపిస్తోంది.

ఒక్క నెంబర్ ప్లేట్ ధర రూ.2.08 కోట్లు

భారతదేశంలో వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు ఉండటం ఒక స్టేటస్ సింబల్. తమకు ఇష్టమైన నంబర్ కోసం లక్షలు ఖర్చు చేయడం మనం చూస్తుంటాం. కానీ, ఇప్పుడు ఒక వ్యక్తి కేవలం ఒక నంబర్ ప్లేట్ కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచారు.

జనవరి అమ్మకాల్లో చరిత్ర సృష్టించిన కంపెనీ

హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత విశ్వసనీయమైన, బలమైన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. దేశీయ మార్కెట్‌లోనే కాదు, అంతర్జాతీయ ఎగుమతుల పరంగానూ హ్యుందాయ్ కార్లకు మంచి గుర్తింపు ఉంది. నాణ్యత, ఫీచర్లు, భద్రత, డిజైన్ అన్ని ప్యాకేజీగా ఉండటమే ఈ కంపెనీ విజయానికి ప్రధాన కారణం. ఇటీవల హ్యుందాయ్ విడుదల చేసిన జనవరి నెల అమ్మకాల గణాంకాలు కంపెనీ శక్తిని మరోసారి చాటిచెప్పాయి. ఇప్పటివరకు కంపెనీ చరిత్రలో ఒకే నెలలో సాధించిన అత్యధిక అమ్మకాలుగా జనవరి 2026 నిలిచింది. ఈ నెలలో హ్యుందాయ్ మొత్తం 73,123 వాహనాలను విక్రయించి ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది. ఇందులో 59,107 వాహనాలు భారతదేశంలోనే అమ్ముడుపోగా, 14,030 వాహనాలను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది.
Advertisement

ఓర్నీ బడవా.. ఈ బాదుడేంటి ?

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం సిట్రోయెన్ (Citroen) అంతర్జాతీయ మార్కెట్లో ఎంతటి సంచలనాలు సృష్టించినా, భారత మార్కెట్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయినప్పటికీ, పట్టువదలని విక్రమార్కుడిలా తన మోడళ్లలోని లోపాలను సరిదిద్దుకుంటూ భారత్‌లో పాగా వేయాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే, ఈ క్రమంలోనే సంస్థ తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సిట్రోయెన్ C3(Citroen C3) ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం కస్టమర్లను కాస్త నిరాశకు గురిచేస్తోంది. బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు కోరుకునే వారికి ఈ ధరల పెంపు ఒక షాక్ అనే చెప్పాలి.

బడ్జెట్ ఏదైనా..బండి మాత్రం టాటానే కావాలి

టాటా మోటార్స్ సరికొత్త రికార్డులతో 2026 ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. జనవరి 2026 నెలలో కంపెనీ ఏకంగా 71,066 యూనిట్ల విక్రయాలను నమోదు చేసి, ఆటోమొబైల్ మార్కెట్‌లో తన పట్టును చాటుకుంది. గతేడాది ఇదే నెలలో (జనవరి 2025) జరిగిన 48,316 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 47.1 శాతం భారీ వృద్ధి కావడం విశేషం. ముఖ్యంగా టాటా నెక్సాన్, టాటా పంచ్ వంటి మోడళ్లు ఆల్-టైమ్ రికార్డులను సృష్టించాయి.

ప్రపంచంలో అతిపెద్ద ముద్రిత ఖురాన్‌...

ఇరాకీ కాలిగ్రాఫర్ అలీ జమాన్ ఇస్తాంబుల్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద చేతివ్రాత ఖురాన్‌ను రూపొందించడానికి సంవత్సరాలు గడిపాడు, ఇది సాంప్రదాయ పదార్థాలను ఉపయోగించి 302 పేజీల రచన; మద్దతుదారులు అధికారిక గుర్తింపు మరియు బహిరంగ ప్రదర్శనను కోరుతున్నారు.

షుగర్ వ్యాధిగ్రస్తుల కోసం స్పెషల్ పచ్చడి.. ఒకసారి ట్రై చెయ్యండి!

భారతదేశంలో ఇన్సులిన్ ఆకు చట్నీని ఇంటి ఆహార ఎంపికగా, రక్తంలో చక్కెర నియంత్రణకు దాని సంభావ్య సంబంధాన్ని మరియు వైద్య మార్గదర్శకత్వం మరియు సాధారణ పరీక్షల అవసరాన్ని అన్వేషించండి.

చైనాకు చుక్కలే...ఇక దిగుమతులకు గుడ్ బై

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో దక్షిణ భారతదేశానికి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పారిశ్రామికంగా పెను మార్పులు రాబోతున్నాయని స్పష్టమవుతోంది. "భారతదేశాన్ని చైనా తరహాలో తయారీ రంగంలో అగ్రగామిగా మార్చడమే" లక్ష్యంగా ఈసారి బడ్జెట్‌లో అదిరిపోయే ప్లాన్ వేశారు. ముఖ్యంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో విదేశాలపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధి సాధించేందుకు భారీ నిధులు కేటాయించారు. ఈ బడ్జెట్ వల్ల మన ప్రాంతం ఎలా మారబోతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బడ్జెట్లో ఆటోమొబైల్ రంగానికి మొండిచూపు

కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టిన వేళ, దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఆటోమొబైల్ రంగం ఈ సారి ప్రభుత్వం నుంచి భారీ తాయిలాలు అందుతాయని ఆశించింది. కానీ బడ్జెట్ ప్రసంగం ముగిశాక పరిశ్రమ వర్గాల నుంచి ఆశించినంతగా ఏమీ లేదు అన్న నిట్టూర్పులే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్లే వాళ్లకు పర్ఫెక్ట్ బైక్

ప్రస్తుత రోజుల్లో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. మరోవైపు ఆఫీసులకు వెళ్లేవారికి స్టైలిష్‌గా కనిపించడంతో పాటు జేబుకు చిల్లు పడకుండా మైలేజీ ఇచ్చే బైక్ కావాలి. ఈ రెండు అవసరాలను తీరుస్తూ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125). 125cc సెగ్మెంట్లో స్పోర్టీ లుక్, అధునాతన ఫీచర్లు, అద్భుతమైన మైలేజీని కలగలిపి వచ్చిన ఈ బైక్ యువతను, ముఖ్యంగా ఉద్యోగులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం రూ.82,000 ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ స్మార్ట్ బైక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

High-Speed Rail Corridors: హైదరాబాద్ పై వరాల జల్లు, 7 హైస్పీడ్ రైళ్లు

2026-27 బడ్జెట్ ప్రధాన నగరాలను కలుపుతూ ఏడు కొత్త హై-స్పీడ్ రైలు కారిడార్లనుoutlined చేస్తుంది, ప్రయాణ సమయాన్ని తగ్గించడం మరియు జాతీయ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
Advertisement

34కిమీ మైలేజీతో పర్ఫెక్ట్ మిడిల్ క్లాస్ కారు

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు, ముఖ్యంగా పల్లెటూళ్లలో నివసించే వారికి కారు కొనడం అనేది ఒక తీరని కల. అయితే ఆ కారు కేవలం అందంగా ఉంటే సరిపోదు.. అది మన జేబుకు తూట్లు పెట్టకూడదు. గుంతల రోడ్ల మీద కూడా రాజీ పడకుండా సాగిపోవాలి. ఇలాంటి అన్ని అవసరాలను తీరుస్తూ, దశాబ్దాలుగా భారతీయ రోడ్ల మీద రారాజులా వెలుగుతున్న కారు మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (Maruti Suzuki Wagon R). తాజాగా ఈ కారు సరికొత్త హంగులతో, అదిరిపోయే మైలేజీతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. కేవలం రూ.4.99లక్షల ప్రారంభ ధరలో వస్తున్న ఈ కారు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వెండి ధరలు పెరగడం వెనుక అసలు నిజం ఇదే

వెండి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మెరిసే ఆభరణాలు, పూజా సామాగ్రి లేదా వెండి నాణేలు. సాధారణంగా మనం వెండిని ఒక పెట్టుబడి సాధనంగానో లేదా శుభకార్యాల్లో బహుమతులుగా ఇచ్చే వస్తువుగానో చూస్తాం. కానీ పారిశ్రామిక రంగంలో వెండికి ఉన్న విలువ అమూల్యమైనది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండిని ఎక్కువగా వాడుతుంటారు.

జాతర్లకు వెళ్లాలంటే పర్ఫెక్ట్ కారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కుటుంబ అవసరాలను కేంద్రంగా చేసుకుని కొనుగోళ్లు చేసే వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా 7-సీటర్ MPV కార్లకు ఇటీవల కాలంలో కనిపిస్తున్న డిమాండ్ దీనికి స్పష్టమైన నిదర్శనం. పెద్ద కుటుంబాలకు సరిపడే స్థలం, ప్రయాణాల్లో సౌకర్యం, రోజువారీ వినియోగానికి అవసరమైన ప్రాక్టికాలిటీ వంటి అంశాలతో పాటు బడ్జెట్‌కు అందుబాటులో ఉండే ధరలు ఈ సెగ్మెంట్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఒకే కారులో కుటుంబమంతా సౌకర్యంగా ప్రయాణించాలన్న కోరిక ఉన్న వినియోగదారులు ఎక్కువగా ఈ విభాగం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెనాల్ట్ ట్రైబర్ భారత మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

భారత్-కెనడా సంబంధాల్లో కొత్త అధ్యాయం..! గోవాలో కీలక ఒప్పందం..!

IEW 2026లో భారతదేశం మరియు కెనడా మధ్య జరిగిన ఉమ్మడి ప్రకటన ఇంధన భద్రత, స్వచ్ఛమైన ఇంధన పరివర్తన మరియు LNG, LPG, ముడి చమురు మరియు పెట్టుబడులతో సహా దీర్ఘకాలిక ఆర్థిక సహకారాన్ని తెలియజేస్తుంది.

ఇండియా ఎనర్జీ వీక్ 2026: ప్రధాని మోదీ కీలక సందేశం

గోవాలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2026 ప్రధానమంత్రి మోదీ నాయకత్వం, పెట్టుబడులు మరియు విభిన్న భాగస్వామ్యాలతో స్థిరమైన, నమ్మదగిన గ్లోబల్ ఎనర్జీ హబ్‌గా భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న పాత్రను హైలైట్ చేస్తుంది.