ఫ్యామిలీతో లాంగ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నవారికి బెస్ట్ ఆప్షన్లు

కొత్త కారు కొనేటప్పుడు చాలా మంది కేవలం సీటింగ్ కెపాసిటీ మాత్రమే కాదు, దాని ఉపయోగకరతను కూడా గమనిస్తారు. ఐదుగురు కూర్చోవచ్చా అనే విషయం తో పాటు, మైలేజ్ ఎంత ఇస్తుంది, మెయింటెనెన్స్ ఖర్చు ఎలా ఉంటుంది, రీసేల్ విలువ ఎంత ఉంటుంది వంటి అంశాలు కూడా ముఖ్యంగా చూస్తారు. అంతేకాకుండా, ప్రయాణాల్లో సామాన్లు పెట్టుకునే ట్రంక్ స్పేస్ కూడా భారతీయ వినియోగదారులకు చాలా కీలకం. ఫ్యామిలీతో ట్రిప్స్‌కు వెళ్లేటప్పుడు లేదా రోజువారీ అవసరాలకు సరిపడా లగేజ్ స్పేస్ ఉండటం పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ కారణాల వల్లనే చాలా మంది SUVలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు విస్తృతమైన ట్రంక్ స్పేస్ ఇచ్చే అనేక SUVలు అందుబాటులో ఉన్నాయి. ఆ కార్ల గురించి ఈ కింది కథణంలో.

ఉపాసన చెప్పిన సింపుల్ స్పెషల్ రాగి జావ.. ఇలా చేస్తే బలం!

వేసవి కాలంలో ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు రాగి జావ తాగడం వల్ల శరీర ఆరోగ్యంలో ఆశ్చర్యకరమైన మార్పులు సంభవిస్తాయి. Enjoy the cooling health benefits and stay energized with this finger millet drink this summer season.

బైక్ అంటే ఇదే..వంగి డ్రైవ్ చేస్తే వచ్చే ఆ కిక్కే వేరు

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పవర్‌ఫుల్ రోడ్‌స్టర్ గెరిల్లా 450ని సరికొత్త హంగులతో 2026 ఎడిషన్‌గా మార్కెట్లోకి విడుదల చేసింది. ఈసారి కేవలం రంగులు మార్చడమే కాకుండా, రైడింగ్ ప్రియుల కోసం అపెక్స్ (Apex) అనే సరికొత్త స్పోర్టియర్ వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. మెరుగైన టైర్లు, అదిరిపోయే ఎర్గోనామిక్స్‌తో వచ్చిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 125 ఏళ్ల మైలురాయిని చేరుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేయడం విశేషం.

భారత్‌లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా??

భారతదేశం యొక్క పెరుగుతున్న LNG దిగుమతులు, దేశీయ గ్యాస్ ఉత్పత్తి పరిమితులు మరియు హోర్ముజ్ ఉద్రిక్తతలు ఇంధన భద్రతకు ముప్పు కలిగిస్తున్నందున సరఫరాదారుల వైవిధ్యీకరణను వివరిస్తుంది.
Advertisement

ఈ 5 కార్లు ఉంటే 1000 కి.మీ ప్రయాణం ఆలోచించకుడా వెళ్లొచ్చు

చల్లని జల్లులు కురుస్తున్నప్పుడు కారులో లాంగ్ డ్రైవ్ వెళ్లడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. కానీ, వర్షాకాలంలో రోడ్డు ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా 1000 కిలోమీటర్ల వంటి సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు చినుకులతో పాటు వచ్చే చిక్కులు (జారుడు రోడ్లు, భారీ నీటి గుంతలు) మామూలుగా ఉండవు. ఇలాంటి సమయంలో మనల్ని, మన కుటుంబాన్ని కాపాడేది కారులోని సేఫ్టీ ఫీచర్లు మాత్రమే. అందుకే వర్షాకాలం ట్రిప్పుల కోసం సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ పొందిన, తిరుగులేని పట్టున్న 5 బెస్ట్ కార్ల వివరాలు తెలుసుకుందాం.

పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!!

ఈ కథనం సాధారణ పెరుగు జీర్ణక్రియకు మరియు బరువు నిర్వహణకు ఎలా మద్దతు ఇస్తుందో, చక్కెర లేదా ఉప్పు కలపడం ఎందుకు ముఖ్యమో మరియు సమయం మరియు టాపింగ్‌లు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తుంది.

Loans: ఈ లోన్స్ తీసుకుంటే సగం సర్కారే కడుతుంది!

చిన్న వ్యాపారాలు, MSMEలు మరియు గృహాల కోసం వడ్డీని తగ్గించే ప్రభుత్వ రాయితీ రుణాలను అన్వేషించండి, తక్కువ ధరలో వృద్ధి మరియు గృహ యజమాన్యాన్ని ఇది అనుమతిస్తుంది.

షోరూమ్‌లలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త ఎక్స్‌టర్.. HX6 వేరియంట్ స్పాట్!

భారత కార్ల మార్కెట్లో తన ప్రత్యేకమైన స్టైల్, ఫీచర్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హ్యూందాయ్ (Hyundai) ఇటీవల తన ప్రజాదరణ పొందిన మోడల్ హ్యూందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) ను మరింత అప్‌డేట్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని, 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడం ద్వారా కంపెనీ మరోసారి తన పోటీ శక్తిని చూపించింది. ఈ కొత్త ఎక్స్‌టర్‌లో సరికొత్త ఫీచర్లు, మెరుగైన డిజైన్ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ, పెరుగుతున్న పోటీకి సమాధానంగా హ్యుందాయ్ ఈ అప్‌గ్రేడ్‌ను తీసుకువచ్చింది. చిన్న SUV సెగ్మెంట్‌లో పోటీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ మోడల్‌ను ఎక్కువ కాలం మార్కెట్లో నిలబెట్టే లక్ష్యంతో కంపెనీ ముందుకు వచ్చింది.

పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ?

ఇరాన్ సైనిక సన్నద్ధత, మిత్రరాజ్యాల మద్దతు మరియు సంభావ్య US సంఘర్షణ దృశ్యాలను అంచనా వేయండి, ప్రజాభిప్రాయం మరియు ఆర్థిక చిక్కుల గురించి అంతర్దృష్టులతో.

మార్కెట్లోకి రాబోతున్న 6 పవర్‌ఫుల్ ఎస్‌యూవీలివే

డీజిల్ ఇంజిన్ అంటేనే ఒక రకమైన పవర్, లాంగ్ జర్నీలో ఇచ్చే నమ్మకం. అందుకే మార్కెట్లో ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు వచ్చినా, డీజిల్ ఎస్‌యూవీల (Diesel SUVs) క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం భారత మార్కెట్లోకి టాప్ బ్రాండ్ల నుంచి 6 పవర్ఫుల్ డీజిల్ ఎస్‌యూవీలు రాబోతున్నాయి. వీటిలో మహీంద్రా, టయోటా, స్కోడా వంటి దిగ్గజ సంస్థల కార్లు ఉన్నాయి. ఆ కార్ల వివరాలు తెలుసుకుందాం.

దేశంలో ఈ స్కూటర్ అంటే నచ్చని వారు ఎవరూ ఉండరు

భారత టూవీలర్ మార్కెట్లో స్కూటర్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు హోండా యాక్టివా (Honda Activa). ఈ పేరు వినగానే చాలా మందికి నమ్మకం, మైలేజ్ గుర్తుకు రావడం సహజం. కాలక్రమేణా యాక్టివా కేవలం ఒక వాహనం మాత్రమే కాకుండా, ప్రతి ఇంటి రోజువారీ జీవితంలో భాగమైపోయింది. నగరాల్లోనూ, గ్రామాల్లోనూ ఒకే రీతిలో ఆదరణ పొందుతూ, దేశంలోని నంబర్ వన్ స్కూటర్‌గా తన స్థానాన్ని దృఢంగా నిలబెట్టుకుంది. ఈ ప్రాచుర్యానికి తగినట్టుగానే యాక్టివా అమ్మకాలు కూడా నిరంతరం బలంగా కొనసాగుతున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాలు చూస్తే, 2026 ఫిబ్రవరి నెలలో ఈ స్కూటర్ ఏకంగా 2,54,449 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా!

Global Ability Photography Challenge 2026 దివ్యాంగుల ఫోటోగ్రాఫర్లను నగదు బహుమతులు, ఎంపిక చేసిన ప్రదర్శనలు మరియు అంతర్జాతీయ గుర్తింపు కోసం రచనలను సమర్పించమని ఆహ్వానిస్తోంది.
Advertisement

Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ?

బే ఆఫ్ పిగ్స్ ఇన్వేషన్ యొక్క ఒక లక్ష్య విశ్లేషణ, దాని గూఢచర్య వైఫల్యాలు మరియు ప్రస్తుత ఇరాన్ ఉద్రిక్తతలు మరియు ప్రాంతీయ భద్రత నేపథ్యంలో US విధానానికి వ్యూహాత్మక పాఠాలు.

ట్రాఫిక్‎లో ఇక టెన్షన్ వద్దు.. బెస్ట్ ఆటోమేటిక్ కార్లు ఇవే

భారతదేశంలో కార్ల మార్కెట్ ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. ఒకప్పుడు ఆటోమేటిక్ కార్లు అంటే కేవలం ధనవంతులకు మాత్రమే పరిమితం అనే భావన ఉండేది. కానీ, నేడు ట్రాఫిక్ కష్టాలు పెరగడంతో మధ్యతరగతి ప్రజలు కూడా క్లచ్ తలనొప్పి లేని ఆటోమేటిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఎస్‌యూవీ (SUV) మోజు పెరగడంతో, తక్కువ ధరలో లభించే ఆటోమేటిక్ ఎస్‌యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. మరి ప్రస్తుతం ఇండియాలో అత్యంత తక్కువ ధరకు లభిస్తున్న టాప్-5 ఆటోమేటిక్ ఎస్‌యూవీలేంటో, వాటి ప్రత్యేకతలేంటో వివరంగా తెలుసుకుందాం.

సెన్సేషన్ క్రియేట్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

దేశీయ టూవీలర్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) మరోసారి తన దూకుడు కొనసాగిస్తోంది. కేవలం క్లాసిక్ స్టైల్ బైకులు మాత్రమే కాకుండా, వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న బ్రాండ్‌గా కూడా ఇది నిలుస్తోంది. ఈ నేపథ్యంలో అమ్మకాల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం, FY2026 ఆర్థిక సంవత్సరంలో మొదటి 11 నెలల కాలంలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 10,06,937 యూనిట్ల బైకులను విక్రయించి అద్భుతమైన మైలురాయిని అందుకుంది. ఈ సంఖ్య కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, కంపెనీ మార్కెట్లో ఎంతటి పట్టు సాధించిందో తెలియజేసే బలమైన సూచిక.

Tamil Nadu: గెలిచేది ఆ పార్టీయేనా? జ్యోతిష్యుల షాకింగ్ జోస్యం!

విశ్లేషకులు తమిళనాడు 2026 ఎన్నికలలో DMK AIADMK TVK పోటీని, యువత మరియు మహిళా ఓటర్ల ప్రభావం, NOTA మార్పులు మరియు సాధ్యమయ్యే ముందస్తు ఎన్నికల సంకేతాలను పరిశీలిస్తారు.

ఇది కదా కస్టమర్ల మైండ్ బ్లాక్ అయ్యే ఆఫర్

ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో సంచలనాలు సృష్టించే ఓలా ఎలక్ట్రిక్ (OLA Electric), మరోసారి కస్టమర్ల మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. #EndICEAge పేరుతో మొదలుపెట్టిన ఈ కొత్త క్యాంపెయిన్ ద్వారా సామాన్యుడికి కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి రావాలని ఓలా భావిస్తోంది. కేవలం రూ.49,999 ప్రారంభ ధరతోనే స్కూటర్లు, బైక్‌లను ఆఫర్ చేయడమే కాకుండా.. ఏకంగా రూ.50,000 వరకు బెనిఫిట్స్ అందిస్తూ మార్కెట్‌ను షేక్ చేస్తోంది. ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

పెట్రోల్ ఖర్చు తగ్గించాలంటే ఇదే ఆప్షన్

భారతీయుల రోజువారీ ప్రయాణాల్లో నమ్మకమైన భాగస్వామిగా నిలిచిన బైక్‌లలో బజాజ్ ప్లాటినా (Bajaj Platina) ఒకటి. మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, సరసమైన ధర ఈ మూడు అంశాలు కలిపి ఈ బైక్‌ను నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా విపరీతంగా ప్రాచుర్యం పొందేలా చేశాయి. ఉద్యోగాలకు వెళ్లే వారు, చిన్న వ్యాపారులు, గ్రామాల్లో రోజువారీ పనులు చూసుకునే వారు.. ఇలా విభిన్న వర్గాల ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. ప్రస్తుతం పెట్రోల్ ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో, ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్న వారికి ఈ బైక్ మరింత ఆకర్షణీయంగా మారుతోంది. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం ఉండటంతో, చాలా మంది కొత్తగా బైక్ కొనాలనుకున్నప్పుడు ప్లాటినానే ఎంపికగా తీసుకుంటున్నారు.

100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు!

2026 ఏప్రిల్ లో మీన రాశిలో శని, కుజ గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభం కలుగుతుంది. Discover the impact of this rare Saturn-Mars conjunction after 110 years on your zodiac sign.

నేటి రాశి ఫలాలు 27-03-2026

ఈరోజు రాశి ఫలాలు Friday, March 27, 2026: ఈరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోండి. ఉద్యోగం, ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితిగతులపై ప్రత్యేక విశ్లేషణ. నేటి పంచాంగం వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Advertisement

ముగిసిన రంజాన్ సెలవులు.. మరోసారి పాకిస్థాన్ భీకర దాడి

తాత్కాలిక యుద్ధ విరామం ముగియడంతో పాకిస్తాన్ ఆఫ్ఘన్ సరిహద్దు లక్ష్యాలపై దాడులు పునఃప్రారంభించింది, దీని ఫలితంగా ప్రాంతీయ ఆందోళనను రేకెత్తిస్తూ అనేకమంది గాయపడ్డారు మరియు సరిహద్దు దాటి ఘర్షణలు మళ్ళీ మొదలయ్యాయి.

"మేము VIPs.. ప్రతి ఎమ్మెల్యేకు 5 ఐపీఎల్ టికెట్స్.. సెపరేట్ సీటింగ్"

కర్ణాటక ఎమ్మెల్యేలు VIP సీటింగ్ మరియు IPL టిక్కెట్ల కోసం చేసిన డిమాండ్లపై విశ్లేషణ, KSCA స్పందన మరియు VIP సంస్కృతి మరియు ప్రధాన క్రీడా కార్యక్రమాలకు అందుబాటుపై విస్తృత చర్చ.

టైగన్ మళ్లీ రీ-ఎంట్రీ.. ఈసారి మరింత స్టైలిష్‌గా

ఇటీవలి కాలంలో భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఒక స్పష్టమైన ట్రెండ్ కనిపిస్తోంది, అదే ఫేస్‌లిఫ్ట్ మోడళ్ల వరద. కొత్త కారు కొనాలనుకునే వినియోగదారుల అభిరుచులు వేగంగా మారుతున్న నేపథ్యంలో, తయారీదారులు కూడా తమ ఇప్పటికే ఉన్న మోడళ్లను మరింత స్టైలిష్‌గా, టెక్నాలజీ పరంగా అప్‌డేట్ చేస్తూ మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఈ ట్రెండ్‌లో భాగంగానే ఇటీవల స్కోడా కుషాక్ (Skoda Kushaq) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ విడుదలై మంచి స్పందనను అందుకుంది. ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) కూడా తన ప్రాచుర్యం పొందిన మిడ్-సైజ్ SUV అయిన టైగన్ (Taigun) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

ఎండాకాలం చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా?

చన్నీటి స్నానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలో ఈ కథనంలో తెలుసుకోండి. Discover how daily cold water baths affect your heart health and skin quality naturally.

సామాన్యుడికి షాక్..పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.3 పెంపు

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ భారాన్ని తట్టుకోలేక దేశీయ అతిపెద్ద ప్రైవేట్ ఇంధన విక్రయ సంస్థ నయారా ఎనర్జీ (Nayara Energy) కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ గురువారం (మార్చి 26, 2026) ప్రకటన చేసింది.