సుజీత్‌కు ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ బాగా ఊపందుకుంటోంది. ఒక సినిమా భారీ హిట్‌గా నిలిస్తే, ఆ విజయానికి ప్రధానంగా కారణమైన దర్శకుడికి హీరో లేదా నిర్మాతలు ఖరీదైన కారు బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇటీవల బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ ఇలాంటి సంఘటనలు వరుసగా వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు అదే ట్రెండ్ తెలుగులో కూడా మరోసారి నిజమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఓజీ' (OG) సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. విడుదలైనప్పటి నుంచే భారీ అంచనాల మధ్య థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయాన్ని సాధించింది. యాక్షన్, స్టైల్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు తోడు, సుజీత్ తీసిన మేకింగ్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలబెట్టింది.

కైలాక్ కొంటే ఫుల్ కిక్కు పక్కా

చెక్ రిపబ్లికన్ వాహన తయారీ సంస్థ స్కోడా (Skoda), భారతీయ మార్కెట్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్న SUV కారు కైలాక్ (Kylaq). మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ వంటి పెద్ద బ్రాండ్‌లు ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్న కాంపాక్ట్ SUV విభాగంలోకి కైలాక్ ప్రవేశించినప్పటికీ, దానికి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. దీనికి ప్రధాన కారణాలు తక్కువ ధర, బెస్ట్ పర్పామెన్స్, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు కావడం వలన, వాహనం కొనాలనుకునే వినియోగదారులు కైలాక్‌ను ఎంచుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.

ఎదురు చూపులకు ఫుల్ స్టాప్.. టాటా సియెర్రా బుకింగ్ స్టార్ట్!

టాటా మోటార్స్ (tata motors) అంటేనే భారత ఆటోమొబైల్ పరిశ్రమకు గర్వకారణం. దేశీయంగా తయారై ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థగా టాటా మోటార్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి సంస్థ నుండి వచ్చిన సియెర్రా (Sierra) SUV ఒకప్పుడు భారత మార్కెట్‌లో ఒక ఐకానిక్ మోడల్‌గా నిలిచింది. తొలిసారిగా 1991లో ప్రవేశపెట్టిన టాటా సియెర్రా, అప్పటి సంపన్న వర్గ వినియోగదారుల మనసు దోచుకుంది. ప్రత్యేకమైన డిజైన్, భారీ రోడ్ ప్రెజెన్స్ కారణంగా ఈ SUVకు అప్పట్లో మంచి డిమాండ్ ఉండేది. అయితే మార్కెట్ పరిస్థితులు, మారుతున్న వినియోగదారుల అభిరుచులు వంటి కొన్ని కారణాల వల్ల 2003లో ఈ మోడల్ ఉత్పత్తి మరియు అమ్మకాలు నిలిచిపోయాయి.

రోజుకు ఎన్ని కోడిగుడ్లు తీసుకోవాలి?

మసాలా ఎగ్ బుర్జీ మరియు వెజ్జీ ఆమ్లెట్‌తో సహా ఐదు త్వరగా, పోషకమైన గుడ్డు ఆధారిత అల్పాహారాలను కనుగొనండి. బిజీ ఉదయాలకు వేగవంతమైన, సులభమైన, ప్రోటీన్ అధికంగా ఉండే ఎంపికలు.
Advertisement

ఈ ఏడాది చివరి శక్తిమంతమైన అమావాస్య: డోన్ట్ మిస్

పితృ దేవతలను గౌరవించడానికి, పితృ దేవతల ఆశీస్సులు పొందడానికి మరియు ఇంటికి శాంతి మరియు శ్రేయస్సును ఆహ్వానించడానికి పౌష్య అమావాస్య 2025 కోసం ఐదు సాంప్రదాయ నివారణలను అన్వేషించండి.

2026లో మారుతి కార్ల జాతర

భారతదేశంలో కార్ల మార్కెట్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు మారుతి సుజుకి. 2026 సంవత్సరం మారుతికి అత్యంత కీలకమైనది కానుంది. ఈ ఏడాది కేవలం విక్టోరిస్ అనే ఒకే ఒక్క మోడల్‌ను తెచ్చిన మారుతి, 2026లో మాత్రం ఏకంగా నాలుగు కొత్త కార్లను మార్కెట్లోకి వదలబోతోంది. ఇందులో విశేషం ఏంటంటే.. మారుతి తన పంథాను మార్చుకుని పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తోంది. రాబోయే ఈ నాలుగు మోడళ్లలో రెండు ఎలక్ట్రిక్ కార్లు (EVలు), ఒక ఫ్లెక్స్-ఫ్యూయెల్ మోడల్ ఉండటం గమనార్హం.

ఆంధ్రా స్టైల్ కాకరకాయ కారం.. ఇలా చేసి వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అద్భుతః!

ఆంధ్ర వంటశాలల్లో కాకరకాయ కారం ఎలా చేదు సొరకాయను ఘాటైన మసాలా మిశ్రమాలు, పొడి వేయించే పద్ధతులు మరియు వేడి అన్నం మరియు పప్పుతో వడ్డించే ఆలోచనలతో ఉపయోగిస్తుందో తెలుసుకోండి.

తమిళనాడులో 97.4 లక్షల ఓటర్లు తొలగింపు..?

తమిళనాడులో సార్ ముసాయిదా విశ్లేషణ జాబితాలో 5.44 కోట్ల మంది ఓటర్లను సూచిస్తుంది, ఇది 2025 అంచనాల నుండి 15.2 శాతం తగ్గుదల, జిల్లా వారీ నమూనాలు మరియు సంభావ్య తుది మొత్తాలు ఉన్నాయి.

మెస్సీ పర్యటన వేళ... మంత్రి రాజీనామా

VYBKలో మెస్సీ ఈవెంట్ సందర్భంగా నిర్వహణ లోపాల ఆందోళనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిస్వాస్ రాజీనామా చేశారు; అధికారులకు నోటీసులు జారీ, SIT విచారణ ప్రకటన.

రూ.4.25లక్షల తగ్గించిన కొనే వాళ్లే లేరు

నేటి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు (SUV) పెరిగిన డిమాండ్ కారణంగా మహీంద్రా (Mahindra) కంపెనీ థార్ (Thar), స్కార్పియో (Scorpio), XUV700 వంటి మోడల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే మల్టీ పర్పస్ వెహికల్ (MPV) విభాగంలో ఉన్న మహీంద్రా మరాజో (Mahindra Marazzo) మాత్రం చాలా పరిమిత అమ్మకాలతో నడుస్తోంది. దీని తక్కువ విక్రయాల కారణంగా ఈ కారు మార్కెట్ నుంచి నిలిపివేయబడుతుందనే బలమైన ఊహాగానాలు గతంలో వినిపించాయి. వాస్తవానికి ఒకసారి కంపెనీ వెబ్‌సైట్ నుంచి దీన్ని డీలిస్ట్ చేసి డిమాండ్‌ను బట్టి మళ్లీ తీసుకువచ్చింది.

పండుగ సీజన్ తర్వాత ఎఫెక్ట్? టైజర్ అమ్మకాలు పడిపోయాయి

టయోటా (Toyota) కంపెనీ పోర్ట్‌ఫోలియోలో మంచి గుర్తింపు సంపాదించుకున్న కార్లలో టైజర్ (Toyota Taisor) ఒకటి. స్టైలిష్ డిజైన్, నమ్మకమైన బ్రాండ్ ఇమేజ్, బడ్జెట్ సెగ్మెంట్‌లో సరైన ఫీచర్లతో ఈ కారు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి స్థిరమైన డిమాండ్‌ను పొందుతోంది. అయితే తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, నవంబర్ నెలలో టయోటా టైజర్ అమ్మకాల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. అక్టోబర్‌కు ముందు నెల అయిన సెప్టెంబర్‌లో టయోటా టైజర్ 4,561 యూనిట్లను విక్రయించగా, నవంబర్ నెలకు వచ్చేసరికి ఈ సంఖ్య 3,177 యూనిట్లకు తగ్గింది. అంటే కేవలం ఒక నెల వ్యవధిలోనే అమ్మకాలు దాదాపు 30 శాతం వరకు పడిపోయాయి. ఇది ఈ సెగ్మెంట్‌లో పోటీ తీవ్రతను, అలాగే వినియోగదారుల అభిరుచుల్లో వస్తున్న మార్పులను స్పష్టంగా సూచిస్తోంది.

ఆ యాప్ ఇక పనిచేయదు: Facebook కీలక ప్రకటన

మెటా Mac మరియు Windows కోసం Messenger డెస్క్‌టాప్ యాప్‌లను నిలిపివేసింది, వినియోగదారులను Messenger.com లేదా Facebook.com ద్వారా యాక్సెస్ చేయడానికి మళ్ళించింది, సురక్షిత నిల్వ మరియు గోప్యతా సెట్టింగ్‌ల మార్గదర్శకత్వంతో.
Advertisement

'అడల్ట్ మోడ్' తీసుకొస్తున్న చాట్ జీపీటీ.. కండిషన్స్ అప్లై ?

OpenAI ChatGPT కోసం అడల్ట్ మోడ్‌ను పరిచయం చేస్తుంది, ఇది ధృవీకరించబడిన పెద్దలకు మాత్రమే పరిమితం చేయబడుతుంది, భద్రతా చర్యలు మరియు ఆలస్యంగా డిఫాల్ట్ యాక్టివేషన్‌తో, 2026లో విడుదల చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది.

మహీంద్రా EVకు బ్రేక్ పడిందా? XUV400 నవంబర్ సేల్స్ రిపోర్ట్

మహీంద్రా (Mahindra) ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఒకప్పుడు బలమైన గుర్తింపును సంపాదించుకున్న మోడళ్లలో XUV400 ఎలక్ట్రిక్ SUV కీలకమైనది. భారత EV మార్కెట్లో ప్రారంభ దశలోనే మంచి స్పందన పొందిన ఈ మోడల్, మధ్యతరగతి కుటుంబాలు, ఎలక్ట్రిక్ SUV వైపు అడుగులు వేయాలనుకున్న కస్టమర్లను ఆకర్షించింది. అయితే తాజాగా వెలువడిన అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ మోడల్ ప్రస్తుతం కొంత మందగమనాన్ని ఎదుర్కొంటున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. నవంబర్ 2025 నెలలో మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్ SUV అమ్మకాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఆ నెలలో దేశవ్యాప్తంగా ఈ వాహనం కేవలం 404 యూనిట్లు మాత్రమే విక్రయించబడింది.

రీ ఎంట్రీ ఇచ్చిన లెజెండరీ బైక్

భారతీయ మార్కెట్‌లోని ఐకానిక్ పెర్ఫార్మెన్స్ బైక్‌లలో బజాజ్ పల్సర్ 220F (Bajaj Pulsar 220F) ఒకటి. ది లెజెండ్, థ్రిల్ మెషిన్ అనే ముద్దుపేర్లతో పిలవబడే ఈ మోటార్‌సైకిల్.. పెర్ఫార్మెన్స్, స్పోర్టీ స్టైలింగ్, రోజువారీ వినియోగానికి సరైన బ్యాలెన్సును అందిస్తుంది. ప్రీమియం సెగ్మెంట్‌లోకి వెళ్లకుండానే మెరుగైన బైక్‌ను కోరుకునే వారికి ఇది మొదటి ఎంపిక.

2026లో డిమాండ్‌ ఉన్న సాఫ్ట్‌వేర్ లాంగ్వేజెస్ ఇవే..!!

పైథాన్ 2026లో కూడా అగ్రస్థానంలో ఉంది, AI, డేటా, ఆటోమేషన్ మరియు క్లౌడ్ రోల్స్‌లో జావాస్క్రిప్ట్, టైప్‌స్క్రిప్ట్, గో, రస్ట్, జావా మరియు SQL లతో పాటు వృద్ధి చెందుతున్న టెక్ మార్కెట్‌లలో బలమైన డిమాండ్‌ను కలిగి ఉంది.

ఒక్క కారే కంపెనీని నడిపిస్తోంది.. నిస్సాన్ మాగ్నైట్ సేల్స్ ఇవే

జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజమైన నిస్సాన్ (nissan) భారతీయ మార్కెట్లో తన స్థానం మరింత బలపర్చుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఒకప్పుడు విస్తృత మోడల్ లైనప్‌తో కనిపించిన నిస్సాన్, ప్రస్తుతం మాత్రం పరిమిత ఉత్పత్తులతోనే మార్కెట్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 2025 నెలకు సంబంధించిన నిస్సాన్ మోటార్ ఇండియా అమ్మకాల గణాంకాలు తాజాగా వెలువడ్డాయి. ఆ గణాంకాల ప్రకారం, నిస్సాన్ నవంబర్ 2025లో భారతదేశంలో మొత్తం 1,908 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మొత్తం అమ్మకాలు కేవలం ఒకే ఒక్క మోడల్ నిస్సాన్ మాగ్నైట్ (Magnite) నుంచే రావడం. ప్రస్తుతం భారత మార్కెట్లో నిస్సాన్ కంపెనీకి ప్రతినిధిగా నిలుస్తున్న ఏకైక కారు ఇదే కావడం విశేషం.

H-1B, H-4 వీసాలపై మొదలైన షాకులు..! లెక్క తేల్చేస్తున్న ట్రంప్..!

H-1B మరియు H-4 వీసా దరఖాస్తుదారుల కోసం US స్టేట్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియా పరిశీలనను విస్తరించింది, ఇది గోప్యతా సమస్యలను మరియు భారతీయ మరియు చైనీస్ జాతీయులకు సంభవించే ఆలస్యాన్ని హైలైట్ చేస్తుంది.

ఇన్నోవా లాంటి కారైనా కొనే దిక్కే లేదు

హ్యుందాయ్, భారతదేశంలో మారుతి సుజుకి తర్వాత అత్యంత విశ్వసనీయమైన వాహన తయారీదారుగా ఉంది. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా మోడళ్లను విడుదల చేయడంలో హ్యుందాయ్ ముందుంటుంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన 7-సీటర్ మోడల్ హ్యుందాయ్ అల్కజార్ (Hyundai Alcazar), టయోటా ఇన్నోవా (Toyota Innova) వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వగలదు. ముఖ్యంగా ఫీచర్ల విషయంలో అల్కజార్ ఇన్నోవా కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. అయినప్పటికీ అల్కజార్‌కు మార్కెట్‌లో ఆశించినంత స్పందన లభించడం లేదు.

రూ.110 పెట్రోల్‌కు 90 కి.మీ మైలేజ్ బైక్! రూ.65 వేలు చాలు

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100)కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దేశంలో లభించే అత్యంత సరసమైన ప్యాసింజర్ మోటార్ సైకిళ్లలో ఇది ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాల కోసం బైక్ కొనాలనుకునే వినియోగదారులకు ఇది విశ్వసనీయమైన ఎంపికగా మారింది. అద్భుతమైన ఇంధన సామర్థ్యం ఈ బైక్‌కు ఉన్న ప్రధాన ఆకర్షణ. పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగిన ప్లాటినా 100 అనేక మంది మనసు గెలుచుకుంది. ఈ బైక్ మరో ముఖ్యమైన ప్రత్యేకత తక్కువ నిర్వహణ ఖర్చులు. సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ ఖర్చులు కూడా సాధారణంగా అందుబాటులో ఉండటం వల్ల, దీర్ఘకాలంలో యాజమాన్య ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.
Advertisement

ఈ ఇంజిన్‎ను బద్దలు కొట్టడం ఎవరి వల్లా కాదు

మారుతి సుజుకీ (Maruti Suzuki) తర్వాత భారతదేశంలో అత్యంత ఇష్టపడే వాహన తయారీదారులలో టయోటా (Toyota) ఒకటి. నమ్మి కొనుగోలు చేయడానికి ఈ బ్రాండ్‌ను మించినది మరొకటి లేదు. మంచి మెయింటెనెన్స్ చేస్తే లక్షల కిలోమీటర్లు ప్రయాణించగలిగే ఇంజిన్‌లతో, మంచి బిల్డ్ క్వాలిటీతో కూడిన వాహనాలను టయోటా తయారు చేస్తుంది. ఇన్నోవా (Innova), ఫార్చ్యూనర్ (Fortuner) వంటి కార్ల కోసం జనం ఎగబడటానికి ఇదే ప్రధాన కారణం. దేశంలో పెద్దగా ప్రాచుర్యం లేని లైఫ్ స్టైల్ పికప్ ట్రక్ విభాగంలో కూడా ప్రయోగం చేయడానికి టయోటా వెనుకాడలేదు.

జనవరి లాంచ్‌కు ముందే XUV 7XO బుకింగ్‌లు ఓపెన్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటినుంచో భారీ అంచనాలు ఏర్పరుచుకున్న మహీంద్రా కొత్త SUV ఇప్పుడు కస్టమర్లకు ముందుగానే చేరువవుతోంది. మహీంద్రా తన సరికొత్త XUV 7XO SUV బుకింగ్‌లను డిసెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇప్పటికే మార్కెట్లో సూపర్ హిట్‌గా నిలిచిన Mahindra XUV700కి పునఃరూపకల్పనగా రూపొందించిన ఈ కొత్త SUVపై కస్టమర్లలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ XUV 7XOను కొనుగోలు చేయాలనుకునే వారు మహీంద్రా అధీకృత డీలర్‌షిప్‌లను సందర్శించడం ద్వారా లేదా కంపెనీ ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా సులభంగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇందుకోసం కేవలం రూ. 21,000 డిపాజిట్ చెల్లిస్తే సరిపోతుంది.

మారాం చేస్తున్నారని పిల్లలకు టీ/కాఫీ ఇచ్చేద్దురు.. అలవాటు చేయడం చాలా తప్పండి బాబూ

టీ మరియు కాఫీలోని కెఫైన్ మరియు టానిన్‌లు పదేళ్ల లోపు పిల్లలపై నిద్రకు ఆటంకం, ఐరన్ శోషణ, జీర్ణక్రియ మరియు ఆరోగ్య సమస్యలతో సహా ఎలా ప్రభావం చూపుతాయో అన్వేషించండి.

మినిస్టర్ల కాన్వాయ్‎లో ఈ కారు ఉండాల్సిందే

దేశంలో ఎస్‌యూవీలను తయారు చేయడంలో ముందున్న మహీంద్రా కంపెనీ, త్వరలో తమ రెండు ముఖ్యమైన మోడల్స్ అయిన స్కార్పియో-ఎన్ (Scorpio-N), ఎక్స్‌యూవీ700 (XUV700) (ఇప్పుడు XUV 7XO) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆయా సెగ్మెంట్లలో పోటీ పెరిగిన నేపథ్యంలో, మహీంద్రా ఈ రెండు ఎస్‌యూవీలను కొత్త అప్‌డేట్‌లు, ఆకర్షణీయమైన ఫీచర్‌లతో మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఈ రెండు ఎస్‌యూవీలకు సంబంధించి రోడ్డు టెస్టింగ్‌లు జోరుగా జరుగుతున్నాయి. వాటి స్పై షాట్‌లు కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త మోడల్స్‌లో ఏం ఆశించవచ్చో వివరంగా తెలుసుకుందాం.

దీదీపై బీజేపీ సంచలన పోస్టు.. హిట్లర్ తో పోల్చుతూ..

మెస్సీ పర్యటన ఘటన మధ్య బీజేపీ మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకోవడంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి, పార్టీల మధ్య నిందారోపణలు మరియు కొనసాగుతున్న పాలనా చర్చలు జరుగుతున్నాయి.