దేశాన్ని షేక్ చేయడానికి దిగుతున్న మొనగాడు

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టడం దేశీయ ఆటోమొబైల్ రంగానికి ఒక పెద్ద వార్త. ఈ సంస్థ తన తయారీ కర్మాగారాన్ని తమిళనాడులోని తూత్తుకుడిలో ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ విన్‌ఫాస్ట్ VF 6, VF 7 అనే రెండు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (SUV) లను ఉత్పత్తి చేసి, భారత మార్కెట్లో విక్రయిస్తోంది.

పండుగ సీజన్‌లో గర్జించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ (Tata Motors) ఈసారి పండుగ సీజన్‌ను పూర్తిగా క్యాష్ చేసుకుంది. మార్కెట్ నెమ్మదిస్తున్నా, పోటీ పెరుగుతున్నా, టాటా మాత్రం తన సేల్స్‌తో మరొకసారి ఎందుకు దేశంలోని అత్యంత నమ్మకమైన ఆటో బ్రాండ్‌గా నిలుస్తుందో నిరూపించింది. తాజాగా వచ్చిన నవంబర్ 2025 సేల్స్ గణాంకాలు చూస్తే, కంపెనీ ప్రదర్శన కేవలం బాగుంది అనడం సరిపోదు, ఇది ఈ ఏడాది అత్యంత బలమైన నెలలలో ఒకటిగా నిలిచింది. దేశీయంగా అయినా, ఎగుమతులలో అయినా, ప్రతి విభాగంలోనూ టాటా వృద్ధిని సాధించింది. ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాల విభాగంలో ముందెన్నడూ లేని రీతిలో డిమాండ్ పెరిగింది. పండుగ సీజన్ కొనుగోళ్లు, టాటా కార్ల భద్రతా ప్రమాణాలపై ఉన్న నమ్మకం, కొత్త మోడళ్ల స్వాగతం అన్నీ కలిసి కంపెనీకి మంచి ఊపునిచ్చాయి.

ఈ కంపెనీ కార్లంటే పిచ్చెక్కి పోతున్న జనాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) దేశీయ మార్కెట్‌లో మరోసారి తన సత్తా చాటింది. నవంబర్ 2025లో కంపెనీ మొత్తం 66,840 యూనిట్ల(దేశీయ + ఎగుమతులు)ను కొనుగోలుదారులకు విక్రయించింది. 2024 నవంబర్‌లో విక్రయించిన 61,252 యూనిట్లతో పోలిస్తే, ఇది 9.12% వృద్ధిని నమోదు చేసింది.

హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రూ.47 చాలు!

భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా (mahindra) ఎప్పటి నుంచో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న సంస్థ. అయితే ప్రస్తుతం ఇది పూర్తిగా కొత్త దారిని ఎంచుకుంది. దేశంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల యుగానికి తగినట్లుగా, మహీంద్రా తన సాంకేతికతను, తన శైలిని, తన దృష్టిని మొత్తం EV భవిష్యత్తుపై కేంద్రీకరించింది. ఆ ప్రయాణంలోనే తాజాగా వచ్చిన గొప్ప అడుగు కొత్త మహీంద్రా XEV 9S. ఈ 7 సీట్ల ఎలక్ట్రిక్ SUV కేవలం ఒక కొత్త మోడల్ మాత్రమే కాదు, కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీపై ఎంత ఇష్టంగా పనిచేస్తోంది అనేది బలంగా చూపిస్తుంది. దూర ప్రయాణాల్లో EVలు సాధ్యం కాదనే పాత అభిప్రాయాలను చెరిపేసే విధంగా, XEV 9S ఒకే ఛార్జ్‌పై అందించే దూరం అసలు ఈ వాహనానికి ప్రధాన ఆకర్షణ.
Advertisement

నాన్న.. సింహమే సింగిల్ గా వస్తుంది

2025 నవంబర్ నెల ముగియడంతో వాహన తయారీ సంస్థలు తమ విక్రయాల గణాంకాలను విడుదల చేయడం ప్రారంభించాయి. పండుగల సీజన్ ముగిసినప్పటికీ, మారుతి సుజుకి షోరూమ్‌లలో అమ్మకాల జోరు ఏ మాత్రం తగ్గలేదని విక్రయాల నివేదిక స్పష్టం చేస్తోంది. కాంపాక్ట్ కార్లు, యూటిలిటీ వాహనాలకు (SUV/MPV) బలమైన డిమాండ్ కారణంగా, దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) నవంబర్ 2025లో బలమైన విక్రయాలను నమోదు చేసింది.

ఇంట్లో ఎలాంటి లక్ష్మీదేవి ఫొటోలను పూజించాలో తెలుసా- ఈ తప్పులు చేస్తే సంపద ఆవిరి..

శుక్రవారం లక్ష్మీ దేవి పూజా విధులను, విగ్రహాల స్థానాన్ని మరియు గృహ సంపద, సమతుల్యత మరియు ఆర్థిక శ్రేయస్సు కోసం సరైన ఆచారాలను తెలుసుకోండి.

ఈ ఆటో కొంటే డ్రైవర్ అవసరం లేదు

ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్స్ తయారీదారు ఒమేగా సైకి మొబిలిటీ (Omega Seiki Mobility - OSM) ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక విప్లవాత్మక అడుగు వేసింది. భారతదేశపు మొట్టమొదటి ఆటోనమస్ ఎలక్ట్రిక్ కార్గో త్రీ-వీలర్ స్వయంగతి కార్గోను ఈ సంస్థ రిలీజ్ చేసింది. ఈ వెహికల్ డ్రైవర్ అవసరం లేకుండానే సరుకులను రవాణా చేయగలదు.

ప్రతీరోజూ పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే ఏమవుతుంది?

ఉదయం కచ్చా వెల్లుల్లి తినడం పై శాస్త్రీయ అవగాహనలను అన్వేషించండి, ఇందులో రోగ నిరోధక శక్తి, జీర్ణక్రియ, కొలెస్ట్రాల్ మరియు సాధ్యమైన దుష్ప్రభావాలు ఉన్నాయి.

రాత్రివేళ పుల్కాలు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు

భారతీయ భోజనాలలో గోధుమ చపాతీల ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషణను అన్వేషించండి, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు మరియు జీర్ణక్రియ మరియు శక్తిలో వాటి పాత్ర.

మాల్యా, నీరవ్ మోడీ సహా దొంగలు ఎగ్గొట్టిన రుణాల లెక్క ఇదే..! కేంద్రం క్లారిటీ..!

ప్రభుత్వం విదేశాలకు పారిపోయిన డిఫాల్టర్లను, రూ. 58,000 కోట్ల మొత్తం అప్పును, రూ. 19,187 కోట్ల వసూళ్ల పురోగతిని, FEoA మరియు PMLA కింద అమలు చర్యలను వెల్లడించింది.

దేశంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న కార్లు

భారతదేశంలో SUV లకు ఉన్న క్రేజ్ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాక్‌లు ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు దేశంలోని ఆటోమొబైల్ మార్కెట్‌ను పూర్తిగా మార్చేసిన విభాగం SUV సెగ్మెంట్. ప్రతి వయసు వర్గం, ప్రతి నగరం, గ్రామం.. ఎక్కడ చూసినా SUVలే రోడ్లను ఆక్రమిస్తున్నాయి. ఈ ట్రెండ్ ఎందుకు వచ్చిందంటే, SUVలు అందించే స్టైల్, రోడ్ ప్రెజెన్స్, సేఫ్టీ, గ్రౌండ్ క్లియరెన్స్ వంటి అంశాలు భారతీయ ప్రయాణికుల అభిరుచులకు పర్ఫెక్ట్‌గా సరిపోవడం ప్రధాన కారణం. ప్రస్తుతం మార్కెట్లో పలు కంపెనీలకు చెందిన SUV లు ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ కథనంలో టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ పెట్రోల్ SUV గురించి తెలుసుకుందాం.

టయోటా నవంబర్ సేల్స్ దూసుకుపోయాయి!

టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) భారత ఆటో మార్కెట్లో తనదైన గౌరవాన్ని కొనసాగిస్తోంది. ఈ కంపెనీకి ఉన్న నమ్మకం, వాటి వాహనాల నాణ్యత, దీర్ఘకాలిక పనితీరు అన్నీ కలిసి కస్టమర్లను టయోటా వైపు లాక్కెళ్తున్నాయి. ప్రతి నెలా టయోటా అమ్మకాల గ్రాఫ్ ఎలా ఉంటుందో అన్నదే ఆటో ఇండస్ట్రీలోని మిగతా కంపెనీలు కూడా ఆసక్తిగా చూస్తుంటాయి. ఇలాంటి సమయంలో నవంబర్ 2025 నెలకు సంబంధించిన అమ్మకాల గణాంకాలు బయటకు రావడంతో, టయోటా కార్లకు దేశంలో ఎంత పెద్ద డిమాండ్ ఉందో మరొకసారి స్పష్టమైంది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఒక్క నవంబర్ నెలలోనే టయోటా మొత్తం 33,752 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో దేశీయ విక్రయాలు, విదేశాలకు జరిపిన ఎగుమతులన్నీ కలిసి ఉన్నాయి.
Advertisement

ట్రాఫిక్ చలాన్‌లతో విసిగిపోయారా?

మీరు పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌ల గురించి ఆందోళన చెందుతున్నారా.. అయితే మీ క్యాలెండర్‌లో డిసెంబర్ 13, 2025 తేదీని తప్పకుండా గుర్తించుకోండి. ఎందుకంటే ఆ రోజు జాతీయ లోక్ అదాలత్ (National Lok Adalat) లేటెస్ట్ సెషన్ జరుగనుంది.

గుడ్డులోని పచ్చసొన vs తెల్లసొన, రెండింటిలో ఎవరికి ఏది మంచిది..!?

ఒక విరమించిన పోషకాహార నిపుణుడు అల్పాహారంలో గుడ్డు తెల్లసొన లేదా పసుపును ప్రాధాన్యం ఇవ్వాలా అనే విషయంపై గ్రామ చర్చను నడిపిస్తూ, సంప్రదాయం, వ్యక్తిగత ఎంపిక, ఆరోగ్య ప్రభావాలను అన్వేషిస్తున్నారు.

మహీంద్రా నవంబర్ బ్లాస్ట్… 56,336 SUVలు రోడ్లపైకి!

నవంబర్ 2025 నెల ముగిసిన సందర్భంలో, భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రముఖ స్థానం కలిగిన మహీంద్రా & మహీంద్రా (M&M) లిమిటెడ్ వారి నెలవారీ అమ్మకాల వివరాలను వెల్లడించింది. ఈ నెలలో, కంపెనీ మొత్తం 92,670 వాహనాల అమ్మకాలు నమోదుచేసింది. గత సంవత్సరం ఇదే సమయంలో కంటే 19% వృద్ధి సాధించింది. ఈ లెక్కల్లో ఎగుమతులు కూడా కలపబడ్డాయి. యుటిలిటీ వాహనాల సెగ్మెంట్‌లో, మహీంద్రా దేశీయ మార్కెట్లో 56,336 వాహనాలు విక్రయించింది, ఇది గత సంవత్సరానికంటే 22% వృద్ధిని సూచిస్తుంది. ఎగుమతులను కలిపి మొత్తం యుటిలిటీ వాహనాలు 57,598 కి చేరాయి. ఎగుమతులు కూడా వృద్ధికి తోడ్పడుతూ, అంతర్జాతీయ మార్కెట్‌లో మహీంద్రా బ్రాండ్ స్థిరమైన స్థానాన్ని మరింత బలోపేతం చేశాయి.

ఎగిరెగిరి పడ్డ ఓలా పాతాళంలోకి

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల, ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్‌లకు అనుగుణంగా, వాహన తయారీదారుల మధ్య పోటీ కూడా తీవ్రమవుతోంది. అయితే, కొన్ని నెలల క్రితం మార్కెట్‌లో ఉన్న పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. తాజాగా విడుదలైన 2025 నవంబర్ నెల విక్రయాల గణాంకాలు ఈ మార్పును స్పష్టం చేశాయి.

330 కి.మీ మైలేజ్ బైక్.. ధర రూ. 90 వేలు

బజాజ్ ఫ్రీడమ్ 125 (Bajaj Freedom 125) ప్రస్తుతం భారతీయ టూవీలర్ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన మోడల్‌గా నిలిచింది. దేశంలో మొట్టమొదటి CNG మోటార్‌సైకిల్‌గా రూపుదిద్దుకున్న ఈ బైక్, తన వినూత్న సాంకేతికతతో పాటు ఆర్థిక ప్రయోజనాలను అందించడం వల్ల విభిన్న వర్గాల వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో ప్రయాణం కోరుకునే వారికి ఫ్రీడమ్ 125 నిజంగా ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారింది. రోజువారీ ప్రయాణాలకు సరిపోయే విధంగా బజాజ్ ఫ్రీడమ్ 125ను రూపుదిద్దడం వల్ల, ఇది నగర రోడ్ల నుంచి హైవేల వరకు ఎక్కడైనా సులభంగా నడుపుకోవచ్చు. ఫ్రీడమ్ 125పై కస్టమర్ల స్పందన కూడా చాలా సానుకూలంగా ఉంది. ప్రతి నెలా ఇది మంచి స్థాయిలో అమ్ముడవుతుంది. దీని గురించిన మరిన్ని వివరాలను ఈ కథణంలో చూద్దాం.

కొరియా పవర్ చూపించేందుకు కియా సిద్ధం

భారతీయ కారు మార్కెట్‌లో మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో కియా సెల్టోస్ (Kia Seltos) ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన కియా సంస్థ భారతదేశంలో 2019లో మొదటగా విడుదల చేసిన కారు ఇదే. అప్పటినుంచీ ఈ సెగ్మెంట్‌లో సెల్టోస్ తనదైన ముద్ర వేసింది. ఇప్పుడు కియా సంస్థ సెల్టోస్ యొక్క కొత్త తరం మోడల్ (Next-Generation) తయారీలో చాలా చురుగ్గా ఉంది.

2026 జనవరి నుంచి కార్ల ధరలు పెరుగుతాయా?

నూతన సంవత్సరంలో ఆటోమొబైల్ మార్కెట్‌లో జరిగే మార్పులు ఎప్పుడూ కొనుగోలుదారుల ఆసక్తిని రేకెత్తిస్తాయి. ప్రత్యేకంగా కార్ల కంపెనీలు డిసెంబర్ చివరి వారాల్లో భారీ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. కానీ ఇదే సమయంలో ప్రతి సంవత్సరం జనవరి నెల రాగానే ధరల పెంపు అనే పదం వాహన యజమానుల మెదళ్లలో తిరుగుతుంటుంది. కొత్త సంవత్సరంతో పాటు తయారీ వ్యయాలు పెరిగాయని చూపించి, ఎక్కువ కంపెనీలు తమ కార్లు, బైక్‌లపై ధరల పెంపును అమలు చేస్తుంటాయి. ఇది ఆటోమొబైల్ రంగంలో ఒక రకమైన సంవత్సరాది సంప్రదాయంలా మారిపోయింది. అయితే, ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది.

ఈ స్కూటర్ పక్కా పేదవాళ్ల కోసమే

భారత టూ వీలర్ మార్కెట్లో టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అపాచీ (Apache), జుపిటర్ (Jupiter) వంటి మోడల్స్ ఇప్పటికే వినియోగదారుల గుండెల్లో నిలిచిపోగా, ఎలక్ట్రిక్ వాహన విభాగంలో టీవీఎస్ వేసిన కొత్త అడుగు టీవీఎస్ ఆర్బిటర్ ఈవీ (TVS Orbiter EV).
Advertisement

రూ.60,000 ధరకే 75కిమీ మైలేజ్ ఇచ్చే బైక్స్

ఈ రోజుల్లో స్కూటర్ల హవా నడుస్తున్నప్పటికీ, రోజువారీ ప్రయాణాలకు, ముఖ్యంగా మన దేశంలోని రోడ్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే, బైక్‌లే ఇప్పటికీ బెస్ట్. ఎక్కువ వీల్స్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ కారణంగా స్కూటర్ల కంటే బైక్‌లే ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆఫీస్ లేదా చిన్నచిన్న ప్రయాణాల కోసం, తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే, మెయింటెనెన్స్ తక్కువగా ఉండే బడ్జెట్-ఫ్రెండ్లీ మోడల్స్‌కి ఎక్కువ డిమాండ్ ఉంది.

"అమెరికా అభివృద్ధి భారతీయుల పుణ్యమే"..! ఎలాన్ మస్క్ సంచలనం..

పాడ్‌కాస్ట్ సమయంలో ఎలాన్ మస్క్ US వలస విధానాలు మరియు భారతీయ నిపుణులపై H-1B వీసా ప్రోగ్రామ్ ప్రభావం గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

LICపై దుష్ప్రచారం: 2013 మాదిరిగానే ఆర్థిక నష్టం కలిగించే ప్రయత్నమా?

LIC ఆఫ్ ఇండియా తన పెట్టుబడులపై ఎదుర్కొంటున్న పరిశీలనను అన్వేషించండి అదానీ మరియు రిలయన్స్‌లో, మరియు ఆర్థిక నమ్మకానికి సంబంధించిన ప్రభావాలను అర్థం చేసుకోండి.

హాట్ హాట్ గా వీటిని తీసుకోండి- చలి గిలి బలాదూర్..!!

చలికాలంలో రాత్రి ఆకలిని తీర్చడానికి ఉత్తమ సూప్స్‌ను కనుగొనండి. వేడిగా ఉండటానికి క్లాసిక్ టమోటా మరియు చికెన్ క్లియర్ సూప్ వంటి ఎంపికలను అన్వేషించండి.

సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన అదానీ మారథాన్...!!

అదానీ అహ్మదాబాద్ మరథాన్ 2025 సైనికులను గౌరవించడానికి 24,000 మందికి పైగా పాల్గొనేవారిని కలిపింది, ముఖ్యమైన బహుమతులు మరియు సమాజ స్పూర్తిని ప్రదర్శించింది.