ఒక్కసారిగా రేసు గుర్రమైపోయిన ఇగ్నిస్

మారుతి సుజుకి కార్లలో ఒకప్పుడు సైలెంట్‌గా ఉండి, ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్న కారు ఇగ్నిస్(Ignis). పెద్ద పెద్ద ఎస్‌యూవీల హవా నడుస్తున్నా కూడా, ఈ చిన్న కారు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా విడుదలైన 2024 నవంబర్ నెల అమ్మకాల గణాంకాల్లో ఇగ్నిస్ అదరగొట్టింది. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 2,316 యూనిట్లు అమ్ముడై రికార్డు సృష్టించింది. గత ఏడాది నవంబర్‌లో అమ్ముడైన 2,023 యూనిట్లతో పోలిస్తే, ఈసారి అమ్మకాల్లో 5.13 శాతం వృద్ధి కనిపించింది. తక్కువ ధరలో మినీ ఎస్‌యూవీ లాంటి లుక్ ఉండటమే ఈ కారు సక్సెస్‌కు సీక్రెట్.

జనవరి 14 వరకు చెడు కాలం: శుభకార్యాలకు దూరంగా ఉండడం ఉత్తమం

కర్మాస్ 2025ను అన్వేషించండి మరియు ధనుస్సు రాశిలో సూర్యుని ప్రవేశం పవిత్ర విధులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి, సిఫార్సు చేయబడిన ఆధ్యాత్మిక సాధనలు మరియు లౌకిక కార్యకలాపాలను ఎప్పుడు ఆలస్యం చేయాలో తెలుసుకోండి.

"దమ్ముంటే కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను తీసేయండి"

భారతదేశం MGNREGA పేరును విక్షిత్ భారత్‌గా మార్చడంపై చర్చలు జరుపుతోంది - రోజ్‌గార్ ఔర్ ఆజీవికా మిషన్ కోసం హామీ, ఆర్థిక మార్పులు మరియు 60:40 నిధుల విభజనపై ప్రతిపక్షాల నుండి ఆందోళనలు.

Year Ender 2025: ఈ ఏడాది క్రికెట్.. సూపర్ హిట్!

2025 క్రికెట్ మైలురాళ్ల సంక్షిప్త అవలోకనం, ఇందులో భారతదేశం ఛాంపియన్స్ ట్రోఫీ మరియు మహిళల ప్రపంచ కప్ విజయాలు, దక్షిణాఫ్రికా WTC విజయం మరియు ఇటలీ యొక్క మొదటి ICC ఈవెంట్ భాగస్వామ్యం ఉన్నాయి.
Advertisement

ఆ కంపెనీ ఏం షాకిచ్చింది భయ్యా

కొత్త ఏడాదిలో కొత్త కారు కొని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందామనుకుంటున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్! ప్రముఖ వాహన తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో దూసుకుపోతున్న ఈ సంస్థ, తన మోడళ్లపై 2 శాతం వరకు ధరలను పెంచుతోంది. ఈ కొత్త ధరలు 2026 జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. అంటే మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ డిసెంబర్ నెలాఖరు లోపు కొంటేనే పాత ధరలకు లభిస్తాయి. దంటే వచ్చే ఏడాది నుంచి అదనపు భారం తప్పదు.

డోర్ తీయండి..సీటు మీద కూర్చోండి

భారతీయ రోడ్లపై అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రతి మధ్యతరగతి కుటుంబానికీ విశ్వసనీయమైన వాహనంగా పేరుగాంచిన మారుతి సుజుకి వ్యాగన్ఆర్(WagonR) లో కంపెనీ ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. భారతీయ వినియోగదారుల అవసరాలను, ముఖ్యంగా కుటుంబ సభ్యుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మారుతి ఇప్పుడు స్వివెల్ సీటు(Swivel Seat) ఆప్షన్‌ను పరిచయం చేసింది. వృద్ధులు (సీనియర్ సిటిజన్స్), దివ్యాంగులు కారులో సులభంగా ఎక్కడానికి, దిగడానికి పడే ఇబ్బందులను ఇది పూర్తిగా తొలగిస్తుంది.

అదిరిపోయే ఫీచర్లతో "వన్‌ప్లస్ 15R" లాంఛ్ .. ఓ లుక్కేస్తారా ??

OnePlus 15R స్నాప్‌డ్రాగన్ 8 Gen 5, 165Hz AMOLED డిస్‌ప్లే, 7400mAh బ్యాటరీ, ట్రిపుల్ కూలింగ్ మరియు బ్యాలెన్స్‌డ్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవం కోసం OxygenOS 16తో ఒక ఫ్లాగ్‌షిప్ ప్యాకేజీని ఆవిష్కరించింది.

గ్రీన్ టీ ఏ టైంలో తీసుకోవాలి, రోజుకు ఎంత మేర తీసుకోవచ్చు..!?

గ్రీన్ టీని భోజనాలతో మరియు వ్యాయామాలతో కలిపి తీసుకోవడం వల్ల కొవ్వును కరిగించడంలో మరియు జీవక్రియ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుందో తెలుసుకోండి. సురక్షితమైన బరువు తగ్గడానికి ఎప్పుడు త్రాగాలి మరియు ఎంత త్రాగాలి అనే దాని గురించి ఆచరణాత్మక మార్గదర్శకత్వం తెలుసుకోండి.

ఇది ఉంటే ఊరంతా ఒకే కారులో వెళ్లొచ్చు

భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎర్టిగా వంటి దిగ్గజాలు ఆధిపత్యం చెలాయిస్తున్న మల్టీ పర్పస్ వెహికల్ (MPV) విభాగంలోకి జపాన్ తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) అడుగుపెడుతోంది. కంపెనీ తన కొత్త సబ్-4 మీటర్ (4 మీటర్ల కంటే తక్కువ పొడవు) MPV మోడల్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీనికి అధికారికంగా నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) అనే పేరును ఖరారు చేశారు.

అవార్డులు కొల్లగొడుతున్న "అన్నపూర్ణ కాలేజ్" స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ ఫిల్మ్..

అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా వారి మే గ్రాడ్యుయేషన్ చిత్రం పలు జాతీయ మరియు అంతర్జాతీయ ఉత్సవాలలో అధికారిక ఎంపికలు మరియు అవార్డులను పొందింది, ఇది విద్యార్థుల సృజనాత్మకత మరియు సహకారాన్ని హైలైట్ చేస్తుంది.

33కిమీ మైలేజ్ చూసి జనాలకు మైండ్ బ్లాక్

భారతదేశంలో మారుతి సుజుకి స్విఫ్ట్ కారుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా కొత్త మోడళ్లు ఎన్ని వచ్చినా స్విఫ్ట్ పేరు వింటే వచ్చే కిక్కు వేరు. తాజాగా విడుదలైన 2025 నవంబర్ నెల అమ్మకాల గణాంకాలు ఈ విషయాన్ని మరోసారి ఘనంగా చాటిచెప్పాయి. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 19,733 స్విఫ్ట్ కార్లు అమ్ముడై రికార్డు సృష్టించాయి.

22 ఏళ్లుగా ఈ కారు కోసం ఎదురు చూశారు

భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో చెరగని ముద్ర వేసిన వాహనాలలో టాటా సియెర్రా (Tata Sierra) ఒకటి. 1991 నుంచి 2003 వరకు విక్రయించబడిన ఈ లెజెండరీ ఎస్‌యూవీ, మారుతి 800, హిందుస్థాన్ అంబాసడర్ మాదిరిగానే వినియోగదారులలో ఒక ప్రత్యేక అభిమానాన్ని సంపాదించుకుంది.
Advertisement

మాట నిలబెట్టుకున్న టాటా మోటార్స్

ఐసీసీ 2025 మహిళా క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) తమ అభిమానాన్ని పంచుకుంది. గతంలో చేసిన ప్రకటన మేరకు చారిత్రక విజయాన్ని సాధించిన జట్టులోని ప్రతి సభ్యురాలికీ, కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఐకానిక్ టాటా సియెర్రా ఎస్‌యూవీని (Tata Sierra SUV) బహుమతిగా ఇవ్వనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ప్రపంచాన్ని వణికించిన 6 ఆరోగ్య సవాళ్లు.. మీరు సేఫేనా?

నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు, మానసిక ఆరోగ్యం, పర్యావరణ అంశాలు మరియు యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్‌తో సహా ప్రధాన 2025 ఆరోగ్య ప్రమాదాల అవలోకనం, నివారణ మరియు ప్రజారోగ్య చర్యపై దృష్టి సారించింది.

ఇక రోడ్ల మీద టోల్ గేట్‌కు గుడ్ బై

జాతీయ రహదారుల మీద ప్రయాణించే వారికి ఇది నిజంగా శుభవార్త. దేశంలో టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు ఎదుర్కొంటున్న సుదీర్ఘ నిరీక్షణ సమస్యకు 2026 చివరి నాటికి పూర్తిగా తెరపడనుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో చేసిన కీలక ప్రకటన ప్రకారం.. అత్యాధునిక మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత హైవే నిర్వహణను 2026 చివరి నాటికి దేశవ్యాప్తంగా పూర్తి చేస్తారు. ఈ కొత్త టెక్నాలజీ అమలైన తర్వాత, టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఎదురుచూడాల్సిన సమయం జీరో మినిట్స్‎కు చేరుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు.ఇది ప్రయాణ అనుభవాన్ని సమూలంగా మార్చనుంది. నూతనంగా రాబోయే ఈ మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ సిస్టమ్ పూర్తిగా AI, శాటిలైట్ ఆధారంగా పనిచేయనుంది. మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టోల్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత, ప్రస్తుతమున్న ఫాస్ట్‌ట్యాగ్ (FastTag) స్థానంలో, వాహనాలు గంటకు గరిష్టంగా 80 కి.మీ. వేగంతో టోల్ ప్లాజాలను దాటవచ్చు. ఎక్కడా ఆగాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యవస్థ AI టెక్నాలజీతో అనుసంధానించబడిన శాటిలైట్ ద్వారా నంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికతను ఉపయోగిస్తుంది.

బెస్ట్ ఫీచర్స్‌తో Motorola Edge 70.. ధర ఎంతంటే ??

Motorola భారతదేశంలో Edge 70ని విడుదల చేసింది. ఇది 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 68W వైర్డ్ ఛార్జింగ్, IP68/IP69 మరియు 50MP కెమెరాలను కలిగి ఉన్న 5G మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్.

షాకింగ్.. భారత్‌లోకి చొరబడ్డ పాకిస్థానీ మహిళ.. ఎందుకో తెలుసా..?

పూంచ్ సమీపంలో తన తండ్రితో గొడవపడి నియంత్రణ రేఖను దాటిన పాకిస్తానీ జాతీయురాలిని భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. విచారణ కొనసాగుతోంది.

450 కి.మీ రేంజ్‌తో ఎలక్ట్రిక్ పోలో!

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా మారుతున్న ఆటోమొబైల్ రంగంలో భాగంగా, సాధారణ వినియోగదారులకు కూడా అందుబాటులో ఉండే సరసమైన EVను తీసుకురావాలని జర్మనీకి చెందిన ఫోక్స్‌వ్యాగన్ (volkswagen) బ్రాండ్ గట్టి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే, సంవత్సరాలుగా నమ్మకానికి, నాణ్యతకు, డ్రైవింగ్ ఆనందానికి ప్రతీకగా నిలిచిన పోలో (Polo) పేరును ఎలక్ట్రిక్ యుగంలోకి తీసుకురావడానికి కంపెనీ సిద్ధమవుతోంది. 2026 నాటికి పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్‌గా విడుదల కానున్న ఈ కొత్త మోడల్‌ను 'ID.Polo'గా పిలవనున్నారు. ఇది కేవలం ఒక కొత్త కారు మాత్రమే కాకుండా, ఫోక్స్‌వ్యాగన్ ఎలక్ట్రిక్ భవిష్యత్తుకు ప్రతినిధిగా నిలవబోతుందనే అంచనాలు ఉన్నాయి.

సెలబ్రిటీలకు నచ్చే ఫీచర్లతో వచ్చిన కారును మిడిల్‌క్లాస్ వారు కొనచ్చు!

JSW MG మోటార్ ఇండియా మరోసారి భారత SUV మార్కెట్‌లో తన ప్రభావాన్ని చాటుతూ, కొత్త MG హెక్టర్ SUVను అధికారికంగా విడుదల చేసింది. లాంచ్ నుంచే బిగ్, బోల్డ్ అండ్ స్మార్ట్ అనే గుర్తింపును సంపాదించుకున్న హెక్టర్, ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన సౌకర్యాలు, ఆధునిక సాంకేతికతతో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ కొత్త హెక్టర్ SUV డ్రైవింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా రూపొందించబడిందని కంపెనీ చెబుతోంది. రోడ్డుపై బలమైన ప్రెజెన్స్‌తో పాటు, SUV విభాగంలో డైనమిక్ పనితీరును అందించడమే లక్ష్యంగా ఈ మోడల్‌ను రూపొందించారు. ధరల పరంగా చూస్తే, కొత్త MG హెక్టర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.99 లక్షల నుంచి ప్రారంభమవుతోంది.

కొలెస్ట్రాల్..సైలెంట్ కిల్లర్ - ఈ గింజలతో కంట్రోల్​ లో..!!

బాదం LDL మరియు గుండె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, నానబెట్టిన మరియు పచ్చి రూపాలను పోల్చడం, భాగాలను నిర్వహించడం మరియు గుండెకు అనుకూలమైన ప్రణాళిక కోసం ఆచరణాత్మక ఆహార చిట్కాలను అన్వేషించండి.
Advertisement

కరెంటు కార్ల రేసులో టాటా మోటార్స్ సునామీ

భారతదేశంలో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ (Electric 4-Wheelers) విభాగం ప్రతి సంవత్సరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. పర్యావరణ స్పృహ పెరుగుతుండటం, ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఈ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అయితే కొనుగోలుదారులు అధికమవుతున్నప్పటికీ ఈ రంగంలో చురుకుగా ఉన్న సంస్థల సంఖ్య ఇంకా పరిమితంగానే ఉంది.

ధర తక్కువ.. డిమాండ్ ఎక్కువ! కైగర్ నవంబర్ సేల్స్ రిపోర్ట్

ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్ (renault) సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారుగా గుర్తింపు పొందింది. భారతదేశంలో కూడా ఈ కంపెనీ తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను ఏర్పరుచుకుని, వివిధ సెగ్మెంట్లలో కార్లను విజయవంతంగా విక్రయిస్తోంది. ముఖ్యంగా బడ్జెట్‌కు తగ్గ కార్లు, SUV లుక్తో వచ్చే మోడళ్లపై దృష్టి పెట్టిన రెనాల్ట్, భారత వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా తన ఉత్పత్తులను నిరంతరం అప్‌డేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఆగస్టులో రెనాల్ట్ కొత్త లుక్‌తో కైగర్ (Kiger) SUVను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన ఈ మోడల్‌కు తాజా డిజైన్ అప్‌డేట్ మరింత ఆకర్షణను జోడించింది. కొత్త రూపంలో వచ్చిన రెనాల్ట్ కైగర్ SUV ప్రస్తుతం మార్కెట్‌లో మంచి ఊపు మీద ఉంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా..! ఫైన్ కడతారా ? ఢిల్లీ సర్కార్ అల్టిమేటం..!

కాలుష్యం తీవ్రతరం కావడంతో ఢిల్లీలో GRAP IV ఆంక్షలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు ఇంటి నుండి పని ఆదేశాలు, జరిమానాలు మరియు వాహన మరియు నిర్మాణ నియమాల గురించి అవలోకనం

లక్షల డిస్కౌంట్లు ఇచ్చినా కొనేనాథుడే లేడు

కరోనా మహమ్మారి తర్వాత భారతీయుల ప్రయాణ ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. కుటుంబం అంతా కలిసి సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు 7-సీటర్, మల్టీ పర్పస్ వాహనాలకు (MPV) డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాలని భావించిన దేశీ దిగ్గజం మారుతి సుజుకి.. తన భాగస్వామ్య సంస్థ టయోటా నుంచి ఇన్నోవా హైక్రాస్‎ను అరువు తెచ్చుకుంది. దాని రూపురేఖలను స్వల్పంగా మార్చి ఇన్విక్టో(Invicto) అనే పేరుతో గతేడాది గ్రాండ్‌గా లాంచ్ చేసింది.

సుజీత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ బాగా ఊపందుకుంటోంది. ఒక సినిమా భారీ హిట్‌గా నిలిస్తే, ఆ విజయానికి ప్రధానంగా కారణమైన దర్శకుడికి హీరో లేదా నిర్మాతలు ఖరీదైన కారు బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇటీవల బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ ఇలాంటి సంఘటనలు వరుసగా వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు అదే ట్రెండ్ తెలుగులో కూడా మరోసారి నిజమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓజీ' (OG) సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విడుదలైనప్పటి నుంచే భారీ అంచనాల మధ్య థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయాన్ని సాధించింది. యాక్షన్, స్టైల్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు తోడు, సుజీత్ తీసిన మేకింగ్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలబెట్టింది.