ఐఆర్సీటీసీ యమునా పుష్కరాల ప్రత్యేక ప్యాకేజీ.. ఏపీ, తెలంగాణా మీదుగా.. డోంట్ మిస్!
తెలంగాణ
- 1 day ago
ఐఆర్సీటీసీ యమునా నది పుష్కరాల సందర్భంగా అయోధ్య, కాశీ, బైద్యనాథ్ ధామ్ వంటి పుణ్యక్షేత్రాల సందర్శనకు భారత్ గౌరవ్ టూరిస్ట్ ప్యాకేజీని ప్రకటించింది. IRCTC launches Bharat Gaurav train for Ayodhya Kashi pilgrimage tour.