రుణ బాధలు తొలగిపోవడానికి ఈ చిన్న ఉపాయాలు..!!

కొత్త సంవత్సరం 2026లో రుణ విముక్తి, సంపద వృద్ధి మరియు వివేకవంతమైన ఖర్చు కోసం జ్యోతిష్య చిట్కాలను అన్వేషించండి. వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఆచరణాత్మక ఆచారాలు మరియు అలవాట్లు.

ఈ పండు.. అప్పుడప్పుడు తిన్నా చాలు

లైచీ రోగనిరోధక శక్తి, గుండె మరియు జీర్ణక్రియకు ఎలా మద్దతు ఇస్తుందో తెలుసుకోండి, ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలు మొత్తం శ్రేయస్సుకు దోహదం చేస్తాయి.

ఈ కారులో వెళితే ప్రాణాలకు ఫుల్ సేఫ్టీ

టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ (Tata Nexon)తో భారతీయ రోడ్లపై తిరుగులేని సామ్రాజ్యాన్ని ఏలుతోంది. 2025 సంవత్సరం ఆరంభం నుంచి ముగింపు వరకు అమ్మకాల్లో నెంబర్ 1 స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్న నెక్సాన్, డిసెంబర్ 2025లో కూడా తన జోరును కొనసాగించింది. కేవలం గడిచిన ఒక్క నెలలోనే సుమారు 19,400 యూనిట్లు అమ్ముడయ్యాయంటే, ఈ కారుపై జనాలకు ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

రాత్రి పూట ఈ ఆహారాలు పొరపాటు కూడా తీసుకోవద్దు,డేంజర్..!!

రాత్రిపూట రిఫ్లక్స్, ఉబ్బరం మరియు ఛాతీ అసౌకర్యాన్ని కలిగించే అధిక ఆమ్ల ఆహారాలు ఏవో తెలుసుకోండి, నిశ్శబ్ద రాత్రులు మరియు ఆరోగ్యకరమైన నిద్ర కోసం భోజనాన్ని ఎలా సర్దుబాటు చేయాలో తెలుసుకోండి.
Advertisement

జనవరి 2026 స్పెషల్: రూ.25,000 లోపు బెస్ట్ కెమెరా ఉండే టాప్ ఫోన్లు ఇవే..!

జనవరి 2026 నవీకరించబడిన ₹25 000 లోపు టాప్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌లను అన్వేషించండి. బలమైన ఇమేజింగ్, డిస్‌ప్లే నాణ్యత మరియు దృఢమైన పనితీరు కలిగిన ఐదు మోడల్‌లు.

తక్కువ ధర..బైక్ లా మైలేజీ ఇచ్చే కారు

మారుతి సుజుకి నుంచి వచ్చిన సరికొత్త ఎస్‌యూవీ విక్టోరిస్(Victoris) ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ క్వాలిటీని కోరుకునే సామాన్యుడికి ఈ కారు ఒక వరంగా మారింది. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే 70,000 కంటే ఎక్కువ బుకింగ్స్ సాధించి, మారుతి చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

పెట్రోల్ ఖర్చుకు చెక్..తక్కువ ధరలో ఎలక్ట్రిక్ కారు

ప్రస్తుత రోజుల్లో కారు కొనడం అనేది ఒక విలాసం మాత్రమే కాదు, అవసరం కూడా. అయితే సామాన్యుడు కారు కొనేటప్పుడు ప్రధానంగా చూసేది తక్కువ ధర, ఎక్కువ నాణ్యత, భద్రత. ఈ మూడింటి కలయికతో హోండా కార్స్ ఇండియా సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. 2030 నాటికి 10 కొత్త కార్లను లాంచ్ చేస్తామని ప్రకటించిన హోండా, అందులో సామాన్యుడి బడ్జెట్‌కు సరిపోయేలా 7 ఎస్‌యూవీలను తీసుకురాబోతోంది. అమ్మకాలు తగ్గుతున్నా.. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదనే పట్టుదలతో హోండా ఉంది.

మారుతి ఈవీకి విదేశాల్లో పట్టాభిషేకం

మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ-విటారా(e-Vitara)తో భారత ఆటోమొబైల్ రంగంలో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే యూరప్ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో సంచలనం సృష్టిస్తున్న ఈ కారు, అతి త్వరలో మన దేశీ రోడ్లపై కూడా సందడి చేయబోతోంది. గుజరాత్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్ నుంచి ఎగుమతి అవుతున్న ఈ కారు, గ్లోబల్ మార్కెట్‌లో మారుతి సత్తాను చాటిచెబుతోంది.

నానో రేటుకే కొత్త టాటా పంచ్

టాటా మోటార్స్ తన సంచలన మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి వదలడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పటికే మార్కెట్లో దుమ్మురేపుతున్న పంచ్‌ను ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, అడ్వాన్సుడ్ ఫీచర్లతో జనవరి 13, 2026న అధికారికంగా విడుదల చేయబోతున్నారు. నానో రేంజ్ ధరకే ఒక గట్టి ఎస్‌యూవీని అందించాలనే లక్ష్యంతో టాటా ఈ కొత్త వెర్షన్‌ను సిద్ధం చేసింది.

ఈ కారుతో ఊర్లోకి వెళ్తే వెంటనే దిష్టి తీసుకోండి

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (maruti suzuki fronx) మొదటి చూపులోనే స్టైలిష్‌గా కనిపించే కారు. డిజైన్ విషయంలో మారుతి నుంచి వచ్చే కార్లు సాధారణంగా ప్రాక్టికల్‌గా ఉంటాయనే అభిప్రాయం ఉన్నప్పటికీ, ఫ్రాంక్స్ ఆ ఇమేజ్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసింది. స్పోర్టీ లుక్స్‌తో పాటు ప్రీమియం టచ్‌ను కలిగి ఉండటం వల్ల ఈ కారు యువతను మొదటినుంచే ఆకర్షించింది. మారుతి బ్రాండ్‌కు భారతదేశంలో ఉన్న విశాలమైన గుర్తింపు, నమ్మకం కూడా ఫ్రాంక్స్ విజయానికి పెద్దగా దోహదపడింది. మారుతి బాలెనో తరువాత, అదే బ్రాండ్ నుంచి వచ్చిన మరో ప్రీమియం కారు ఇంత స్థాయిలో డిమాండ్‌ను సొంతం చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. బాలెనో సాధించిన విజయానికి కొనసాగింపుగా, ఫ్రాంక్స్ కూడా అదే మార్గంలో ముందుకు సాగుతూ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది.

చల్లారినా రుచి తగ్గని అద్భుతమైన వంటకం.. అరటికాయ మసాలా రైస్ తయారీ ఇలా


వెనీజులాపై దాడి వేళ.. పనామా అధ్యక్షుడూ అమెరికా కస్టడీలోకి.. ఈ స్టోరీ తెలుసా..?

నికోలస్ మదురో నిర్బంధం నొరియేగా కేసును ఎలా ప్రతిబింబిస్తుందో పరిశీలిస్తుంది, చట్టపరమైన చిక్కులు, విధాన చర్చలు మరియు US విదేశీ వ్యవహారాల పరిణామాన్ని విశ్లేషిస్తుంది.
Advertisement

డాక్టర్లు, ఇంజనీర్లు ఎక్కువగా ఈ కారే కొంటారు

2025 సంవత్సరం ముగిసిన నేపథ్యంలో భారతదేశంలోని అన్ని ప్రధాన ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ వార్షిక అమ్మకాల గణాంకాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాయి. ఈ గణాంకాలు దేశీయ ఆటో మార్కెట్‌లోని వినియోగదారుల అభిరుచులు, ట్రెండ్స్, బ్రాండ్‌ల బలం ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి ఒక విషయం తేటతెల్లమైంది. భారతదేశంలో అత్యధిక కార్లను విక్రయించిన సంస్థగా మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని 2025లో కూడా కొనసాగించింది. మారుతి సుజుకి విజయంలో కీలక పాత్ర పోషించిన మోడళ్లలో వ్యాగన్ ఆర్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్లో స్థిరమైన డిమాండ్‌ను కలిగి ఉన్న ఈ హ్యాచ్‌బ్యాక్, 2025 సంవత్సరంలో కూడా అదే స్థాయిలో వినియోగదారుల ఆదరణను పొందింది.

రెగ్యులర్ గా బాదం తింటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!

సమతుల్య ఆహారంలో నానబెట్టిన బాదం ఆకలి నియంత్రణ, జీర్ణక్రియ మరియు స్థిరమైన బరువు నిర్వహణకు ఎలా మద్దతు ఇస్తుందో, ఆచరణాత్మక తీసుకోవలసిన మార్గదర్శకత్వంతో తెలుసుకోండి.

డిసెంబర్‌లో హ్యుందాయ్ ఎంత అమ్మింది? సేల్స్ రిపోర్ట్ ఇదే

దక్షిణ కొరియా వాహన తయారీ దిగ్గజం హ్యుందాయ్ (hyundai), భారత మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్‌ను సమయానికి అర్థం చేసుకుంది. ఒకప్పుడు హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లే అమ్మకాలలో ప్రధాన పాత్ర పోషించినా, ఆ యుగం క్రమంగా ముగింపు దశకు చేరుతోందని కంపెనీ స్పష్టంగా గ్రహించింది. వినియోగదారుల అభిరుచులు SUVల వైపు వేగంగా మారుతున్న నేపథ్యంలో, హ్యుందాయ్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుని అత్యంత లాభదాయకమైన SUV సెగ్మెంట్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఈ నిర్ణయమే కంపెనీకి ఆదాయ పరంగా బలాన్నిచ్చిన కీలక అంశంగా మారింది. డిసెంబర్ 2025 అమ్మకాల గణాంకాలు విడుదలైన తర్వాత, హ్యుందాయ్ ఆర్థిక సంవత్సరం ముగింపును ఒక మోస్తరు సంతృప్తికర నోట్‌తో ముగించగలిగినట్టు కనిపిస్తోంది.

25 ఏళ్ల పల్సర్ వేడుక.. రూ.7,000 వరకు లాభాలు ప్రకటించిన బజాజ్

భారతదేశంలో స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌ను కొత్త దిశలో నడిపించిన బ్రాండ్‌గా బజాజ్ పల్సర్‌ (Bajaj Pulsar)కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు దేశీయ మార్కెట్‌లో కమ్యూటర్ బైక్‌లే ప్రధానంగా ఉన్న సమయంలో, పవర్, స్టైల్, పనితీరును కలిపిన స్పోర్టీ మోటార్‌సైకిల్‌ను సామాన్య యువతకు చేరువ చేసిన ఘనత పల్సర్‌కే దక్కుతుంది. ఆకర్షణీయమైన డిజైన్, బలమైన ఇంజిన్, దూకుడు పనితీరు కలయికతో పల్సర్ క్రమంగా యువత కలల బైక్‌గా మారింది. కాలక్రమేణా కస్టమర్ల అభిరుచులు మారుతున్నప్పటికీ, బజాజ్ పల్సర్ కూడా అదే వేగంతో తనను తాను మార్చుకుంటూ వచ్చింది. కొత్త టెక్నాలజీ, మెరుగైన ఇంజిన్ ట్యూనింగ్, ఆధునిక ఫీచర్లు, అగ్రెసివ్ డిజైన్ అప్‌డేట్స్ ఇవన్నీ పల్సర్‌ను మార్కెట్లో ఎప్పటికప్పుడు తాజాగా ఉంచాయి.

అదానీ గ్రూప్ బంపర్ ఆఫర్: ఇన్వెస్టర్లకు పండగే!

అదానీ ఎంటర్‌ప్రైజెస్ AA- స్థిర రేటింగ్‌లతో తన మూడవ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ ఇష్యూను ప్రారంభించింది, గ్రీన్ షూ ఆప్షన్‌తో సహా ₹1,000 కోట్ల వరకు అందిస్తోంది; స్థిరమైన ఆదాయం కోరుకునే రిటైల్ ఇన్వెస్టర్లను లక్ష్యంగా చేసుకుంది.

రూ.3.49 లక్షలు, 32.73 కి.మీ మైలేజ్.. మహిళలకు చాలా ఇష్టం!

ఇటీవలి కాలం వరకు భారతదేశంలో అత్యంత చౌకైన కారు అన్న బిరుదు మారుతి సుజుకి ఆల్టోకే దక్కేది. ఎన్నో సంవత్సరాల పాటు మిడిల్ క్లాస్ కుటుంబాల తొలి కారు ఆల్టోనే. అయితే కొత్త GST సంస్కరణల తర్వాత పరిస్థితి మారింది. ధరల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో, మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలోని మరో వాహనం ఆ కిరీటాన్ని తనదిగా చేసుకుంది. అది మరెవరో కాదు - మైక్రో-SUV స్టైల్‌లో వచ్చే మారుతి సుజుకి S-ప్రెస్సో. డిజైన్ పరంగా చూసుకుంటే, S-ప్రెస్సో పూర్తిగా నగర వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన కారుగా కనిపిస్తుంది. చిన్న సైజ్, స్క్వేర్ డిజైన్, ఎత్తైన బాడీ స్టాన్స్ వల్ల ఇది ట్రాఫిక్‌తో నిండిపోయే నగర రోడ్లపై నడపడం చాలా సులభం.

ఇండియాలోనే అత్యధికంగా అమ్ముడైన రూ.6.26 లక్షల కారు

ప్రస్తుతం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కార్ మార్కెట్‌లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు మిడిల్ క్లాస్ కుటుంబాల మొదటి ఎంపికగా ఉన్న సెడాన్ కార్లు ఇప్పుడు క్రమంగా వెనక్కి నెట్టబడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కస్టమర్ల అభిరుచులు పూర్తిగా SUVల వైపు మళ్లడం. ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, రఫ్ రోడ్లపై మెరుగైన డ్రైవింగ్ అనుభవం, మస్క్యులర్ లుక్, అలాగే పెద్ద కారు అన్న భావన.. ఇవన్నీ SUVలను ప్రజల మనసుకు దగ్గర చేస్తున్నాయి. ఈ మారుతున్న ట్రెండ్‌ను కార్ కంపెనీలు కూడా వేగంగా గుర్తించాయి. అందుకే గత కొన్నేళ్లుగా మార్కెట్లోకి వస్తున్న కొత్త మోడళ్లలో ఎక్కువ శాతం SUVలు లేదా SUV స్టైల్ వాహనాలే. కాంపాక్ట్ SUV, మిడ్-సైజ్ SUV, ఫుల్ సైజ్ SUV అంటూ ప్రతి సెగ్మెంట్‌లో కంపెనీలు పోటీగా మోడళ్లను విడుదల చేస్తున్నాయి.

ఈ కారు కోసం 50 వేల మంది లైన్లో ఉన్నారు

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన పాపులర్ ఎస్‌యూవీ వెన్యూ(Venue)లో సరికొత్త సంచలనానికి తెరలేపింది. భారత మార్కెట్లో వెన్యూకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ తాజాగా HX5+ అనే కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.
Advertisement

సామాన్యుడికి ‘అదానీ’ గ్యాస్ ఊరట: పీఎన్జీ, సీఎన్‌జీ ధరలపై భారీ తగ్గింపు!

PNGRB యొక్క కొత్త టారిఫ్ ఉత్తర్వు మండలాలు ఏకం చేస్తుంది మరియు అనేక రాష్ట్రాల్లో CNG మరియు గృహ PNG ధరలను తగ్గిస్తుంది, ఇది పరిశుభ్రమైన ఇంధన స్వీకరణ మరియు వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తుంది.

మధ్యతరగతి SUV కల నిజమైంది! కొత్త కియా సెల్టోస్ పూర్తి సమాచారం

దక్షిణ కొరియా వాహన దిగ్గజం కియా కొత్త తరం సెల్టోస్‌ను (New Generation Kia Seltos) నూతన సంవత్సర సందర్బంగా భారత మార్కెట్లో పరిచయం చేసింది. ఈ SUV ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల కలను నిజం చేయబోతోంది. ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.10.99 లక్షలుగా ఉండగా, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.19.99 లక్షల వరకు ఉంటుంది. కియా సెల్టోస్ కొత్త డిజైన్, ఫీచర్లు, పర్ఫార్మెన్స్‌తో ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఇప్పటికే కంపెనీ రూ.25,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్ ప్రారంభించింది. కియా ప్రణాళిక ప్రకారం, జనవరి రెండో వారంలో తొలి డెలివరీలు వినియోగదారులకు అందజేయబడతాయి. కొత్త సెల్టోస్ ధరల పొరపాటు లేకుండా ఆకర్షణీయంగా, మధ్యతరగతి వాహన ప్రేమికులకు సరైన అవకాశం అని కియా తెలిపింది. కియా కొత్త SUV మార్కెట్‌లోకి దూకుడుగా ప్రవేశించి, పోటీని సవాల్ చేస్తుందని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పేదలు కూడా కొనేంత తక్కువ ధరకే కారు

మారుతి సుజుకి ఇండియా (maruti suzuki india) దేశీయ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ తయారీ సంస్థగా నిలిచింది. సంవత్సరాలు మారుతున్నా, మార్కెట్ పరిస్థితులు ఎలాంటి మార్పులకు లోనవుతున్నా, మారుతి కార్లకు ఉండే డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి నెలా కంపెనీ అమ్మకాలు స్థిరంగా సాగుతుండటం మాత్రమే కాదు, చాలాసార్లు అంచనాలను మించి రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కస్టమర్లు మారుతి బ్రాండ్‌పై ఉంచుకున్న నమ్మకమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. డిసెంబర్ 2025లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. మారుతి సుజుకి విక్రయాల్లో అనేక మోడళ్లకు మంచి ఆదరణ ఉన్నప్పటికీ, వాటిలో 'ఈకో' MPVకి ఒక ప్రత్యేక స్థానం ఉందనే విషయం ఎవరూ ఖండించలేరు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ గల్లా పెట్టె నిండిపోతుంది

చెన్నై అంటే టక్కున గుర్తొచ్చే ఐకానిక్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). గంభీరమైన శబ్దం, క్లాసిక్ లుక్.. ఈ బైక్ అంటే భారతీయులకు ఒక ఎమోషన్. తాజాగా డిసెంబర్ 2025 నెల అమ్మకాల గణాంకాలు విడుదలయ్యాయి. సవాళ్లతో కూడిన మార్కెట్ పరిస్థితుల్లో కూడా ఈ చెన్నై బైక్ కంపెనీ సంచలన వృద్ధిని నమోదు చేసింది. కేవలం ఒక్క నెలలోనే లక్షకు పైగా బైక్‌లను విక్రయించి రికార్డు సృష్టించింది. ముఖ్యంగా యువతను ఆకర్షించే 350సీసీ సెగ్మెంట్లో ఎన్‌ఫీల్డ్ దూకుడుకు అడ్డులేకుండా పోతోంది.

ఉత్తరకొరియా అధినేతగా "కిమ్‌" బై బై చెప్తారా.. కిమ్‌-జు-యే మళ్లీ ఎంట్రీ ??

విశ్లేషకులు కిమ్ జూ-యే కుటుంబ సభ్యులతో బహిరంగ ప్రదర్శనలు మరియు చారిత్రక నాయకత్వంతో సంబంధాలను గమనించారు, ఇది ఉత్తర కొరియాలో సాధ్యమయ్యే వారసత్వ ప్రణాళికలకు సంకేతం.