3.50 లక్షలకే కారు.. ఏకంగా 33 కిమీ మైలేజ్

భారతదేశంలో మిడిల్ క్లాస్ ప్రజల నాడి తెలిసిన ఏకైక కంపెనీగా మారుతి సుజుకి తన ప్రస్థానాన్ని దశాబ్ధాలుగా కొనసాగిస్తోంది. నేడు మార్కెట్లో ఎస్‌యూవీల హవా కొనసాగుతున్నప్పటికీ సామాన్యుడి బడ్జెట్‌కు సరిపోయేలా, లీటరు పెట్రోల్ పోస్తే ఎన్ని కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని లెక్కలు వేసుకునే సగటు భారతీయుడికి మారుతి ఆల్టో, ఎస్-ప్రెస్సోలే ఇప్పటికీ ప్రాణాధారంగా నిలుస్తున్నాయి. 2026 ప్రారంభంలో ఈ కార్లు క్రియేట్ చేసిన అమ్మకాల ప్రభంజనం, వాటి సాంకేతిక విశేషాలు భారత ఆటోమొబైల్ మార్కెట్ గమనాన్ని మరోసారి మార్చేశాయి.

రికార్డు సేల్స్‌తో దూసుకుపోతున్న టాటా పంచ్

టాటా మోటార్స్ (Tata Motors) ప్రయాణంలో నెక్సాన్ తర్వాత అంతటి స్థాయిలో ప్రజాదరణ పొందిన కారు ఏదైనా ఉందంటే అది పంచ్ (punch) అనే చెప్పాలి. ఈ మాటలకు బలమైన ఆధారం దీని అమ్మకాల గణాంకాలే. మార్కెట్లోకి వచ్చిన కొద్ది కాలంలోనే, టాటా పంచ్ భారత వినియోగదారుల మనసు గెలుచుకుని కంపెనీకి మరో బ్లాక్‌బస్టర్ మోడల్‌గా మారింది. ఆవిష్కరణ జరిగిన నాలుగు సంవత్సరాలు పూర్తికాకముందే టాటా పంచ్ 7 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలు నమోదు చేయడం నిజంగా విశేషం. అంతేకాదు, భారతదేశంలో 7 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న కారుగా పంచ్ నిలిచిందని టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఈ కారు మీద ప్రజలకు ఉన్న నమ్మకం, డిమాండ్ ఎంత బలంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది.

7 సీటర్ సెగ్మెంట్‌లో టైరాన్ సంచలనం

2.0-లీటర్ TSI ఇంజిన్, ప్రీమియం ఇంటీరియర్స్ మరియు లెవల్ 2 ADAS కలిగిన వోక్స్‌వ్యాగన్ టైరాన్ R-లైన్‌ను అన్వేషించండి. ఈ ఏడు సీటర్ SUV ఎందుకు ప్రత్యేకమో తెలుసుకోండి.

అతి తక్కువ ధరలో 7 సీటర్ ఫ్యామిలీ కార్ కొనాలంటే ఇదే బెస్ట్!

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌ను గమనిస్తే, ముఖ్యంగా 7 సీట్ల MPV కార్లకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. చిన్న కుటుంబాలకు ఐదుగురు సౌకర్యంగా కూర్చోగల హ్యాచ్‌బ్యాక్ కార్లు రూ.6-7 లక్షల మధ్య ధరలో దొరికినా, రూ.9 లక్షల లోపు 7 సీట్ల MPV ఎంపికలు మాత్రం చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ ఖాళీని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించుకున్న కారుగా మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) నిలుస్తోంది. ధర, మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చు, నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్ ప్యాకేజీగా ఎర్టిగా భారత కుటుంబాల మనసు దోచుకుంది. తక్కువ ధరలో 7 మందికి సరిపడా స్థలం, మంచి కంఫర్ట్, రోజువారీ వాడుకకు అనుకూలమైన ఫీచర్లు అందించడం వల్ల ఇది ఫ్యామిలీ కార్ సెగ్మెంట్‌లో అప్రతిహతంగా దూసుకెళ్తోంది.
Advertisement

3 నెలల్లో 80 వేల బుకింగ్స్..రికార్డుల వేటలో హ్యుందాయ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా తన కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్‌లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. 2025 చివరిలో లాంచ్ అయిన సరికొత్త హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue 2026) కేవలం మూడు నెలల్లోనే ఏకంగా 80,000 బుకింగ్స్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. హ్యుందాయ్ ప్రకటించిన తాజా త్రైమాసిక (Q3 FY26) ఫలితాల ప్రకారం.. ఈ కారుకు వస్తున్న క్రేజ్ చూస్తుంటే ఆటోమొబైల్ నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

5 గంటల్లో 20వేల కోట్లు..31 రోజుల్లో లక్ష కార్లు

భారతీయ రోడ్లపై ఎస్‌యూవీల సామ్రాజ్యాన్ని ఏలుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ, 2026 ప్రారంభంలోనే కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల సునామీ సృష్టించింది. కేవలం ఒకే ఒక్క నెలలో అంటే జనవరి 31 రోజుల్లోనే లక్షకు పైగా వాహనాలను విక్రయించి ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది.

చంద్ర గ్రహణం నాడే పెద్ద పండగ వచ్చింది.. జాగ్రత్తలు పాటించాల్సిందే

హోలీ 2026 తేదీలు మరియు భారతదేశంలో ప్రాంతీయ సంప్రదాయాలు, హోలికా దహన్ సమయాలు, పూజ ఆచరణలు, రంగులు, ఆహారాలు మరియు భద్రతా చిట్కాలతో సహా.

perugu vada.. రెస్టారెంట్ స్టైల్ పెరుగు వడలు.. ఇలా చేస్తే సూపర్ రుచులు!

మెత్తటి, రెస్టారెంట్ శైలి దహీ వడల కోసం గాలి చొరబడిన పిండి, జాగ్రత్తగా నానబెట్టడం మరియు సరైన పెరుగు తయారీతో ఇంట్లో పెరుగు వడలు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

పారిస్ కాదు.. అసలైన ఐరోపా ఇక్కడ ఉంది!

ఆల్పైన్ ప్రాంతాల నుండి బాల్టిక్ తీరాల వరకు, 2024లో ఐరోపాలో తక్కువ మంది సందర్శించే ప్రదేశాలను అన్వేషించండి, ఇవి ఆలోచనాత్మక ప్రయాణికులకు ప్రశాంతమైన అనుభవాలను మరియు సాంస్కృతిక లోతులను అందిస్తాయి.

ఫ్యామిలీకి దేశంలోనే బెస్ట్ కారు ఇదే

టాటా నెక్సాన్ (tata nexon) భారత ఆటో మార్కెట్‌లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ఇష్టమైన SUVలలో ఒకటిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. స్టైలిష్ డిజైన్, బలమైన నిర్మాణం, అధునాతన భద్రతా ఫీచర్లు వంటి అంశాలతో నెక్సాన్ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటోంది. అందుకే ఈ కారుకు మార్కెట్‌లో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఒకసారి నెక్సాన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు తమ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా ఈ SUV క్రేజ్ మరింత పెరగడానికి కారణమవుతోంది. ఈ పెరుగుతున్న ఆదరణను తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. గత నెలగా చెప్పుకునే జనవరి 2026లో టాటా నెక్సాన్ భారీ సంఖ్యలో అమ్ముడవుతూ మరోసారి తన సత్తాను చాటుకుంది.

పెట్రోల్ కార్లు కనిపిస్తే వింతగా చూస్తారేమో

కేంద్ర బడ్జెట్ 2026-27 ఎలక్ట్రిక్ వాహన రంగానికి ఒక సరికొత్త ఊపిరిని ఇచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఈ బడ్జెట్‌లో సామాన్యుడికి ఈవీ కార్లను మరింత చౌకగా అందించడమే కాకుండా, భారతదేశాన్ని ప్రపంచ ఈవీ హబ్‌గా మార్చేందుకు బలమైన పునాదులు వేశారు. కేవలం పన్నుల తగ్గింపు మాత్రమే కాకుండా, ముడి పదార్థాల లభ్యత కోసం ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కారిడార్లను ప్రకటించడం విశేషం.

భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంపై రష్యా కీలక వ్యాఖ్యలు

భారతదేశం రష్యా చమురు దిగుమతులు, భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రభావం మరియు ఇటీవలి ప్రకటనలపై క్రెమ్లిన్ ప్రతిస్పందనలను విశ్లేషిస్తుంది.
Advertisement

ఇండియాలోనే అందరి ఫేవరెట్ కారు

మారుతి సుజుకి డిజైర్ భారత ఆటో మార్కెట్‌లో ఇప్పుడు ఒక ప్రసిద్ధమైన సెడాన్‌గా స్థిరపడిపోయింది. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి కారణాలతో ఈ కారుకు మార్కెట్‌లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలకు సరిపోయే కంఫర్ట్, మారుతి బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కలిసి, డిజైర్‌ను వినియోగదారుల ఫస్ట్ చాయిస్‌గా మార్చాయి. అందుకే, పోటీ పెరుగుతున్నా కూడా డిజైర్ అమ్మకాల జోరు మాత్రం తగ్గడం లేదు. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన జనవరి 2026 అమ్మకాల గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. గత నెలలో మారుతి సుజుకి డిజైర్ భారీ సంఖ్యలో అమ్ముడవుతూ మరోసారి తన సత్తాను చాటుకుంది. జనవరి 2026లో మొత్తం 19,629 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడటం విశేషం.

జపాన్‌లో మంచు విలయం: రికార్డు స్థాయిలో హిమపాతానికి 30 మంది బలి !

జపాన్‌లో తీవ్రమైన మంచు తుఫాను మరణాలు మరియు గాయాలకు కారణమైంది, నియిగాటా మరియు అమోరి తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారులు కొనసాగుతున్న ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు మరియు నివాసితులు భద్రతా మార్గదర్శకాలను మరియు తరలింపు చర్యలను అనుసరించాలని సూచిస్తున్నారు.

మద్యం తాగుతూ దమ్ము కొడుతున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!

భారతదేశంలో పొగాకు మరియు మద్యపానం కలయిక వల్ల గొంతు క్యాన్సర్ ప్రమాదం ఎలా పెరుగుతుందో, గమనించాల్సిన సంకేతాలు, నివారణ మరియు ముందస్తు గుర్తింపు వ్యూహాలను అంచనా వేయండి.

షోరూంలకు కొత్త కారు రాకముందే జనాలు క్యూ కట్టారు

ఒకప్పుడు భారత రోడ్లను ఏలిన రారాజు, ఎస్యూవీ(SUV) సెగ్మెంట్‌లో ట్రెండ్ సెట్టర్ అయిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster)త్వరలోనే మళ్లీ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. గత కొంతకాలంగా అమ్మకాల్లో వెనుకబడిన రెనాల్ట్ ఇండియా, ఇప్పుడు తన పాత వైభవాన్ని తిరిగి అందిపుచ్చుకోవడానికి సిద్ధమైంది.

కంపెనీకి బంగారు గుడ్డు పెట్టే కారు

భారత ఆటో మార్కెట్‌లో ప్రస్తుతం మిడ్‌సైజ్ SUVల సందడి అంతా ఇంతా కాదు. కుటుంబ అవసరాలకు సరిపోయే స్పేస్, స్టైలిష్ లుక్, మంచి రోడ్ ప్రెజెన్స్ ఇవన్నీ కలగలిపి ఉండటంతో ప్రజలు ఈ సెగ్మెంట్ కార్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఈ పోటీతో నిండిన మిడ్‌సైజ్ SUV విభాగంలో ప్రారంభం నుంచే హ్యుందాయ్ క్రెటా తనదైన ఆధిపత్యాన్ని చాటుకుంటూ వస్తోంది. లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు క్రెటా పేరు వినిపించకుండా ఒక్క నెల కూడా గడవలేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి నెలా అమ్మకాల గణాంకాలు విడుదలైనప్పుడల్లా, హ్యుందాయ్ క్రెటా బెస్ట్ సెల్లింగ్ మిడ్‌సైజ్ SUVగా అవతరించడం ఇప్పుడు ఒక అలవాటుగా మారిపోయింది. కొత్త మోడళ్లు వచ్చినా, పోటీ బ్రాండ్లు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇచ్చినా, క్రెటా తన స్థానాన్ని మాత్రం ఎప్పటికీ వదలడం లేదు.

మహీంద్రా మాస్టర్ ప్లాన్..బడ్జెట్ లోనే లగ్జరీ

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన SUV స్కార్పియో N(Scorpio N)ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. టాటా సఫారీ, హ్యుందాయ్ అల్కాజర్ వంటి హేమాహేమీలకు పోటీగా, మరిన్ని అడ్వాన్సుడ్ ఫీచర్లు, సెక్యూరిటీ అప్‎డేట్స్‎తో స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్(Scorpio N Facelift) రాబోతోంది. 2026 నాటికి భారత రోడ్లపై సందడి చేయనున్న ఈ కారులో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి.

Job-Hopping: ఉద్యోగాలు మారితే తప్పేంటి ? Gen Zకి షార్క్ ట్యాంక్ జడ్జి కెరీర్ టిప్స్..!

జెన్ Z కెరీర్ వ్యూహం ప్రారంభ అన్వేషణ, క్రమమైన పురోగతి మరియు నాయకత్వం మరియు పరిశ్రమ అవగాహనను పెంపొందించడానికి నిరంతర నిబద్ధతను నొక్కి చెబుతుంది.

తోపు కారు లాంచింగ్..బడ్జెట్ రెడీ చేసుకోండి

భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహనాల (EV) సెగ్మెంట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇన్నాళ్లు హైబ్రిడ్, సీఎన్జీ వాహనాల పైనే దృష్టి సారించిన మారుతి, ఇప్పుడు తన మొట్టమొదటి ప్యూర్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇ విటారా(e VITARA) తో సరికొత్త విప్లవానికి తెరలేపుతోంది. 2026 ఫిబ్రవరి నాటికి భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ కారుకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.
Advertisement

కేవలం కొన్ని నెలల్లోనే 50,000 అమ్మకాలు.. మారుతి విక్టోరిస్ సేల్స్ రికార్డ్

మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris) ఇప్పుడు భారత మార్కెట్‌లో వేగంగా గుర్తింపు తెచ్చుకున్న ఒక ప్రసిద్ధ SUVగా నిలుస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్ 16న అధికారికంగా లాంచ్ అయిన ఈ మోడల్, ప్రారంభమైనప్పటి నుంచే వినియోగదారుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన మారుతి బ్రాండ్ విలువ, కుటుంబ అవసరాలకు సరిపోయే ఫీచర్లు ఇవన్నీ కలిసి విక్టోరిస్‌ను కస్టమర్లకు ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మార్చాయి. ఈ SUVకు మార్కెట్‌లో డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కేవలం ఆసక్తి స్థాయిలోనే కాదు, వాస్తవ అమ్మకాల పరంగా కూడా విక్టోరిస్ తన సత్తాను చాటుతోంది. వినియోగదారులు ఈ కారును ఆనందంగా కొనుగోలు చేస్తుండటం దీని విజయానికి స్పష్టమైన నిదర్శనం.

ఎన్ని కార్లున్నా జనాలు మాత్రం ఆ కారే కావాలంటున్నారు

2026 ప్రారంభంలోనే భారత ఆటోమొబైల్ రంగం అనూహ్య మలుపులతో వేడెక్కింది. ఇన్నాళ్లూ విపణిలో రారాజుగా వెలిగిన మారుతి సుజుకికి గట్టి పోటీనిస్తూ టాటా మోటార్స్ సంచలనం సృష్టించింది. జనవరి 2026 అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, మారుతి తన ఆధిపత్యాన్ని చాటుకున్నప్పటికీ, మొదటి స్థానాన్ని మాత్రం టాటా నెక్సాన్‌కు కోల్పోయింది. సరికొత్త కార్ల ఎంట్రీ, పెరిగిన ఎస్‌యూవీ పిచ్చి వెరసి టాప్ 10 జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.

సామాన్యుల కోసం దేశంలోనే మొట్టమొదటి యమహా ఎలక్ట్రిక్ స్కూటర్

యమహా మోటార్ ఇండియా (Yamaha Motorcycle India) దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటివరకు పెట్రోల్ బైక్స్, స్కూటర్లతో మార్కెట్‌ను ఆకట్టుకున్న యమహా, ఇప్పుడు వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాహన (EV) విభాగంలోకి కూడా అధికారికంగా అడుగుపెట్టింది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Yamaha EC-06 (ఈసీ 06)ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కొత్త EC-06 ఈ-స్కూటర్ మొదటి చూపులోనే ఆకట్టుకునే డిజైన్‌తో వస్తుంది. ఆధునిక స్టైలింగ్, ప్రీమియం లుక్‌తో యువతతో పాటు కుటుంబ వినియోగదారులను కూడా ఆకర్షించేలా దీన్ని రూపొందించారు. ముఖ్యంగా, ఈ స్కూటర్‌ను బెంగళూరు సమీపంలోని హోస్కోట్‌లో ఉన్న రివర్ మొబిలిటీ తయారీ యూనిట్‌లో తయారు చేయడం విశేషం.

మరో సంచలన తీర్పు ఇచ్చిన న్యాయస్థానం.. నలుగురికి మరణ శిక్ష

హత్య, మోసం, ఆన్‌లైన్ మోసాలు మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్న చైనా ముఠా సభ్యులకు ఉరిశిక్షలు విధిస్తూ సరిహద్దు నేరాలపై మయన్మార్ ఉక్కుపాదం మోపింది, ఇది అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.

ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడిన ట్రంప్..

భవిష్యత్తులో వాణిజ్య ఒప్పందంపై ఊహాగానాలకు ఆజ్యం పోస్తూ, US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ, రాయబారి యొక్క అస్పష్టమైన పోస్ట్ అంచనాలను పెంచుతోంది.