ఈ20 పెట్రోల్తో మీ కారు మైలేజ్ పడిపోయిందా?.. ఇలా పెంచేయండి
ఆటోమొబైల్స్
- 1 month, 5 days ago
భారతదేశంలో పర్యావరణ అనుకూల ఇంధన వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 100% ప్యూర్ ఇథనాల్ను ఇంధనంగా ఉపయోగించే ప్రతిపాదనకు సైతం ఆమోదం తెలిపారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ20 (20% ఇథనాల్, 80% పెట్రోల్) ఇంధనంతోనే చాలా మంది వాహనదారులు మైలేజ్ సమస్యలను ఎదుర్కొంటున్నారు.