పాక్ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసే భారత ప్రాజెక్ట్..! తాజా షాక్..!
అంతర్జాతీయ
- 26 days ago
భారత్ చేపట్టిన చెనాబ్-బియాస్ నీటి అనుసంధాన ప్రాజెక్టులపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నదులకు ముప్పు, ఒప్పంద ఉల్లంఘన ఆరోపణలు చేస్తోంది; న్యూఢిల్లీ మాత్రం ఈ ప్రాజెక్టులు నీటి వినియోగాన్ని మెరుగుపరుస్తాయని, నిర్మాణ వేగాన్ని పెంచుతాయని చెబుతోంది.