ఆల్ట్రోజ్ కొంటే ఆ డబ్బుతో డీజిల్ కొట్టించుకోవచ్చు

మారుతి సుజుకి బాలెనోకు గట్టి పోటీనిచ్చే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో కారు కొనాలని చూస్తున్న వారికి టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) ఒక అద్భుతమైన ఆప్షన్. 2025 డిసెంబర్ నెలలో టాటా మోటార్స్ ఆల్ట్రోజ్ అన్ని వేరియంట్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఈ నెలలో ఆల్ట్రోజ్‌ను కొనుగోలు చేస్తే వినియోగదారులు ఏకంగా రూ.1.85 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉందని కంపెనీ తెలియజేసింది. ఈ అద్భుతమైన తగ్గింపు ఆఫర్‌లు, ధర, ప్రత్యేకతల గురించి వివరంగా తెలుసుకుందాం. మీ దగ్గరలోని టాటా షోరూమ్‌లో వివరాలు అడగటం మర్చిపోవద్దు. టాటా ఆల్ట్రోజ్ అన్ని వేరియంట్లపై రూ.1,00,000 కన్స్యూమర్ ఆఫర్‌తో పాటు, రూ.50,000 ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బెనిఫిట్ కూడా లభిస్తోంది. దీంతో మొత్తం ఆదా రూ.1.50 లక్షలుగా ఉంది. ఇక ఆల్ట్రోజ్ రేసర్ (Altroz Racer) మోడల్‌పై అయితే, రూ.1,35,000 కన్స్యూమర్ డిస్కౌంట్, రూ.50,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో సహా మొత్తం రూ.1.85 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌లు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. వేరియంట్‌లు, డీలర్‌షిప్‌లను బట్టి మారే అవకాశం ఉంది. టాటా ఆల్ట్రోజ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.30 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు ఉంది. డిసెంబర్ ఆఫర్లను పరిగణనలోకి తీసుకుంటే బేస్ మోడల్ స్మార్ట్ 1.2L పెట్రోల్ వేరియంట్‌ను రూ.7 లక్షల కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ పెట్రోల్ ధర రూ.6.30 లక్షలు, ప్రీమియం డీజిల్ రూ.9.50 లక్షలు, ఆల్ట్రోజ్ రేసర్ రూ.9.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.

అప్డేట్ వెర్షన్ కోసం షోరూంల వద్ద జనాలు క్యూ

ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా 2025 నవంబర్ నెలలో దేశీయ, ఎగుమతి మార్కెట్లలో కలిపి మొత్తం 66,840 యూనిట్లను విక్రయించి హ్యుందాయ్ దూసుకుపోయింది. దేశీయంగా 50,340 యూనిట్లు అమ్మి 4.34% వృద్ధిని సాధించింది. ఎప్పటిలాగే క్రెటా (17,344 యూనిట్లు) తన హవా కొనసాగించగా, ఇటీవల పూర్తి అప్‌డేట్‌తో విడుదలైన కొత్త తరం వెన్యూ కూడా భారీ అమ్మకాలతో సత్తా చాటింది. లాంచ్ అయిన నెల రోజుల్లోనే 32,000 బుకింగ్‌లు సాధించిన వెన్యూ డిమాండ్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త తరం హ్యుందాయ్ వెన్యూ నవంబర్ 2025లో ఏకంగా 11,645 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసింది. గత ఏడాది (నవంబర్ 2024)లో 9,754 యూనిట్లు మాత్రమే విక్రయించింది. అంటే, ఏడాది కాలంలో 1,891 యూనిట్లు అదనంగా విక్రయించగలిగింది. దీంతో వార్షిక వృద్ధి ఏకంగా 19 శాతంగా నమోదైంది.

ఆటో ఖర్చులు ఆదా చేసుకునే ఛాన్స్

భారతదేశంలో స్కూటర్లకు, ప్రజలకు మధ్య ఉన్న అనుబంధం దశాబ్దాల నాటిది.స్కూటర్లు అంటే కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, దైనందిన జీవితంలో ఒక సౌకర్యవంతమైన భాగం. కైనటిక్ హోండా (Kinetic Honda)తో మొదలైన ఈ ప్రయాణంలో, హోండా యాక్టివా వంటి మోడల్స్ గేర్‌లెస్ స్కూటర్లను నేటి స్థాయికి తీసుకువచ్చాయి.

శక్తిమంతమైన ధను సంక్రాంతి: చేయాల్సిన పనులు ఇవే..

ధను సంక్రాంతి 2025 సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది. పూజ, దాతృత్వం మరియు ఆధ్యాత్మిక సాధన కోసం శుభ సమయాలు ఉన్నాయి. ముఖ్యమైన తేదీలు, పవిత్ర సమయాలు మరియు సిఫార్సు చేయబడిన ఆచారాల గురించి తెలుసుకోండి.
Advertisement

ఇండిగో ఈజ్ బ్యాక్..? రోజుకు 2 వేలకు పైగా విమానాల రాకపోకలు

ఇండిగో భారీ విమాన రద్దులను ఎదుర్కొంటోంది, DGCA అంతరాయాన్ని విచారిస్తోంది, FOI లను తొలగిస్తుంది మరియు షెడ్యూల్ సర్దుబాట్లను నిర్దేశిస్తుంది; క్యారియర్ పరిహారం మరియు ప్రయాణీకుల మార్గదర్శకాలను వివరిస్తుంది.

గోంగూర దోసకాయ పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా..?

గొంగూర మరియు దోసకాయ ఉపయోగించి తయారుచేసే పుల్లని తెలుగు చట్నీ అయిన గొంగూర దోసకాయ పచ్చడిని కనుగొనండి. రుచికరమైన అనుబంధం కోసం రోటీలు మరియు అన్నంతో పాటు వడ్డించడానికి వివరణాత్మక పద్ధతులను తెలుసుకోండి.

విజయభేరి మోగించిన మారుతి విక్టోరిస్

భారతదేశంలోని మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి రెండవసారి విడుదల చేసిన మోడల్ విక్టోరిస్(Victoris). ఈ కొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ మార్కెట్లో విడుదలైన తొలి నెల నుంచే అద్భుతమైన అమ్మకాలతో దూసుకుపోతోంది. లుక్, ఫీచర్లు, ధర విషయంలో వినియోగదారులను ఆకట్టుకున్న విక్టోరిస్‌ను కొనుగోలు చేయడానికి జనం బారులు తీరుతున్నారు.

ప్రతీ రోజు ఇవి రెండు నోట్లో వేసుకోండి- షుగరు, బీపీ, అజీర్ణం పరార్..!!

వైద్య సంరక్షణ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారం మరియు వ్యాయామంతో పాటు యాలకుల పొడి రక్తంలో చక్కెరను ఎలా నియంత్రించగలదో తెలుసుకోండి.

డిసెంబర్‌లో బైక్ కొనడం మంచిదా?

మీరు సంవత్సరం చివరిలో కొత్త మోటార్‌సైకిల్ లేదా స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సమయం మీకు లాభదాయకం కావచ్చు. డిసెంబర్ వచ్చేసరికి, దాదాపు అన్ని టూ-వీలర్ కంపెనీలు తమ బైక్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ఆఫర్‌లను ప్రకటించడం మొదలుపెడతాయి. తమ వద్ద ఉన్న పాత స్టాక్‌ను త్వరగా ఖాళీ చేయడానికి డీలర్లు ఆత్రుతగా ఉంటారు. అందుకే ఈ సమయంలో కొనుగోలుదారులకు భారీ డిస్కౌంట్లు లభిస్తాయి. అయితే సంవత్సరపు చివరిలో బైక్ కొనడం మంచిదేనా ? దాని లాభాలు, నష్టాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

పిల్లల కోసం అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్

పెట్రోల్‌తో నడిచే వాహనాలతో పాటు, ఎలక్ట్రిక్ టూవీలర్‌లను తయారు చేయడంలో కూడా ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా హీరో మోటోకార్ప్ నిరూపించుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల కోసం విడా (Vida) అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ కింద విడుదలైన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటికే మార్కెట్‌లో బాగా విజయవంతమయ్యాయి. తాజాగా హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ విభాగం అయిన విడా, పిల్లల కోసం తొలి ఎలక్ట్రిక్ డర్ట్ బైక్ ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. విడా డర్ట్.ఇ K3 (Vida Dirt.E K3) అనే ఈ ఎలక్ట్రిక్ డర్ట్ బైక్‌ను కంపెనీ భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బైక్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో EICMA మోటోషోలో ప్రదర్శించారు. ఇది డిసెంబర్ 12 నుంచి అధికారికంగా అమ్మకానికి వచ్చింది. మొదటి 300 యూనిట్లకు ఎక్స్‌షోరూమ్ ధర రూ.69,990 గా నిర్ణయించారు. అయితే, ఈ బైక్ పెద్దల కోసం కాదు కేవలం 4 నుంచి 10 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లల కోసం మాత్రమే రూపొందించారు. డర్ట్.ఇ K3 బైక్ విడా కొత్త ఆఫ్-రోడ్ సబ్-బ్రాండ్ అయిన డర్ట్.ఇ (Dirt.E) కింద మొదటి ఉత్పత్తి. ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది పిల్లల పెరుగుదలకు అనుగుణంగా మార్చడానికి వీలుగా ఉంటుంది. కంపెనీ మూడు స్థాయిలలో (Small, Medium, High) సర్దుబాటు చేయగల సస్పెన్షన్ సెట్టింగ్‌లను అందించింది.

ఈ కారును రెండు నెలలుగా ఒక్కరు కొనలేదు

ఒకప్పుడు భారతీయ ప్రీమియం సెడాన్ విభాగంలో హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చి, మంచి ప్రజాదరణ పొందిన కారు మారుతి సుజుకి సియాజ్ (Maruti Suzuki Ciaz). ఈ కారు మారుతి హై లెవల్ నెక్సా (Nexa) డీలర్‌షిప్‌ల ద్వారా అమ్ముడవుతుంది.

వీటిని ఇంట్లో పెట్టి.. ఫలితాలు చూడండి..!!

సంపద, ఆరోగ్యం మరియు సామరస్యాన్ని ఇంటికి ఆహ్వానించడానికి అదృష్ట చిహ్నాలు, గోమతి చక్రం మరియు ఏనుగు విగ్రహాలను ఉంచడంతో సహా, నూతన సంవత్సరం 2026 కోసం వాస్తు శాస్త్ర చిట్కాలను అన్వేషించండి.
Advertisement

డిసెంబర్ 15నుంచి మహీంద్రా కొత్త కార్ బుకింగ్స్

భారతీయ ఎస్‌యూవీ మార్కెట్‌లో ఆధిపత్యం కోసం టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ మధ్యకాలంలో టాటా మోటార్స్ తన ఐకానిక్ సియెర్రా (Tata Sierra) ఎస్‌యూవీకి పునర్జన్మ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో టాటాకు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకున్న మహీంద్రా, తమ అత్యంత ప్రజాదరణ పొందిన XUV700 ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కొత్త పేరుతో విడుదల చేయబోతున్నట్లు ధృవీకరించింది. XUV300 ని XUV 3XO గా మార్చినట్లుగానే, XUV700 ఫేస్‌లిఫ్ట్‌ను ఇకపై XUV 7XO అనే పేరుతో పిలవనున్నారు.

నోబెల్‌ అవార్డు గ్రహీత నర్గెస్‌ మొహమ్మది అరెస్ట్‌..!

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నర్గేస్ మొహమ్మది ఆరోగ్య సమస్యల మధ్య ఇరాన్‌లో అరెస్టు మరియు పరిమిత నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు, అంతర్జాతీయ ఒత్తిడి మరియు అడపాదడపా పెరోల్ ఆందోళనలను హైలైట్ చేశాయి.

.33 కి.మీ మైలేజ్ ఇస్తున్నా పట్టించుకోవడమే లేదు

సాధారణంగా ఎంట్రీ-లెవల్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారికి మారుతీ సుజుకి (Maruti Suzuki) ఎల్లప్పుడూ మొదటి ఆప్షన్‌గా ఉంటుంది. అయితే, ప్రస్తుతం బ్రాండ్‌లోని చిన్న మోడళ్లపై ప్రజల ఆసక్తి తగ్గుతోందా అనే సందేహం కలుగుతోంది. ముఖ్యంగా మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో (S-Presso) నవంబర్ నెల అమ్మకాల గణాంకాలు చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతోంది. ఎస్-ప్రెస్సో ఒక పర్ఫెక్ట్ సిటీ కారు. కాంపాక్ట్ డిజైన్, ఎత్తైన సీటింగ్ పొజిషన్ కారణంగా సిటీ ట్రాఫిక్‌లో దీన్ని నడపడం చాలా సులువు.

చేపల కూర తిన్నాక వీటిని అస్సలు తినకూడదు భయ్యా

చేపల ప్రోటీన్ మరియు ఒమేగా-3 ప్రయోజనాలను రక్షించడానికి, జీర్ణ సమస్యలను నివారించడానికి మరియు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చేపలతో పాటు ఏ ఆహారాలను నివారించాలో తెలుసుకోండి.

మరో భారీ ప్లాన్ దిశగా ట్రంప్..! భారత్ తో కలిపి పంచ కూటమి..?

US, రష్యా, చైనా, ఇండియా మరియు జపాన్‌లను కలిపే C5 కూటమి గురించి మరియు G7 మరియు NATO వంటి సాంప్రదాయ కూటముల యొక్క దాని సంభావ్య ప్రభావం గురించి విశ్లేషిస్తుంది.

మెస్సి కాదు..నా ఫేవరెట్ ఫుట్‌బాల్ ప్లేయర్ అతనే: విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ లియోనెల్ మెస్సీ కంటే క్రిస్టియానో ​​రొనాల్డో గొప్ప ఆటగాడని పేర్కొన్నాడు, ఫుట్‌బాల్ చర్చలలో రొనాల్డో యొక్క శక్తి, వేగం మరియు సంకల్పాన్ని హైలైట్ చేశాడు.

.33కిమీ మైలేజ్‎తో మిడిల్ క్లాస్ కారు

భారతదేశంలో ప్రస్తుతం ఎస్‌యూవీ (SUV) కార్లదే ఆధిపత్యం కనిపిస్తుంది. అయినప్పటికీ వాటి మధ్యలో ఒక సెడాన్ మోడల్ అమ్మకాలు ఊహించని విధంగా పెరగడం వాహన మార్కెట్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ కారు మరేదో కాదు, క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకున్న మారుతీ సుజుకి (Maruti Suzuki) మొట్టమొదటి కారు డిజైర్ (Dzire).

కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా.. అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!

భారతీయ వంటగదిలలో ప్రెజర్ కుకింగ్ బియ్యం జీర్ణక్రియ, పోషక నిలుపుదల మరియు భద్రతను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి, తెరిచిన గిన్నెలో ఉడకబెట్టడం మరియు ఇంటి వంటవారికి ఆచరణాత్మక చిట్కాలతో పోల్చండి.
Advertisement

కేవలం రూ.5.76లక్షలకే పెద్ద కారు

ప్రస్తుతం ప్రముఖ జపనీస్ వాహన తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) భారతీయ మార్కెట్‌లో కేవలం మాగ్నైట్, ఎక్స్-ట్రైల్ (X-Trail) అనే రెండు మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. ఇందులో ఎక్స్-ట్రైల్‌కు నామమాత్రపు అమ్మకాలు మాత్రమే లభిస్తున్నందున, మాగ్నైట్ మాత్రమే నిస్సాన్ ఇండియాకు ప్రధాన ఆధారం. ఈ నేపథ్యంలో నిస్సాన్ తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని నిర్ణయించుకుంది. భారతదేశం కోసం ఒక సరికొత్త కాంపాక్ట్ ఎంపీవీ ని విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీని లాంచ్ తేదీ డిసెంబర్ 18, 2025 గా నిర్ణయించబడింది.

ఏంటి..! మెస్సీ బాడీగార్డ్ జీతం రూ.27కోట్ల..!

మాజీ నేవీ సీల్ యాసిన్ చుకో లియోనల్ మెస్సీకి ఇంటర్ మియామిలో రక్షణ కల్పిస్తూ, అత్యంత దగ్గరగా కాపాడుతూ, ఉన్నత స్థాయి భద్రతా బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.

తెలంగాణకు భారీ గుడ్‌న్యూస్

తెలంగాణ రాష్ట్రానికి వియత్నాంకు చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థ విన్‌గ్రూప్ (Vingroup) ఒక భారీ శుభవార్త అందించింది. ఈ సంస్థ తెలంగాణలో ఏకంగా 3 బిలియన్ యుఎస్ డాలర్లు (సుమారు రూ.26,952 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో విన్‌గ్రూప్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక కీలకమైన ఒప్పందం పై సంతకం చేసింది. ఈ భారీ పెట్టుబడి రాష్ట్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధికి, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు పెద్ద బూస్ట్‌గా నిలవనుంది.

KTM కొత్త రాక్షసుడు వచ్చేస్తున్నాడు

ప్రపంచంలో ది బెస్ట్ పర్ఫామెన్స్ బైక్స్ తయారు చేయడంలో కేటీఎం సంస్థకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే ఈ బ్రాండ్ నుంచి వచ్చిన 1390 సూపర్‌ డ్యూక్ R మోడల్ హై పర్ఫార్మెన్స్‌తో రైడర్‌లను ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ పవర్, మెరుగైన ప్రదర్శనను ఇచ్చే ఒక లిమిటెడ్ ఎడిషన్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది.

లక్షల మంది డ్రైవర్ల కడుపు నింపుతున్న కారు

భారతదేశంలో ఎక్కువ మంది కొనుగోలు చేసే మల్టీ పర్పస్ వాహనాల (MPV) జాబితాలో మారుతి సుజుకి ఎర్టిగా మొదటి స్థానంలో ఉంది. ఈ కారుకు ఇంతటి విశ్వసనీయత దక్కడానికి కారణం... ఇది ఇచ్చే సౌకర్యం, సరసమైన ధర, అద్భుతమైన మైలేజీ, ప్రాక్టికాలిటీ. నగరంలో చిన్న ప్రయాణాల నుంచి సుదూర హైవే ప్రయాణాల వరకు ఎర్టిగా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.