రూ.97 వేలకే 200కిమీ రేంజ్ ఇచ్చే స్కూటర్లు
ఆటోమొబైల్స్
- 4 month, 8 days ago
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ సమయంలో సామాన్యులు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు వేగంగా మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు ఈవీ స్కూటర్ అంటే ఖరీదైన వాహనం అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రూ. లక్షలోపే మంచి రేంజ్, మంచి ఫీచర్లు, స్టైలిష్ డిజైన్తో స్కూటర్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి.