మనోళ్లంతా డబ్బులు ఉన్నోళ్లు అయిపోయారు
ఆటోమొబైల్స్
- 3 month, 10 days ago
భారతదేశంలో ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్ వృద్ధి వేగం ఏమాత్రం తగ్గడం లేదు. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, టయోటా వంటి ప్రధాన బ్రాండ్లు నిరంతరం కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, మార్కెట్లో తమ ఆధిపత్యం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి.